Category ముఖ్యాంశాలు

పేపర్‌ ‌లీకేజీపై సిఎం కెసిఆర్‌ ఎం‌దుకు మాట్లాడరు

ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని వొదిలిపెట్టేది లేదు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌నిరుద్యోగులను ఫూల్స్ ‌చేసిన కెసిఆర్‌  : ‌సిఎం మాటలను జతచేస్తూ బండి ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీకేజీ కేసుపై సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు మాట్లాడడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆ‌గ్రహం…

‌ప్రగతిభవన్‌ ‌డొంక కదులుతుంది

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‘‌టీఎస్‌పీఎస్సీ పేపర్‌ ‌లీక్‌…‌తీగలాగితే ప్రగతిభవన్‌ ‌డొంక కదిలిందా?.. విచారణలో ‘బావ’.. తెలంగాణ సీఎంవోలో బావమరిది?.. వి•కు అర్థం అవుతుందా పరువు గల కేటీఆర్‌ ‌గారూ…?’ అంటూ టిఎస్‌పిఎస్‌సి విచారణలో పురోగతిపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌ట్వీట్‌ ‌చేశారు.టీఎస్‌పీఎస్సీ పేపర్‌ ‌లీకేజ్‌ ‌కేసులో సెక్రటరీ అనితా రామచంద్రన్‌, ‌కమిటీ సభ్యుడు…

సంఘటిత శక్తి ప్రదర్శిస్తే రైతుదే రాజ్యం

రైతులు తలచుకుంటే సాధ్యంకానిదేదీ లేదు నల్లచట్టాల విషయ&ంలో అది రుజువయింది రైతులు చనిపోయినా క్షమాపణ చెప్పని ప్రధాని బిఆర్‌ఎస్‌లో చేరిన మహారాష్ట్ర రైతులతో సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. రైతులు తలచుకుంటే సాధ్యం కానిదేదీ…

కోటికి చేరువగా కంటివెలుగు పరీక్షలు…

రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం ఇప్పటివరకు 47 రోజుల్లో 96,07,764 మందికి కంటి పరీక్షలు 15,65,000 మందికి రీడింగ్‌ అద్దాలు 11.68 లక్షల మందికి ప్రిస్కిప్షన్‌ అద్దాలు అవసరమని గుర్తింపు కంటి సమస్యలు లేని వారు 68,73,020 హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 01 : ‌ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  కంటి వెలుగు  వైద్య శిబిరాలలో…

సమర్థ నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యం

కెసిఆర్‌ ‌నాయకత్వం వల్ల రాష్ట్రం పురోగమించింది ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే అభివృద్ధి జరగదు పంచాయితీరాజ్‌ అవార్డుల పంపిణీలో మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,  ‌మార్చి ప్రజాతంత్ర, 31 : నాయకుడు సమర్థుడయితే రాష్ట్రం అభివృద్దిలో పరుగులు తీస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. తెలంగాణలో ఇప్పుడు సమర్థుడైన సిఎం కెసిఆర్‌…

పేపర్‌ ‌లీక్‌ ‌కేసులో మరో మలుపు

హవాలా మార్గంలో డబ్బు తరలింపు విచారణకు రంగంలోకి దిగనున్న ఈడీ మూడోరోజూ కొనసాగిన సిట్‌ ‌దర్యాప్తు టిఎస్‌పిఎస్‌సి బోర్డు సభ్యులకు నోటీసులు…..బండి లింగారెడ్డిని విచారించనున్న సిట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మరో మలుపు తిరగనుంది. ఈ కేసును విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌…

ఆదానీ గురించి ప్రశ్నించడం వల్లే రాహుల్‌పై వేటు

కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు కలసికట్టుగా పోరాడాలి మోదీ అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి బిఆర్‌ఎస్‌తో పొత్తుపై ఎన్నికలప్పుడే నిర్ణయం ఎన్నికల తరువాత పొత్తులు తప్పవనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత జానారెడ్డి టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీక్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం : సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత మల్లు రవి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : కేంద్రం…

ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టుంది

సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రాష్ట్రంలో పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించిన పార్టీ చీఫ్‌ ‌మోదీని బ్రోకర్‌ అన్న కెటిఆర్‌ను ఉరికించి కొడతారు తెలంగాణలో వొచ్చేది బిజెపి ప్రభుత్వమే అన్న పార్టీ రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ‌మార్చి 31 : ఉట్టికి…

కేటీఆర్‌ ‌పరువు విలువ వంద కోట్లా…?

వంద కోట్లిస్తే బూతులు తిట్టొచ్చా? కెటిఆర్‌కు డేటా ఎలా వొచ్చింది మంత్రి చెప్పిందే సిట్‌ అధికారులు చేస్తున్నారు లీక్‌ ‌కేసును సీబీఐ లేదా సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ఈడి అధికారులకు ఫిర్యాదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : వంద కోట్లిస్తే కేటీఆర్‌ను బూతులు తిట్టొచ్చా? అని…