Category ముఖ్యాంశాలు

సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహారాజ్‌…‌గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘసేవకులు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : బంజారా/లంబాడాల ఆరాధ్య దైవం, సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహారాజ్‌…‌దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘసేవకులు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహారాజ్‌ 284 ‌వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు లంబాడా/బంజారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి బంజారా హిల్స్‌గా పిలవబడుతున్న ప్రాంతంలో, మూడు…

ఆన్‌లైన్‌ ‌వాల్యుయేషన్‌పై ఇంటర్‌ ‌బోర్డు కీలక నిర్ణయం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : ఆన్‌లైన్‌ ‌వాల్యుయేషన్‌కి సంబంధించి పిలిచిన టెండర్‌ను రద్దు చేస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. వాల్యుయేషన్‌ ‌చేసేందుకు ఒక్క కపెనీ మాత్రమే ముందుకొచ్చిందని పేర్కొంది. బిడ్లు రాకపోవడంతోనే పిలిచిన టెండర్‌ను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. త్వరలోనే మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించుకున్నట్లు ఇంటర్‌బోర్డు అధికారులు తెలియజేశారు.…

పుల్వామా అమరవీరులకు ప్రధాని మోదీ శ్రద్ధాంజలి

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 14 : పుల్వామాలో అమరులు అయిన వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రద్ధాంజలిని అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ట్వీట్‌లో….‘‘మనం ఇదే రోజున పుల్వామాలో కోల్పోయిన మన వీర నాయకులను స్మరించుకొంటున్నాం. మనం వారి సర్వోన్నత బలిదానాన్ని ఎన్నటికీ మరువబోము. వారి సాహసం ఒక…

బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట నారాయణరెడ్డి

ఖరారు చేసిన పార్టీ అధిష్టానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించింది. హైదరాబాద్‌-‌రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ స్థానానికి వెంకట నారాయణరెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. మిగిలిన స్థానిక సంస్థల స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఉపాధ్యాయ, స్థానిక…

హంగ్‌ అసెంబ్లీ…!

అని నేను అనలేదు .. కాంగ్రెస్‌ ఎం‌పి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడి ఖండించిన అన్ని పార్టీలు కోమటిరెడ్డి పొత్తు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ‌సీరియస్‌! ‌కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తాయని ఆవేదన వ్యాఖ్యలపై అధిష్టానానికి నివేదిక కోమటిరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదు…

ఐటీ, సీబీఐ, ఈడీ సంస్థలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలు

హిండెన్‌ ‌బర్గ్‌పై కూడా చేస్తారా… బీబీసీపై ఐటీ దాడుల్ని ఖండించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : ఇండియాలోని బీబీసీ ఆఫీసులపై మంగళవారం ఐటీశాఖ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ‌తన ట్విట్టర్‌లో స్పందిస్తూ…. దాడుల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితమే ప్రధాని మోదీపై బీబీసీలో డాక్యుమెంటరీ…

బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు

70 మంది ఐటీ శాఖ సిబ్బందితో దిల్లీలో సోదాలు సిబ్బంది ఫోన్లు, కంప్యూటర్లు సీజ్‌ ‌సోదాలు కాదు..సర్వే మాత్రమే : ఐటి శాఖ వివరణ దేశంలో అనధికార ఎమర్జెన్సీ : కాంగ్రెస్‌ ‌విమర్శ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 14 : దిల్లీ, ముంబైలో బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. 70 మంది…

ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను సోమవారం విడుదల చేశారు. ముందుగా వాటిని స్వామి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధానాలయం పునఃప్రారంభం తర్వాత మొదటి వార్షిక బ్రహ్మోత్సవాలు కావడంతో.. ఘనంగా…

నేడు కొండగట్టుకు సిఎం కెసిఆర్‌

జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : సీఎం కేసీఆర్‌ ‌బుధవారం కొండగట్టులో పర్యటించనున్నారు. యాదాద్రి తరహాలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే కొండగట్టు అభివృద్ధికి రూ. వందకోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్‌ 15‌న కొండగట్టుకు రానున్నారు.…