Category ముఖ్యాంశాలు

కాశ్మీర్‌ ‌డిలిమిటేషన్‌ ‌సమర్థనీయమే

న్యూదిల్లీ, ఫిబ్రవరి 13 : దేశమంతా డి లిమిటేషన్‌ ‌జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో జరగలేదు. ఇప్పుడు జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌ను ఇతర రాష్టాల్రతో పోల్చవద్దన్నారు. జమ్మూకాశ్మీర్‌ ‌విషయంలో తప్పిదం జరిగింది కాబట్టి చట్టాలు మారుస్తున్నామని కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.సోమవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినంత మాత్రాన డిలిమిటీషన్‌ ‌చేయాలనేది…

రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే…

పేదలకు అండగా కాంగ్రెస్‌ ‌పార్టీ వారి కష్టాలను తెలుసుకోవడం కోసమే ఈ యాత్ర హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో అభియాన్‌ ‌పాదయాత్రలో రేవంత్‌రెడ్డి పాదయాత్రకు విశేష స్పందన మణుగూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం వొస్తుందని, ప్రజలు అధైర్యపడవొద్దని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.…

రక్షణ విమానరంగంలో స్వావలంబన

దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతుల స్థాయికి భారత్‌ అతిపెద్ద రక్షణరంగ ఎగుమతిదారుగా ముందడుగు ఏరో ఇండియా ప్రదర్శన ప్రారంభంలో ప్రధాని మోదీ బెంగళూరు, ఫిబ్రవరి 13 : రక్షణ విమానరంగంలో భారత్‌ ఇప్పు‌డు స్వాలంబన సాధించిందని..దిగుమతుల స్థాయి నుంచి, ఎగుమతుల స్థాయికి చేరుకున్నామని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణరంగ ఎగుమతిదారుగా ఎదిగే దిశగా…

ఎక్కడైనా కెసిఆర్‌తో చర్చకు సిద్ధం…

గూగుల్‌ను అడిగితే ఎవరి అర్థిక స్థితి ఏమిటో చెబుతుంది పొలిటికల్‌ ఎజెండాతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తెలంగాణ 5 లక్షల కోట్ల అప్పులకు ఎలా చేరిందో చెప్పలేదు ఇచ్చిన పలు హావి•లపై అసెంబ్లీలో చర్చించలేదు మోదీని విమర్శించడమే లక్ష్యంగా కెసిఆర్‌ ‌ప్రసంగం అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ ‌ప్రసంగంపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి కౌంటర్‌ ‌హైదరాబాద్‌,…

మా 9 ఏళ్ల పాలనలో 17.23 లక్షల ఎకరాలకు సాగునీరు… 30.56 లక్షల ఎకరాల స్థిరీకరణ

10 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలనలో కేవలం 5.71 లక్షల ఎకరాలకు సాగునీరు..91 వేల ఎకరాల స్థిరీకరణ మీరు సరిగ్గా ఉంటే ప్రజలు ఎందుకు ఓడిస్తారు గుజరాత్‌లో సర్దార్‌ ‌సరోవర్‌ ‌ప్రాజెక్టు పూర్తికి 56 ఏళ్లు పడితే.. కాళేశ్వరాన్ని మూడున్నరేళ్లలో పూర్తి చేశాం పాలమూరు డిపిఆర్‌ను కేంద్రానికి సమర్పించాం అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై  ఆర్థిక వైద్య ఆరోగ్య…

నమ్మేటోడు లేడు..భయపడెటోడు లేడు

11.5 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సిందే ఇల్లందు కాంగ్రెస్‌కు అడ్డా ఙతీవ•ఎస్‌ ‌నాయకులవి మొసలి కన్నీళ్లు ఇల్లందు హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర సభలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : సిరుల తల్లి సింగరేణికి ఇల్లందు పుట్టినిల్లు అని ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా భూగర్భ గనులను…

హైదరాబాద్‌లో అట్టహాసంగా ఈ కార్‌ ‌రేసింగ్‌

‌భారీగా పోటెత్తిన రేసింగ్‌ అభిమానులు వాహన పార్కింగ్‌ ‌లేకపోవడంతో ఆందోళన సచిన్‌ ‌టెండుల్కర్‌ ‌రాక…క్రికెటర్లు, సినిమా సెలబ్రిటీలు కూడా చేరిక ఆనందంగా ఈ కార్‌ ‌రేసింగ్‌ ‌పోటీలు..అసౌకర్యాలు ఉన్నమాట నిజమే : హాజరైన మంత్రి కెటిఆర్‌ ఈ ‌కార్‌ ‌రేసింగ్‌తో బ్రాండింగ్‌ ‌పెరుగుతుంది : కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11…

దేశానికి ఎకనమిక్‌ ఇం‌జన్‌గా హైదరాబాద్‌

‌ప్రణాళికా బద్ధంగా నగర అభివృద్ధి రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి మెట్రో కారిడార్‌ ‌విస్తరణకు కేంద్రం అడ్డంకి అసెంబ్లీలో పలు ప్రశ్నలకు మంత్రి కెటిఆర్‌ ‌సమాధానం హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 11 : దేశంలోనే హైదరాబాద్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని..దేశానికి ఈ నగరం ఎకానమిక్‌ ఇం‌జిన్‌గా మారిందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఇటువంటి నగరానికి…

శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు

అంతర్గత   భద్రతలో సవాళ్లు ఎదుర్కుంటున్నాం ఉగ్రవాద మూలాలను అణిచి వేస్తున్నాం శాంతిభద్రతల పరిరక్షణలో టెక్నాలజీయే కీలకం ఐపిఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ ‌పరేడ్‌లో హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : దేశంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడే  ప్రసక్తే లేదని కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా స్పష్టం చేశారు. గత…