Category ముఖ్యాంశాలు

రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అం‌శాలను త్వరగా పరిష్కరించండి

హైదరాబాద్‌, ‌జూలై 10 : రాష్ట్రంలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతూ న్యూ దిల్లీలోని పలువురు కేంద్ర కార్యదర్శులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఒక రోజు పర్యటనకై న్యూ దిల్లీ వెళ్లిన సిఎస్‌, ‌కేంద్ర…

కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించాలి

రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ‘బహిరంగ విచారణ’ కౌలు రైతుల గుర్తింపుకై 2011 చట్టం అమలు చేయాలని డిమాండ్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 10 : తెలంగాణలో కౌలు రైతులకు అత్యంత అన్యాయం జరుగుతున్నదని, వారి సమస్యలు మళ్ళీ ఈ రోజు చాలా బాధతో వినవలసి వొచ్చిందని, ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించడానికి 2011 చట్టం…

ఆలస్యం జరిగింది…వర్షాలు పడుతాయి

ప్రజల పూజలు సంతోషంగా అందుకుంటున్నా రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. సోమవారం అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ’ప్రజలు చేసిన పూజలు…

గెలుపే లక్ష్యంగా ఆగస్టు నుంచి బిజెపి పాదయాత్రలు

చేయనున్న కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటల ఈటల, ధర్మపురిలకు కేంద్రం అదనపు భద్రత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఆగస్టు నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్రలు చేయాలని కాషాయనేతలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఎం‌పీ బండి సంజయ్‌…

అవసరమైతే సీతక్కను సీఎంను చేస్తాం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. తానా సభల్లో రేవంత్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్ద పీట వేస్తామన్నారు. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామని రేవంత్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారం…

పోడుకు పట్టం కట్టి గిరిజనులను రాజులను చేసాం

ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించిన ఘనత కెసిఆర్‌ ‌ది 1127 మందికి  పోడు పట్టాలు పంపిణీ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 10 : పోడుకు పట్టం కట్టి గిరిజనులను రాజులను చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య…

ఉపాధ్యాయ దంపతుల ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్‌

స్పౌజ్‌ ‌బదిలీల కోసం నినదించిన ఉపాధ్యాయులు బోనాలు సమర్పించిన మహిళా టీచర్లు మిగిలింది ప్రగతి భవన్‌ ‌ముట్టడేనని సంఘాలు వెల్లడి ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : ఉపాధ్యాయ దంపతుల బదిలీలు కోసం ధర్నా చౌక్‌లో నిర్వహించిన ఆవేదన సభ స్పౌజ్‌ ‌బదిలీలు జరపండనే నినాదాలతో దద్దరిల్లింది. 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు…

శివసేన వర్గాలకు స్పీకర్‌ ‌నోటీసులు

ముంబై, జూలై 8 : మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ ‌రాహుల్‌ ‌నర్వేకర్‌ ‌విచ్ఛిన్న శివసేన పార్టీకి చెందిన రెండు వర్గాల ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేశారు. ’పై ఎందుకు అనర్హత వేటు వేయకూడదు’ అని ఎమ్మెల్యేలకు పంపిన నోటీసులలో స్పీకర్‌ ‌ప్రశ్నించారు. తాను జారీచేసిన నోటీసులకు వివరణ ఇవ్వాలని రెండు వర్గాల ఎమ్మెల్యేలను ఆదేశించారు. గతంలో శివసేనను…

వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి… జయంతి సందర్భంగా వైఎస్‌కు ఇడుపులపాయలో తల్లితో కలసి షర్మిల నివాళి

ఇడుపులపాయ, జూలై 8 : వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్‌ ‌తనయ వైఎస్‌  ‌షర్మిల శనివారం ఉదయం నివాళి అర్పించారు. ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె వెంట తల్లి విజయ, కుమారుడు రాజారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రత్యేక…