కాశ్మీర్ డిలిమిటేషన్ సమర్థనీయమే
న్యూదిల్లీ, ఫిబ్రవరి 13 : దేశమంతా డి లిమిటేషన్ జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరగలేదు. ఇప్పుడు జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ను ఇతర రాష్టాల్రతో పోల్చవద్దన్నారు. జమ్మూకాశ్మీర్ విషయంలో తప్పిదం జరిగింది కాబట్టి చట్టాలు మారుస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.సోమవారం ఆయన లోక్సభలో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినంత మాత్రాన డిలిమిటీషన్ చేయాలనేది…
