రాష్ట్రంలో భారీగా ఐఎఎస్ల బదిలీలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : తెలంగాణలో భారీగా ఐఎఎస్ల బదిలీలు జరిగాయి. 31 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం, పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఆర్హెచ్ఆర్డీఐ డైరెక్టర్ జనరల్గా శశాంక్ గోయల్ను ప్రభుత్వం నియమించింది. అలాగే యువజన సర్వీసులు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ను, ఆర్కియాలజీ డైరెక్టర్, క్రీడాపాధికార…
