Category ముఖ్యాంశాలు

అధికారం కోల్పోతామని తెలిసినా… తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాది

రాష్ట్ర ప్రజలు సోనియా రుణం తీర్చుకోవాలి దొరల దోపిడీ నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఓనమాలు రానివారు రాజకీయాల్లో ఉన్నారు పాలకుర్తికి గొప్ప చరిత్ర ఉన్నది:టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి జనగామ పాలకుర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : కుటుంబంలో మరణాలు జరిగితే బాధ ఎలా ఉంటుందో తెలిసిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కేంద్రంలో, రాష్ట్రంలో…

ఒకే విడతలో రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ

ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు రూ. 5 వందలకే గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్రలో గ్రామస్థులతో మమేకం పాలకుర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రాష్ట్రంలో వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీని గెలిపిస్తే ఒకే విడతలో రైతులందరికీ రూ.…

బీబీనగర్‌ ‌వద్ద పట్టాలు తప్పిన గోదావరి

పక్కకు ఒరిగిన పలు బోగీలు..తప్పిన ముప్పు పలు రైళ్లు ఆలస్యం….దెబ్బతిన్న ట్రాక్‌ ‌వేగంగా పునరుద్ధరణ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌ ‌వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ ‌వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ‌రైలు బీబీనగర్‌ ‌వద్ద బుధవారం ఉదయం పట్టాలు…

రాఘవా ఇక మారవా..?

పరువు తీస్తున్న వసూళ్ళ పర్వం ఇంటి గుట్టు రచ్చకీడ్చిందెవరు ? మరోసారి వివాదాల్లో వనమా కుటుంబం హల్‌చల్‌ అవుతున్న ఆడియో రికార్డింగ్‌…‌కొత్తగూడెంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్గాల్లో చర్చ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుటున్న ముద్దాయి వనమా రాఘవ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాఘవ వసూళ్ళ పర్వం…

సేవాలాల్‌కు అంజలి ఘటించే తీరిక లేదా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : సీఎం కేసీఆర్‌ ఎస్టీ ద్రోహి అని బీజేపీ స్టేట్‌ ‌చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌ఫైర్‌ అయ్యారు. సేవాలాల్‌ ‌జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేవలం ప్రకటన విడుదల చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కనీసం సేవాలాల్‌ ‌మహారాజ్‌ను స్మరించుకునే టైమ్‌ ‌కూడా సీఎం కేసీఆర్‌కు లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంబేద్కర్‌…

కోమటిరెడ్డి కామెంట్స్‌పై కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌ ‌సీరియస్‌

మాణిక్‌ ‌రావు థాక్రేతో ఎంపి కోమటిరెడ్డి భేటీ ఎన్నికలపై చర్చించామని కోమటిరెడ్డి వివరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్‌ ‌హై కమాండ్‌  ‌సీరియస్‌ అయింది. ఈ నేపథ్యంలో వెంకట్‌ ‌రెడ్డిని కలవాలని కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణిక్‌ ‌రావు థాక్రే ఆదేశించారు. దీంతో…

వేములవాడ రాజన్నకు శఠగోపం

కొండగట్టు బాధితులకు పరామర్శ ఏదీ సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ ‌మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : వేములవాడ రాజన్నకు కేసీఆర్‌ ‌శఠగోపం పెట్టాడని మాజీ ఎంపి  పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను కేసీఆర్‌ ఇప్పటివరకు ఎందుకు పరామర్శించలేదని ఆయన నిలదీశారు. అసలు శ్రీరాంసాగర్‌…

‌ప్రపంచంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా కొండగట్టు

850 ఎకరాల్లో అభివృద్ధి, విస్తరణ పనులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయం అభివృద్ధి వెయ్యి కోట్లు ఖర్చయినా కేటాయించేందుకు సిద్ధం కొండగట్టు పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వెల్లడి జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : ప్రపంచంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు.…

కొండగట్టు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించని కెసిఆర్‌

ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి సెక్షన్‌ 151‌ను దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం…అరెస్ట్‌లను ఖండిస్తున్నాం   టిజెఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరామ్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: కొండగట్టు ఘాట్‌ ‌రోడ్డు బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు కెసిఆర్‌ ఎం‌దుకు వెళ్లడం లేదని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరామ్‌ ‌ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌…