Category ముఖ్యాంశాలు

రాష్ట్రంలో భారీగా ఐఎఎస్‌ల బదిలీలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : తెలంగాణలో భారీగా ఐఎఎస్‌ల బదిలీలు జరిగాయి.  31 మంది ఐఏఎస్‌ అధికారులకు స్థాన చలనం, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఆర్‌హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్‌ ‌జనరల్‌గా శశాంక్‌ ‌గోయల్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే యువజన సర్వీసులు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను, ఆర్కియాలజీ డైరెక్టర్‌, ‌క్రీడాపాధికార…

తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 14 : తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌ ‌ఛార్జి ఉపకులపతిగా ప్రస్తుత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రెటరీ, ఉన్నత విద్యాశాఖ ఇన్‌ ‌ఛార్జి కమిషనర్‌ ‌వాకాటి కరుణను నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల వరకు తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీగా ఉన్న ప్రొఫెసర్‌ ‌డాక్టర్‌ ‌రవీందర్‌ ‌గుప్తా ఒక…

చంద్రయాన్‌-3 ‌ప్రయోగం విజయవంతం 

జాబిల్లి వైపు దూసుకెళ్లిన రాకెట్‌ ‌ప్రయోగం విజయవంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు ఇ‌స్రో మరో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశగా చంద్రయాన్‌-3 ‌పయనమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ‌ధావన్‌ ‌సెంటర్‌ ‌నుంచి ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్‌ ‌నింగిలోకి దూసుకువెళ్లింది. చంద్రయాన్‌ ‌స్పేస్‌‌క్రాప్ట్‌ను ఆ రాకెట్‌ ‌మోసుకువెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్‌ ‌నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత…

త్వరలో మోటార్లకు కేసీఆర్‌ ‌మీటర్లు….

ఉచిత కరెంట్‌ ఇవ్వడం కుదరదని ఆనాడు తెలుగుదేశంతో చెప్పించిన వ్యక్తి కేసీఆర్‌ ‌బషీర్‌ ‌బాగ్‌ ‌కాల్పులకు కారణం కేసీఆర్‌ ‌టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్‌ అం‌శాన్ని ప్రకటించింది కాంగ్రెస్‌ ‌కాగా..ఉచిత కరెంట్‌ ఇవ్వడం కుదరదని తెలుగుదేశంతో చెప్పించిన వ్యక్తి చంద్రశేఖర్‌ ‌రావు అని పిసిసి ఛీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి…

నేడు చంద్రయాన్‌-3 ‌ప్రయోగం

లాంచ్‌ ‌కంట్రోల్‌ ఆపరేషన్స్‌లో చయన్‌ ‌దత్తా ఆనందంలో అస్సా తేజపూర్‌ ‌విద్యార్థులు శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం…. చంద్రయాన్‌ ‌విజయవంతం కోసం ప్రార్థన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న చంద్రయాన్‌-3 ‌ప్రయోగం నేపథ్యంలో అస్సాంలోని తేజ్‌పూర్‌ ‌విశ్వవిద్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అస్సాంకు మాత్రమే కాకుండా యావత్తు దేశానికి ఎంతో గర్వకారణమైన ఈ…

సిఎం మనవడు హిమాన్షు చొరవ

మారిన గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు నిధులు సమకూర్చి అధునాతనంగా తీర్చిదిద్దిన వైనం మంత్రి సబిత చేతుల దుగా ప్రారంభోత్సవం పేదరికాన్ని అరికట్టే ఉపాయం..చదువుకున్న సమాజమన్న మా తాత కెసిఆర్‌ ‌ప్రేరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 :  సిఎం మనవడు హిమాన్షు చొరవతో పాటు, నిధులు సమకూర్చడంతో  గౌలిదొడ్డిలోని కేశవనగర్‌ ‌ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు…

తెలంగాణలో కాంగ్రెస్‌దే విజయం

తిరుమల, జూలై 12 : తెలంగాణ సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ విజయం సాధిస్తుందన్నారు. దేశంలో ఉచిత విద్యుత్‌ అం‌టేనే కాంగ్రెస్‌ ‌పార్టీ గుర్తుకొస్తుందన్నారు. ఉచిత విద్యుత్‌ అం‌శం బయటకు వొచ్చినప్పుడు దానిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.…

కోచ్‌ ‌ఫ్యాక్టరీ కోసం బిఆర్‌ఎస్‌ ఉద్యమం

కలసి వొచ్చే పార్టీలను కలుపుకుని పోరాటం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ ‌కుమార్‌ వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : విభజన చట్టం ప్రకారం కేంద్రం కాజీపేటలో కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే వరకు పోరాటం చేయవలసిన అవసరముందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ ‌కుమార్‌ అన్నారు. కాజీపేట పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన…

మినిస్టర్‌ ‌క్వార్టర్‌ ‌ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మినిస్టర్‌ ‌క్వార్టర్స్ ‌ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ‌పీడిఎస్‌యూ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. విద్యార్థి సంఘాలు ర్యాలీగా మినిస్టర్‌ ‌క్వార్టర్స్ ‌ముట్టడికి వచ్చాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో విద్యార్ధి సంఘం నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లి…