Category ముఖ్యాంశాలు

‌ప్రభుత్వ దవాఖానాల్లో్ల అన్ని రకాల వైద్య సేవలు

విధుల్లో లేని డాక్టర్లపైన తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 15: ప్రభుత్వ దవాఖానాల్లో కల్పిస్తున్న అన్ని రకాల వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. శనివారం జగిత్యాల…

దేశ శ్రేయస్సు కోసం విద్యార్థుల పరిశోధనలు ఉపయోగపడాలి

-ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఐఐటీ హైదరాబాద్ లో 980 మందికి పట్టాలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 15: దేశ శ్రేయస్సు కోసం విద్యార్థులు చేసే పరిశోధనలు   ఉపయోగపడే విధంగా ఉండాలని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. శనివారం కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ లో 12వ స్నాతకోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

విద్యాభివృద్ధికి స్వచ్చంద స్థంసలు ముందుకు రావాలి : మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుట్టం పురుషోతం రావు

మహేశ్వరం టౌన్ ప్రజాతంత్ర, జూలై 15: ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి పాఠశాలలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుట్టం పురుషోతం రావు అన్నారు. శనివారం సరూర్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామోజీ వీరమ్మ బ్రహ్మచారి మెమోరియల్ ట్రస్టు తరుపున. పదోతరగతి లో టపర్లకు…

స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌గ్రావిణలో తెలంగాణ జిల్లాలు సత్తా

జూన్‌ ‌నెలకు కేంద్రం ప్రకటించిన 12 జిల్లాల్లో 4టికి స్థానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌గ్రావి•ణలో మరోసారి తెలంగాణ జిల్లాలు సత్తా చాటాయి. జూన్‌ ‌నెలకు 4 కేటగిరీల్లో తొలి 3 స్థానాల్లో నాలుగు జిల్లాలు నిలిచాయి. కేంద్రం ప్రకటించిన 12 జిల్లాల్లో తెలంగాణ నుంచే 4 జిల్లాలు ఉన్నాయి.…

రైతులను ఆందోళనకు గురి చేసిన కాంగ్రెస్‌ ‌పార్టీ..

కరెంట్‌పై మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదు మీటర్లు పెట్టది లేదని స్పష్టం చేసిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు రైతులకు మూడు గంటలు కరెంటు చాలు అని కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారు…ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రయత్నం చేస్తుంది..అని…

హరీష్‌ ‌రావుతో ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : మంత్రి హరీష్‌ ‌రావును గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజసింగ్‌ ‌కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయింపుపై  మంత్రి హరీష్‌ ‌రావును కలిసి చర్చించారు. వివిధ పనులకు సంబంధించి నిధులు విడుదల చేయాలని కోరారు. ఇదే విషయాన్ని రాజాసింగ్‌ ‌చెప్పారు. అయితే తాజా రాజకీయ పరిస్థితుల్లో వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో…

తయారీ రంగంలో జపాన్‌ ఆదర్శం

అణుదాడిని తట్టుకుని తలెత్తుకు లేచింది.. వనరులు తక్కువ ఉన్నా అభివృదిలో అగ్రగామిగా నిలిచింది చందన్‌వల్లి ఇండస్ట్రియల్‌ ‌పార్కులో జపాన్‌ ‌కంపెనీకి కెటిఆర్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : తయారీ రంగంలో ప్రపంచానికి జపాన్‌ ఆదర్శమని మంత్రి కేటీఆర్‌  అన్నారు. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ కొత్త అంశాలను నేర్చుకుంటామని చెప్పారు. అక్కడ వనరులు…

అం‌తరిక్ష పరిశోధన రంగం కీలక మైలు రాయి దాటింది

చంద్రయాన్‌-3 ‌మొదటి దశ విజయవంతం పట్ల సిఎం కెసిఆర్‌ ‌శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : శ్రీహరికోటలోని సతీష్‌ ‌ధావన్‌ అం‌తరిక్ష కేంద్రం నుండి ఎల్‌బిఎం-ఎం4 చంద్రయాన్‌-3 ‌ని ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం పట్ల ఇస్రో చైర్మన్‌, ‌శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు…

చంద్రయాన్‌-3 ‌ప్రయోగం విజయవంతం

నిర్దేశిత భూకక్ష్యలోకి ప్రవేశం.. ఆగస్టు 23 లేదా 24న చంద్రునిపై ల్యాండింగ్‌కు అవకాశం శాస్త్రవేత్తల ఆనందం…రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 14 : చందమామపై అన్వేషణలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్వహించిన చంద్రయాన్‌-3 ‌విజయవంతంగా నిర్దేశిత భూకక్ష్యలోకి ప్రవేశించింది. శుక్రవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 2.35…