Category ముఖ్యాంశాలు

బిబిసి మీద రైడ్‌ ‌చేయడం దారుణం..

ఖండించిన మంత్రి హరీష్‌ ‌రావు బిబిసిలో ఒక వార్త వొచ్చిందని తెల్లారి ఐటీ దాడులు చేయించారని పేర్కొంటూ జనాలు నవ్వుకుంటున్నారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ప్రపంచం ముందు దేశం పరువు పోతున్నది..ఇదా పద్దతి, నాయకులకు ఓపిక ఉండాలి, సమాధానం చెప్పే శక్తి యుక్తులు ఉండాలే కానీ ఇది పద్దతి కాదని అన్నారు. వార్తలు వేస్తావా…ఐటి,…

లక్షల ఎకరాల భూ దందాతో వేల కోట్లు..!

పేదల కోసం ఇండ్లు కట్టించలేవా? బీజేపీ అధికారంలోకొస్తే…పేదలకు ఉచితంగా విద్య, వైద్యం పేదలందరికీ ఇండ్లు…రైతులకు పంట నష్టపరిహారం పరిగి నియోజకవర్గంలోని రూప్‌ ‌ఖాన్‌ ‌పేట స్ట్రీట్‌ ‌కార్నర్‌ ‌మీటింగ్‌లో కేసీఅర్‌ ‌పై బండి సంజయ్‌ ‌ఫైర్‌…  ‌పరిగి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను వణికించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ…

యాదగిరిగుట్టలో 100 పడకల ప్రభుత్వ దవాఖాన

శంకుస్థాపన చేసిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్‌ ‌సీట్లు ..దేశంలోనే రాష్ట్రం నం.1 ఒక్కో సబ్‌ ‌సెంటర్‌లో ఒక్కో ఎంబీబీఎస్‌ ‌వైద్యుడు అని హామీ   ఆలేరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : శుక్రవారం సీఎం కేసీఆర్‌ ‌జన్మదినం సందర్బంగా కానుక ఒక రోజు ముందుగానే  అందిందని, యాదగిరి…

నేడు కెసిఆర్‌ ‌పుట్టినరోజు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్‌ ‌పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌ ‌మహానగరంలో ఘనంగా నిర్వహించేందుకు బిఆర్‌ఎస్‌ ‌పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. నగర వ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ‌తెలిపారు. నెక్లెస్‌ ‌రోడ్‌లోని సంజీవయ్య పార్‌ ‌పక్కన ఉన్న థ్రిల్‌ ‌సిటీలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ఆధ్వర్యంలో…

నారసింహుడిని దర్శించుకున్న హరీష్‌ ‌రావు దంపతులు

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం సతీసమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీష్‌ ‌యాదాద్రీశునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు.…

దండుమల్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ ‌మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్‌ ‌పార్క్ ‌వద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తేజ ఫుడ్‌ ఇం‌డస్ట్రీ కూలీలతో…

బిజెపి సభ్యుల నోటీసులపై రాహుల్‌ ‌వివరణ

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 16 : లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునేలా రాహుల్‌ ‌వివిధ చట్టాలను ఉటంకిస్తూ అనేక పేజీల్లో వివరణాత్మక సమాధానం ఇచ్చారని కాంగ్రెస్‌ ‌వర్గాలు తెలిపాయి. సోమవారం వాయనాడ్‌లో జరిగిన సభలో రాహుల్‌ ‌గాంధీ ప్రసంగిస్తూ, సభలో చర్చ సందర్భంగా చేసిన పలు వ్యాఖ్యలను తన ప్రసంగం నుంచి  తొలగించడాన్ని తీవ్రంగా…

దేశానికి ఆదర్శంగా తెలంగాణ నీటిపారుదల రంగం

ఇదే విధానాన్ని పంజాబ్‌లోనూ అమలు చేస్తాం కొండపోచమ్మ సాగర్‌, ‌మల్లన్న సాగర్‌ను సందర్శించిన పంజాబ్‌ ‌సిఎం భగవంత్‌ ‌మాన్‌ ‌సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : నీటి పారుదల రంగంలో తెలంగాణ మోడల్‌గా ఉందని పంజాబ్‌ ‌సీఎం భగవంత్‌ ‌మాన్‌ అన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల విధానాన్ని పంజాబ్‌లో కూడా అమలు చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో…

24 ‌గంటల కరెంట్‌పై మడిమ తిప్పిన కెసిఆర్‌ ‌ప్రభుత్వం

కరెంట్‌ ‌కోతలతో రైతుల కనీళ్ళు వర్ధన్నపేట ఐనవోలు సబ్‌స్టేషన్‌లో రేవంత్‌ ‌రెడ్డి ఆకస్మిక సందర్శన వర్ధన్నపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల పాటు కరెంట్‌ ఇచ్చే విషయంలో కెసిఆర్‌ ‌ప్రభుత్వం మడిమ తిప్పిందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కనీసం 8 గంటల కరెంట్‌ ‌కూడా రైతులకు అందించలేక…