11.5 లక్షల ఎకరాల పోడు భూముల పంపిణీకి సిద్ధం
పోడు భూములపై మాది ప్రత్యేక విధానం డవులను నరికి ఎడారిగా మారుస్తున్నారు గుత్తికోయలతో నరికి వేయిస్తున్నారు దళిత బంధు తరహాలో గిరి పుత్రులకు గిరిజన బంధు అసెంబ్లీలో వెల్లడించిన సిఎం కెసిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని…
