Category ముఖ్యాంశాలు

11.5 లక్షల ఎకరాల పోడు భూముల పంపిణీకి సిద్ధం

పోడు భూములపై మాది ప్రత్యేక విధానం డవులను నరికి ఎడారిగా మారుస్తున్నారు గుత్తికోయలతో నరికి వేయిస్తున్నారు దళిత బంధు తరహాలో గిరి పుత్రులకు గిరిజన బంధు అసెంబ్లీలో వెల్లడించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని…

అప్పుల కుప్పగా తెలంగాణ

మార్పు కోసమే హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో ప్రజలపై రూ. 5 లక్షల కోట్ల భారం రాష్ట్రంలో మళ్ళీ విద్యుత్‌ ‌సంక్షోభం ఏ గట్టున ఉంటారో కమ్యూనిష్టులే తేల్చుకోవాలి కామేపల్లి మండలం  హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : పదేళ్ళ సిఎం కెసిఆర్‌…

సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలను అడ్డుకుంటాం

బయ్యారం ఉక్కుపైనా కేంద్రం తీరు దారుణం స్కైవేల నిర్మాణానికి సహకరించని కేంద్రం ధరణి రద్దు, ప్రగతిభవన్‌ ‌బద్దలు….ఇదేనా కాంగ్రెస్‌ ‌పార్టీ విధానం అసెంబ్లీలో మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌ఫార్మాసిటీపై తప్పుడు ఆరోపణలు తగవు .. రోడ్లపై మతపరమైన కట్టడాల తొలగింపుకు చట్టంపై పరిశీలిస్తామని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : సింగరేణిని ప్రయివేటు పరం…

‘‌ధరణి’తో నిషేధిత భూములు మాయం

భూ కుంభకోణాలకు అడ్డాగా కేటీఆర్‌ అం‌డ్‌ ‌బ్యాచ్‌ ‌కాంగ్రెసు పాలన రాగానే విఆర్‌ఏల సమస్యలను పరిష్కరిస్తాం హాత్‌• ‌సే హాత్‌ ‌జోడో యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి భూ కబ్జాలపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణకు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ మరిపెడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 09 : నాపై ఏ ఆరోపణ ఉన్నా…

ఆహార పంటలలో జన్యుమార్పిడి టెక్నాలజీని నిషేధించాలి..

ఆవ పంటకు అనుమతిని కేంద్రం వెనక్కి తీసుకోవాలి శాస్త్రవేత్తలు, రైతులు, రైతు సంఘాల, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థుల డిమాండ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : ఇటీవల జన్యుమార్పిడి ఆవ పంటకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆహార పంటలలో  జన్యుమార్పిడి పంటలను చొప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, హైదరాబాదు…

కాళేశ్వరం నిర్మాణంతో గోదావరి పరుగులు

తెలంగాణలో సమగ్రాభివృద్ధికి కెసిఆర్‌ ‌బాటలు రైతులకు కోతలు పెట్టి..కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రం మండలిలో బడ్జెట్‌పై చర్చకు మంత్రి హరీష్‌ ‌రావు సమాధానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : రాష్ట్రంలో కాళేశ్వరం నిర్మాణంతో గోదావరి పరుగులు పెడుతున్నదని, ప్రాజెక్టును  ప్రపంచం మొత్తం మెచ్చుకుంటున్నదని, భూమికి బరువయ్యే పంట పండుతున్నదని మంత్రి హరీశ్‌ ‌రావు చెప్పారు. దేశానికే…

రైతాంగ సమస్యలపై చర్చకు వెనకడుగు

అంతా మంచిగా ఉంటే ఎందుకీ బెరుకు విద్యుత్‌ ‌కోతలపై ఎందుకీ బుకాయింపు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శ 24 గంటల కరెంట్‌పై అబద్దాలు : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : రైతాంగ సమస్యలపై కాంగ్రెస్‌ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ ‌తిరస్కరించడంపై సీఎల్పీ భట్టి విక్రమార్క అసంతృప్తి…

రాజ్యసభలో తీవ్ర గందరగోళం

ప్రధాని ప్రసంగానికి తీవ్ర అంతరాయం జెపిసి డిమాండ్‌తో పోడియం వద్ద ప్రతిపక్షాల ఆందోళన ఎంతగా బురద జల్లితే..అందులో కమలం అంతగా వికసిస్తుంది గందరగోళం మధ్య ప్రసంగం కొనసాగిస్తూనే ప్రధాని మోదీ చురకలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : రాజ్యసభలో గతంలో ఎన్నడూ లేనంతగా గందరగోళం చెలరేగింది. ప్రధాని మోడీ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విపక్షాలన్నీ మూకుమ్మడిగా…

పార్లమెంట్‌ను వీడని ఆదానీ ప్రకంపనలు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : అదానీ స్టాక్స్ ‌మోసాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని భారత్‌ ‌రాష్ట్ర సమితి, ఆమ్‌ ఆద్మీ పార్టీలు గురువారం కూడా పార్లమెంట్‌లో డిమాండ్‌ ‌చేశాయి. ఉభయసభలను బహిష్కరించిన ఇరు పార్టీలు..పార్లమెంట్‌ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్‌, ఆప్‌ ‌పార్టీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని…