Category ముఖ్యాంశాలు

శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ‌పదవికి ఎమ్మెల్సీ బిఆర్‌ఎస్‌ ‌బండ ప్రకాష్‌ ‌శనివారం నామినేషన్‌ ‌దాఖలు చేశారు. సంబంధిత పత్రాలను కార్యదర్శి నరసింహ చార్యులకు మంత్రులు కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌ ‌రావు, వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, మహమూద్‌ అలీలతో కలిసి సమర్పించారు. ఈ కర్యక్రమంలో…

సచివాలయ ప్రారంభం వాయిదా…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ‌కారణంగా తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సచివాలయాన్ని  సీఎం కేసీఆర్‌ ‌పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభం చేయాలనుకున్నారు. అయితే ఇంతలో తెలుగు రాష్టాల్ల్రో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలైంది. దీంతో ఎలక్షన్‌…

మిషన్‌ 90 ‌టార్గెట్‌గా బిజెపి ప్లాన్‌

కార్నర్‌ ‌వి•టింగ్‌లతో ప్రజల్లోకి 25 నుంచి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌నియోజకవర్గాల పర్యటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : మిషన్‌ 90 ‌టార్గెట్‌గా బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. పక్కా వ్యూహాలతో ప్రజల్లోకి వెళుతుంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం, కేసీఆర్‌ ‌వైఫల్యాలను నిలదీయడంతో పాటు అధికారంలోకి వొస్తే ఏం చేస్తామన్న అంశాలను…

మహేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం

మహేశ్వరం రూరల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : బతుకుదెరువు కోసం వ్యవసాయం చేస్తూ…మరోవైపు వంటలు చేసుకుంటూ జీవనం సాగించే బ్రతుకుల్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా లోని మహేశ్వరం పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని శ్రీశైలం, హైదారాబాద్‌ ‌జాతీయ రహదారిపై తుమ్మాలూరు గేట్‌ ‌సమీపంలో మ్యాక్‌ ‌ప్రాజెక్టు వద్ద శుక్రవారం అర్ధరాత్రి…

సింగరేణిని అమ్మే ప్రయత్నం

దేశంలో బొగ్గు దిగుమతులు ఎవరి ప్రయోజనం కోసం తుక్కుగా విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నారు అసెంబ్లీలో బిజెపి విధానాలను తూర్పార బట్టిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : దేశంలో అవసరాలకు తగ్గట్లుగా బొగ్గు నిల్వలు ఉన్నా కూడా దిగుమతులు చేసుకోవడం ఎవరి కోసమని ..పరోక్షంగా బిజెపిని ఉద్దేశించి ఐటీ పరిశ్రమల మంత్రి…

‌విద్యుత్‌ ‌సంక్షోభంలో రాష్ట్రం

అప్పుల ఊబిలోకి నెట్టిన •కేసీఆర్‌ ‌వామపక్షలు దోపిడిదారుల వైపా…మా వైపా   మ్యానిఫెస్టోలో హామీలు ఏవీ నెరవేర్చ లేదు ప్రజల్లో మార్పు కోసం యాత్ర హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర 5వ రోజు విలేఖరుల సమావేశంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిభ్రదరి 10 :…

వైద్యరంగంలో విప్లవాత్మక నిర్ణయాలు

జిల్లాకో మెడికల్‌, ‌నర్సింగ్‌ ‌కాలేజీలు 850 నుంచి 2790కి పెరిగిన ఎంబిబిఎస్‌ ‌సీట్ల సంఖ్య అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి హరీష్‌ ‌రావు జవాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : వైద్యరంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, దేశానికే ఆదర్శంగా నిలిచామని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. జిల్లాకో మెడికల కాలేజీ, నర్సింగ్‌ ‌కాలేజీ ఏర్పాటు చేస్తున్న…

ఫారెస్ట్ అధికారుల దాష్టీకం

సాగులో ఉన్న భూముల జోలికి రావొద్దని వారికి ఆదేశాలు ఇవ్వాలి మహిళలపై దుశ్సాసన పర్వం ఆపాలన్న కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ‌సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : దండేపల్లి మండలంలోని కోయపోచగూడ ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ అధికారులు ప్రవర్తించిన తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క  ఫైరయ్యారు. దుశ్శాసన పర్వాన్ని గుర్తుచేశారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆమె…

పోడు భూములకు పట్టాలపై మరో డ్రామా..

తక్షణమే పట్టాలియ్యకుంటే పేదలు ఫామ్‌ ‌హౌజ్‌ను దున్నడం ఖాయం 1100 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని సుప్రీమ్‌ ‌కోర్టు చెప్పినా స్పందించని  కేసీఆర్‌ ‌మీకు చేతగాకుంటే మాకు అప్పగించండి… •కేంద్రంతో మాట్లాడి జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటా రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌ ‌సంజయ్‌ ‌సమక్షంలో…