Category ముఖ్యాంశాలు

హరహర మహాదేవ శంభో…

రాష్ట్ర వ్యాప్తంగా శివనామస్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు శివరాత్రి శోభను సంతరించుకున్న ఆలయాలు ప్రత్యేక అభిషేకాలు…భారీగా తరలివచ్చిన భక్తులు వేములవాడలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు…పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్‌ ‌రెడ్డి వేయిస్తంభాల గుడిలో వేకువ జామునుంచే ప్రత్యేక పూజలు కొమురవెల్లిలో ప్రత్యేక ఆకర్శణగా నిలవనున్న పెద్దపట్నం ఏడుపాయలలో వనదుర్గామాత దర్శనానికి పోటెత్తిన భక్తులు త్రిలింగ క్షేత్రం కాళేశ్వరంలో…

బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌రాజయ్యపై చార్జిషీట్‌ ‌విడుదల చేసిన కాంగ్రెస్‌

స్టేషన్‌ ‌ఘనపూర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : పామునూర్‌ ‌లంచ్‌ ‌పాయింట్‌ ‌వద్ద కాంగ్రెస్‌ ‌నేతలు జంగా రాఘవరెడ్డి, మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, సింగపురం ఇందిర మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ‌ఘనపూర్‌ ఎమ్మెల్యే రాజయ్యపై చార్జీషీటును విడుదల చేశారు. అభివృద్ధి శూన్యం :  జంగా రాఘవరెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు స్టేషన్‌…

తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన తప్పా..

మన ఆకాంక్షలను సోనియమ్మ సాకారం చేయలేదా.. రుణం తీర్చుకోవాల్నా లేదా.. ఆవేదనతో ఈ ప్రశ్న అడుగుతున్నా యాత్ర ఫర్‌ ‌ఛేంజ్‌ ‌పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి   స్టేషన్‌ ‌ఘనపూర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : ‘‘తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన తప్పా. పదవుల కోసం కాదు ఆవేదనతో ఈ ప్రశ్న అడుగుతున్నా.…

ఆకాశాన్నంటిన కెసిఆర్‌ ‌జన్మదిన సంబురాలు

రాష్ట్ర రాజధాని మొదలు మారుమూల గ్రామాలు సైతం శుక్రవారం  రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాయి. తెలంగాణ ఏర్పడిన ఈ ఎనిమిదేళ్ళలో ఇంత పెద్ద స్థాయిలో కెసిఆర్‌ ‌పుట్టినరోజు వేడుకలు చేయలేదు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీని బిఆర్‌ఎస్‌గా పేరు మార్చడంతో పాటు జాతీయ పార్టీగా రూపొందించిన తర్వాత వొచ్చిన బర్త్‌డే…

ఎమ్మెల్యేలకు ఎరకేసులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీమ్‌ ‌కోర్టు నిరాకరణ తదుపరి విచారణ 27కు వాయిదా న్యూ దిల్లీ, ఫిబ్రవరి 17(ఆర్‌ఎన్‌ఎ) : ‌సుప్రీమ్‌ ‌కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్‌ ‌తగిలింది. ఎమ్మెల్యేల ఎర వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుముఖత చూపలేదు. కనీసం విచారణ పూర్తయ్యేంతవరకూ ఎవరినీ…

పాలమూరు-రంగారెడ్డికి సుప్రీమ్‌ ‌కోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌

ఎన్టీటి జరిమానాపై స్టే తాగు నీటి ప్రాజెక్ట్ ‌పనులు కొనసాగించవచ్చన్న ధర్మాసనం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 17(ఆర్‌ఎన్‌ఎ) : ‌పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీమ్‌ ‌కోర్టులో ఊరట లభించింది. జస్టిస్‌ ‌సంజయ్‌ ‌ఖన్నా, జస్టిస్‌ ఎమ్‌ ఎమ్‌ ‌సుందరేష్‌ ‌ధర్మాసనం విచారణ జరిపింది.  ‘తాగునీటి ప్రాజెక్టు’ పనులు మాత్రమే కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది.…

రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రికి సిద్ధమైన శైవక్షేత్రాలు

భక్తుల రాకతో వేములవాడలో భారీగా ఏర్పాట్లు హన్మకొండలో శివరాత్రి వేడుకలు….హాజరు కానున్న గవర్నర్‌ ‌తమిళి సై హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : నేడు శివరాత్రి పర్వదిన ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. శివరాత్రి రోజున భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశమున్నందున భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం, కాళేశ్వరం,…

అబద్ధాలు చెప్పడంలోనూ కేంద్ర మంత్రులు విఫలం

ముగ్గురు మంత్రుల ప్రకటనల్లో తేడా నిర్మలా సీతారామన్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : దేశ ఆర్థిక పరిస్థితిపైన, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌డీడీ డైలాగ్‌ ‌పేరుతో విమర్శలు చేయడంపై మంత్రి కెటిఆర్‌…

తెలంగాణకు ఇచ్చేది గోరంత..చెప్పేది కొండంత

నిర్మలా సీతారామన్‌ ‌వ్యాఖ్యలు దారుణం ఘాటుగా స్పందించిన మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ‌చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్‌రావు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. శుక్రవారం ఆఆయన వి•డియాతో మాట్లాడుతూ..కేంద్రమంత్రి నిర్మలమ్మ మాటల్లో నిజాయితీ లేదన్నారు. కేంద్రం తెలంగాణకు…