జిల్లా కేంద్రాల్లోనూ జనరల్ బస్ పాస్
పల్లె వెలుగు బస్సుల్లో అమలు కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్,నల్లగొండ టౌన్లకు వర్తింపు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లె వెలుగు టౌన్ బస్ పాస్కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా…
