Category ముఖ్యాంశాలు

రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ ‌నిరసనలు

రేవంత్‌ ‌వ్యాఖ్యలపై రైతులతో కలిసి ఆందోళన మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు మేరకు రైతు సమావేశాల నిర్వహణ కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కాలన్న మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అనవసరమన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పిలుపుమేరకు సోమవారం…

తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం వరకు ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్‌, ‌జయశంకర్‌, ‌ములుగు, భదాద్రి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు…

రాహుల్‌ ‌గాంధీని విమర్శించే అర్హత కేటీఆర్‌కు లేదు

ప్రజలతో మమేకమై తిరిగే నేత…పబ్బులు, క్లబ్యులు అని విమర్శించడం అవివేకం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్‌ ‌కెసిఆర్‌ ‌కూడా చంద్రబాబు పక్కన ఉన్నవాడే..! మంత్రి కెటిఆర్‌కు కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి కౌంటర్‌ ‌ఖమ్మం(ఎర్రుపాలెం)/జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 17 : పేద ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కన్యాకుమారి నుండి కాశ్మీర్‌ ‌వరకు పాదయాత్ర చేసిన…

నియోజకవర్గ ప్రజలను సిఎం కెసిఆర్‌ ‌మోసం

భద్రాచలం పోలీస్‌ ‌స్టేషన్‌లో ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలంటూ పట్టు భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 17 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దివ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్ని విధాలుగా మోసం చేసారని సోమవారం నాడు భద్రాచలం పోలీస్‌ ‌స్టేషన్‌లో స్థానిక ఎంఎల్‌ఏ ‌పొదెం వీరయ్య లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు.…

రేషనలైజేషన్‌ ‌పేరుతో ఐసిటిసి కేంద్రాల కుదింపు

కనుమరుగు కానున్న కౌన్సిలింగ్‌ ‌సేవలు చాపకింద నీరులా ఎయిడ్స్ ‌మళ్లీ ప్రబలే ప్రమాదం రావుల రాజేశం, లెక్చరర్‌ ‌హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌) ‌పేరుతో ఎయిడ్స్ ‌వ్యాధి నిర్ధారణ పరీక్ష, కౌన్సిలింగ్‌(ఐసీటీసీ) కేంద్రాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. రేషనలైజేషన్‌ ‌పేరుతో కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఎయిడ్స్…

ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్‌దే పేటెంట్‌

విద్యుత్‌ ‌విషయంలో కాంగ్రెస్‌ ‌మాత్రమే న్యాయం చేసింది కెసిఆర్‌ ‌పాలనలో ఇరిగేషన్‌ ‌రంగం దెబ్బతింది కాంగ్రెస్‌ ‌వొస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది డియా సమావేశంలో భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై15:ఉచిత విద్యుత్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ పేటెంట్‌ అని సిఎల్‌ ‌పి నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్‌ ‌విషయంలో తెలంగాణకు కాంగ్రెస్‌ ‌పార్టీ న్యాయం చేసిందని భట్టి…

తెలంగాణలో నాణ్యమైన విద్య అందించడంలేదు

సమస్యలపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కు నచ్చదు సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌ఫోరం కన్వీనర్‌ ఆకునూరి మురళి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలనే అంశంపై రౌండ్‌ ‌టేబుల్‌ ‌హాజరైన మేధావులు, విద్యావంతులు, సామాజికవేత్తలు ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సహా రాష్ట్రంలోని బిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌పేదలకు నాణ్యమైన విద్యను అందించడం లేదని…

సమైక్య పాలనలో దుర్భిక్షం… స్వపరిపాలనలో సుభిక్షం

రామయంపేట అభివృద్ధికి  రూ.20 కోట్లు మంజూరు చేస్తా పద్మాదేవేందర్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి: మంత్రి హరీష్‌రావు మంత్రి హరీష్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన మెదక్‌, ‌సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బిజెపి, కాంగ్రెస్‌ ‌శ్రేణులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 15: నాటి సమైక్య పాలనలో దుర్భిక్షం ఉంటే…నేటి స్వపరిపాలనలో సుభిక్షంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…

పదిరోజులపాటు రైతు సమావేశాలు

మూడు పంటల విధానమా..మూడు గంటల కరెంటా రైతులతో విస్తృతంగా చర్చించి తీర్మానాలు చేయాలి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు ఉండాలి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై15: రాష్ట్రవ్యాప్తంగా పదిరోజుల పాటు రైతులతో సమావేశాలు నిర్వహించి ఉచిత విద్యుత్‌పై చర్చించాలని అధికార బిఆర్‌ఎస్‌ ‌నిర్ణయి ంచింది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌…