Category ముఖ్యాంశాలు

లైఫ్‌సైన్సెస్‌ ‌రంగానికి ప్రపంచ హబ్‌గా హైదరాబాద్‌

అతి పెద్ద ఫార్మాసిటీ నిర్మాణం ఏడేళ్లలో 25 వేల కోట్ల పెట్టుబుడుల రాక రాష్ట్రంలో లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగం మరింత బలోపేతం బయో ఏషియా 20వ సదస్సును ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌మూడు రోజులపాటు జరుగనున్న సదస్సు 50 దేశాల నుంచి పాల్గొననున్న 2 వేల మంది ప్రముఖులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 :…

బాధాతప్త హృదయంతో పార్టీని వీడుతున్న..

ఎమ్మెల్యే స్వార్థ పూరిత కుట్రకు బలయ్యాను బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కౌన్సిలర్‌ ‌పదవికి బోగ శ్రావణి రాజీనామా జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : బాధాతప్త హృదయంతోనే తాను బిఆర్‌ఎస్‌ ‌పార్టీని వీడవలసి వొస్తుందని మాజీ మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌బోగ శ్రావని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసి గత…

జిహెచ్‌ఎం‌సి నిర్లక్ష్యం వల్లే బాలుడి మృతి

కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం కటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 23(ఆర్‌ఎన్‌ఎ) : అం‌బర్‌పేట కుక్కల దాడిలో బాలుడి మృతిపై హైకోర్టు సీరియస్‌ అయింది. బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై…

అం‌ధత్వ రహిత తెలంగాణ.. ప్రభుత్వ లక్ష్యం

అద్భుతంగా కొనసాగుతున్న కంటి వెలుగు 25 రోజుల్లో 50 లక్షల మార్కును దాటిన పరీక్షలు చివరి వ్యక్తి వరకు కంటి పరీక్షలు కెసిఆర్‌ ‌లక్ష్యాన్ని విజయవంతం చేస్తున్న అధికారులు పరీక్షల నిర్వహణలో సిద్దిపేట ముందుందన్న మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా నినాదంతో ప్రభుత్వం ముందుకు…

బండి సంజయ్‌, ‌రేవంత్‌ ఇద్దరూ పిచ్చోళ్లే

వారికి పదవులు ఇస్తే పిచ్చోడి చేతిలో రాయి ఒకరు పేల్చుతా అంటే…ఇంకొకరు కూల్చుతానంటరు ముమ్మాటికీ మాది కుటుంబ పాలన మాది నాలుగు కోట్ల ప్రజల వసుదైక కుటుంబం రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉన్నాయా చెప్పాలి రాజ్యాంగం ప్రకారమే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాం భూపాలపల్లి బహిరంగ సభలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి…

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలే..

ప్రజా వ్యతిరేక పాలన పోవాలే.. గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాపారంలో కేటీఆర్‌ ‌భాగస్వామి భూపాలపల్లి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలలో కెటిఆర్‌కు వాటా నిరూపించేందుకు మా నాయకులు సిద్ధం బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్‌కు రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌ చిట్యాల(భూపాలపల్లి జిల్లా), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వేల కోట్ల…

చందన్‌వెల్లిలో అతి పెద్ద పారిశ్రామిక కేంద్రం

మైక్రోసాప్ట్, అమెజాన్‌, ‌కిటెక్స్ ‌తదితర కంపెనీల రాక ప్రాంత అభివృద్దికి ప్రత్యేక చర్యలు వెల్‌ ‌స్పన్‌ ‌టెక్స్‌టైల్‌ ‌యూనిట్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం చందన్‌వెల్లిలో ఏర్పాటుకాబోతుందని మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. బాలకృష్ణ గొయెంక 1985లో ఒక సంస్థను స్థాపించి..ఈ రోజు గుజరాత్‌లో 25వేల…

పోక్సో కేసులో 25 సంవత్సరాల కఠిన కారగార శిక్ష

కొత్తగూడెం జిల్లా పోక్సో స్పెషల్‌ ‌జడ్జి కీలక తీర్పు కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : పొక్సో కేసులో వ్యక్తికి 25 సంవత్సరములు కఠిన కారగారి శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా సెషన్స్ ‌జడ్జి పోక్సో స్పెషల్‌ ‌జడ్జి ఎం. శ్యామ్‌ ‌శ్రీ  బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల్లోకి వెళితే…2018లో దుమ్ముగూడెం…

రౌడీల్లా ప్రవర్తిస్తున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : బీఆర్‌ఎస్‌ ‌నేతలు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారని వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల ఆరోపించారు. ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేల అవినీతి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అసలు లా అండ్‌ ఆర్డర్‌ ‌బతికే ఉందా అని షర్మిల ప్రశ్నించారు. సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ ‌నేత పవన్‌ను ఆమె…