Category ముఖ్యాంశాలు

‌ప్రేమ వ్యవహారంతో దారుణం

యువకుడిని నరికి చంపిన బంధువులు న్యూ దిల్లీ, జూలై 18 : దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడిని యువతి బంధువులు  నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని జాఫ్రాబాద్లో సోమవారం చోటు చేసుకుంది. సల్మాన్‌ అనే 25 ఏళ్ల…

పలు రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం

లక్ష్మీపూర్‌ ఎత్తిపోతలకు లైన్‌ ‌క్లీయర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. దాంతో కడెం ప్రాజెక్టుపై లక్ష్మీపూర్‌ ఎత్తిపోతల పథకం లైన్‌ ‌క్లియర్‌ అయ్యింది. అలాగే రోడ్ల విస్తరణ, విద్యుత్‌ ‌లైన్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన నేషనల్‌ ‌వైల్డ్‌లైఫ్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రానికి…

తెలంగాణలో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరిక రాష్ట్రంలో పలుజిల్లాలో ఎడతెరపి లేని వర్షం…హైదరాబాద్‌లో పలుచోట్ల జల్లులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడడంతో భారీ నుంచి అత్యంత…

పార్టీ మారితే కబ్జా కేసులు పెడతారా..?

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ పొంగులేటి గాంధీ భవన్‌లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డితో భేటీ తనపై 20 గుంటల భూమి కబ్జా నింద దారణమన్న కాంగ్రెస్‌ ‌నేత సొంతభూమిలో ప్రభుత్వ సర్వే…హైకోర్టులో కేసు దాఖలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : ఖమ్మంలో పొంగులేటి, ఆయన సోదరుడు ప్రసాదరెడ్డికి చెందిన ఎస్‌ఆర్‌ ‌గార్డెన్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌పై…

కోకాపేటలో బిఆర్‌ఎస్‌కు 11 ఎకరాల భూ కేటాయింపుపై…

బిఆర్‌ఎస్‌కు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : కోకాపేట భూ అప్పగింత కేసులో బీఆర్‌ఎస్‌కు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయింపుపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి…

ఘనంగా నెల రోజుల పాటు రాష్ట్ర పండుగ..‘‘బోనాలు’’

అమ్మవారికి బోనమెత్తిన సబ్బండ వర్గాలు, సకల జనులు అడుగడుగునా పర్యవేక్షణతో ఘనంగా వేడుకలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషితో విజయవంతం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నెల రోజులపాటు నిర్వహించిన ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగి విజయవంతమయ్యాయి. అత్యంత ప్రాముఖ్యత…

అట్టడుగున తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీల ర్యాంకులు..!

తెలంగాణలో మొదటి పది ర్యాంకుల్లో ఒక్క యూనివర్సిటీ ఆఫ్‌ ‌హైదరాబాద్‌కు చోటు వంద ర్యాంకుల్లో ఉస్మానియా, ట్రిపుల్‌ ఐటిలకు మాత్రమే చోటు ఉన్నత విద్యలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తమిళనాడు, దిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రాలు ప్రపంచ వ్యాప్తంగా 31,097 యూనివర్సిటీలు ఉండగా భారత దేశ వ్యాప్తంగా 1,113 కేంద్రీయ, రాష్ట్ర, ప్రైవేట్‌ ‌విశ్వవిద్యాలయాలు…

కేసీఆర్‌ ‌ది 30 శాతం కమీషన్‌ ‌సర్కార్‌

థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్ల నిర్మాణంలో రూ. 15 వేల కోట్ల దోపీడీ 24 గంటల ఉచిత విద్యుత్‌పై రైతు వేదికల్లో చర్చకు సిద్ధం ఈ సవాలుకు కేటీఆర్‌ ‌సిద్ధమా? 24 గంటల కరెంట్‌ ‌సింగిల్‌ ‌ఫేజ్‌ అని సీఎండీని ఒప్పుకున్నారు ఉచిత విద్యుత్‌ ‌ముసుగులో కేసీఆర్‌ అవినీతి దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్‌కు వ్యవసాయం…

జిల్లా కేంద్రాల్లోనూ జనరల్‌ ‌బస్‌ ‌పాస్‌

పల్లె వెలుగు బస్సుల్లో అమలు కరీంనగర్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌నిజామాబాద్‌,‌నల్లగొండ టౌన్లకు వర్తింపు టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లె వెలుగు టౌన్‌ ‌బస్‌ ‌పాస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్‌, ‌మహబూబ్‌ ‌నగర్‌, ‌నిజామాబాద్‌, ‌నల్లగొండ జిల్లా…