Category ముఖ్యాంశాలు

చట్టసభల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మైక్‌ ‌కట్‌

అయినవారికి చుట్టం.. కాని వారికి చట్టం   రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతుంది.. ముగ్గురు మృతికి కారణమైన న్యాయవాదిపై చర్యలేవి? జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : చట్టసభల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మైక్‌ ‌కట్‌ ‌చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి…

కునో జాతీయ పార్క్‌కు మరో 12 చీతాలు….

గ్వాలియర్‌, ‌ఫిబ్రవరి 18 : దేశంలో చీతాల సంఖ్య మరింత పెరిగింది. దక్షిణాఫ్రికాతో ఒప్పందంలో భాగంగా 12 చీతాలను శనివారం భారత్‌కు తీసుకొచ్చారు. ఈ వన్యప్రాణులను తీసుకుని జోహన్నెస్‌బర్గ్ ‌నుంచి బయల్దేరిన వాయుసేనకు చెందిన సీ-17 విమానం ఈ ఉదయం గ్వాలియర్‌ ఎయిర్‌బేస్‌లో దిగింది. అక్కడి నుంచి ఈ చీతాలను శ్యోపూర్‌ ‌జిల్లాలోని కునో జాతీయ…

జొమాటో డెలివరీ బాయ్స్ ‌కోసం షెల్డర్‌ ‌హోమ్స్

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 18 : జొమాటో..డెలివరీ బాయ్‌ల అవసరాలను తీర్చేందుకు ’ది షెల్టర్‌ ‌ప్రాజెక్ట్’ అనే కాన్సెప్ట్ ‌ను తీసుకొచ్చింది. వీటినే రెస్ట్ ‌స్టాప్‌ ‌లు అని కూడా అంటారు. ఈ షెల్టర్‌ ‌స్టాప్‌ ‌లో ఫుడ్‌ ‌డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ ‌లు విశ్రాంతి తీసుకోవచ్చు. ’ప్రతీరోజు కస్టమర్ల ఆకలి తీర్చడంలో డెలివరీ బాయ్స్ ‌కీలక…

తక్షణమే రాష్ట్రాలకు జిఎస్టీ బకాయిలు

పలు వస్తువులపై జిఎస్టీ తగ్గింపు మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడి న్యూ దిల్లీ, ఫిబ్రవరి 18 : రాష్ట్రాలకు బకాయి ఉన్న జీఎస్టీ పరిహారం మొత్తాన్ని తక్షణమే విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటించారు. 49వ జీఎస్టీ కౌన్సిల్‌ ‌సమావేశం అనంతరం ఆమె ఈ…

సంస్కరణ పేరుతో ప్రజాధనం లూటీ

కేంద్ర విద్యుత్‌ ‌విధానంపై మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి ఆగ్రహం సూర్యపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : విదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్‌ ‌ను రూ. 50 వరకు అమ్ముకోవచ్చన్న కేంద్ర ఈ ఆర్‌ ‌సీ నిర్ణయం పై విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు విద్యుత్‌ ‌సౌకర్యాన్ని…

రాష్ట్రంలో కాంట్రాక్టర్ల కోసమే పాలన

రేపటి నుండి విద్యుత్‌ ‌కార్యాలయాల ముందు ఆందోళన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : రేపు సోమవారం నుండి రాష్ట్రంలోని అన్ని విద్యుత్‌ ‌కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్‌ ‌తెలిపారు. శనివారం జగిత్యాల పట్టణంలోని పెన్షనర్స్ ‌భవన్‌లో శనివారం…

శివుడినే మోసం చేసిన కెసిఆర్‌

‌కెసిఆర్‌ ‌పాలన  అంతం కావాలి రూ.400 కోట్లు కేటాయిస్తానని మాట తప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యలు సిరిసిల్ల  ప్రజాతంత్ర, ఫిబ్రవరి  18 : వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి కెసిఆర్‌ ‌మాట తప్పాడని, కేసీఆర్‌…

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

బడ్జెట్‌లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయింపు వనదుర్గాదేవికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్‌ ‌రావు   మెదక్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ప్రతిఏడాది బడ్జెట్‌లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా…

వేములవాడలో వైభవంగా మహా శివరాత్రి

దర్శించుకున్న 3 లక్షలకు పైగా భక్తులు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భక్తులతో శనివారం  కిక్కిరిసిపోయింది. మూడు లక్షలకు పైగా భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వేములవాడకు విచ్చేయడంతో అన్ని రోడ్లు,…