స్వచ్ఛ రాజకీయ వ్యవస్థ ఏర్పాటుకు ముందుకు రావాలి
యుద్ధభూమిగా మారిన శాసన వ్యవస్థలు తరగతి గదికే పరిమితం కావద్దు చైతన్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు యువతకు పిలుపు సుబేదారి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: భారతదేశ రాజకీయాలలో పెరిగి పోయిన అవినీతి అక్రమాలు, బందు ప్రీతిని నిర్మూలించేందుకు, స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య…
