Category ముఖ్యాంశాలు

స్వచ్ఛ రాజకీయ వ్యవస్థ ఏర్పాటుకు ముందుకు రావాలి

యుద్ధభూమిగా మారిన శాసన వ్యవస్థలు తరగతి గదికే పరిమితం కావద్దు చైతన్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు యువతకు పిలుపు సుబేదారి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: భారతదేశ రాజకీయాలలో పెరిగి పోయిన అవినీతి అక్రమాలు, బందు ప్రీతిని నిర్మూలించేందుకు, స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య…

కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి

చుక్క నీరు పారకున్నా నిధుల దుబారా కాంగ్రెస్‌ ‌సృష్టించిన సంపదను అమ్ముకుంటున్న కెసిఆర్‌ ‌డియా సమావేశంలో సిఎల్పీ నేత భట్టి విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు తిన్నా కానీ.. ప్రాజెక్టు నుంచి చుక్క నీరు పారలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.  బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కృష్ణానదిపై పాలమూరు తప్ప  ఒక్క కొత్త…

నేరెళ్ల బాధితులకు న్యాయం జరగాలి

సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి  4 : రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితులకు న్యాయం చేకూర్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అడ్డుకున్న నేరెళ్ల గ్రామస్తులను గతంలో పోలీసులు థర్డ్ ‌డిగ్రీ ప్రయోగించడంతో పలువురు అనారోగ్యంతో బాధపడుతుండగా . ‘‘హాథ్‌ ‌సే హాథ్‌’’ ‌జోడో యాత్రలో…

నగరానికి తలమానికంగా స్టీల్‌ ‌బ్రిడ్జ్

పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కెటిఆర్‌ ‌సత్వరం పూర్తి చేయాలని ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: సెంట్రల్‌ ‌హైదరాబాద్‌ ‌నగరానికి స్టీల్‌ ‌బ్రిడ్జి తలమానికంగా మారబోతుందని  రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. మూడు నెలల్లో వంతెన పనులు పూర్తి చేయాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. అవసరమైతే అదనపు బృందాలు ఏర్పాటు చేసి పనులు…

మార్చి 8 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆరోగ్య మహిళ’

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ నూతన కార్యక్రమం సిపీఆర్‌ ‌పై నిర్దేశిత వర్గాలకు శిక్షణ పూర్తి చేయాలి జిల్లా స్థాయి వైద్య, పంచాయితీ, మున్సిపల్‌, ‌పోలీసు శాఖల సిబ్బంది పర్యవేక్షించాలి ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర,మార్చి 4: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం…

గుండెపోటుతో కుప్పకూలుతున్న జనం

ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు   పెద్దపల్లిలో కాంగ్రెస్‌ ‌నేత, బాపట్లలో టీచర్‌ ‌మృతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారుకూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. అప్పటివరకు బాగున్నవారు గుండెపోటుతో చనిపోతున్నారు. ఎప్పుడు,ఎవరికి ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం మేడ్చల్‌లోని సీఎంఆర్‌…

తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువయ్యేంత పంట పండుతుంది

ఈ యాసంగిలో ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలు వరి సాగుచేస్తే తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షలు ఎకరాలలో వరి జగదేవ్‌ ‌పూర్‌,‌ప్రజాతంత్ర, మార్చి 3: తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువయ్యేంత పంట పండుతున్నది. ఈ యాసంగిలో ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలు వరి సాగుచేస్తే, తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షలు ఎకరాలలో వరి…

రెండోరోజూ బిఆర్‌ఎస్‌ ‌ధర్నాలు

గ్యాస్‌ ‌ధరల పెంపుపై మండిపడ్డ నేతలు తక్షణమే మోదీ గద్దె దిగాలని నేతల డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి3: గ్యాస్‌ ‌ధరలపై బిఆర్‌ఎస ఆధ్వర్యంలో రెండోరోజూ నిరసనలు కొనసాగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టారు. సిలిండర్లతో ప్రదర్శనలు నిర్వహించారు. మోదీ  ప్రభుత్వ తీరుకు తీవ్ర నిరసన తెలిపారు.. మోదీ డౌన్‌ ‌డౌన్‌ ‌నినాదాలను మార్మోగించారు. గ్యాస్‌ ‌ధరల…

దిల్ల్లీ కన్నా రాజ్‌భవన్‌ ‌దగ్గర..!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 3:  ప్రగతిభవన్‌, ‌రాజ్‌భవన్‌ ‌మధ్య సంబంధాలు రచ్చగా మారాయి. గవర్నర్‌ అం‌డ్‌ ‌గవర్నమెంట్‌ ‌మధ్య ఏర్పడిన వివాదాలతో బిల్లులన్నీ ఆగిపోయాయి. దీంతో గవర్నర్‌ ‌టార్గెట్‌గా అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది కేసీఆర్‌ ‌సర్కార్‌.. ‌కేసీఆర్‌ ‌ప్రభుత్వం వేసిన రిట్‌ ‌పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ క్రమంలో గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌…