Category ముఖ్యాంశాలు

వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల రెండోరోజు బుధవారం ధ్వజారోహణం చేపట్టారు. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా యజ్ఞాచార్యులు ఆధ్వర్యంలో ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయాణికుల మధ్య కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. వేద స్వరూపుడైన గరుత్మంతుని…

అధికారం ఇంకా 3 నెలలే…ఆ తరువాత మీ దుకాణం బంద్‌

‌బీఆర్‌ఎస్‌ ‌గూండాలపై హత్యాయత్నం కేసు పెట్టాల్సిందే పిల్లలు, వృద్ధులను చంపే యత్నం చేస్తారా? కేసీఆర్‌ ‌పాలనలో కుక్కలు పిల్లలను చంపుతున్నాయి… బీఆర్‌ఎసోళ్లు మనుషుల్ని చంపుకు తింటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యలు తాండూరులో బీజేపీ నేత మురళీ గౌడ్‌ ‌కుటుంబానికి పరామర్శ తాండూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : హత్యలు,…

కాంగ్రెస్‌ ‌పార్టీతోనే మహిళా సాధికారత

కేసిఆర్‌కు మహిళల పట్ల చిన్నచూపు పొదుపు సంఘాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం కేంద్రంలో మహిళా బిల్లును బిజెపి అడ్డుకున్నది స్వయం సహాయక సంఘాల సమావేశంలో రేవంత్‌ ‌రెడ్డి చిట్యాల(భూపాలపల్లి), ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 22 : కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వాలు మహిళల పట్ల వివక్ష చూపుతూ మహిళా సాధికారతకు అడ్డుగోడగా నిలుస్తున్నాయని కాంగ్రెస్‌…

ఓరుగల్లు ప్రజలను మభ్యపెట్టిన సిఎం కెసిఆర్‌

8 ఏళ్లయినా లబ్దిదారులకు అందని రెండు పడక గదుల గృహాలు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతల భూకబ్జాల పర్వం గుండాయిజాన్ని పెంచి పోషిస్తున్నారు వరంగల్‌ ‌తూర్పు పాదయాత్రలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి సుబేదారి(వరంగల్‌), ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : వరంగల్‌ ‌తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇచ్చిన హామీలు ఎనిమిదేళ్లయినా…

కుక్కల దాడి ఘటనపై సర్కార్‌ ‌సీరియస్‌

‌పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం ఘటనపై స్పందించిన మంత్రులు కెటిఆర్‌, ‌తలసాని విచారణకు ఆదేశించిన జిహెచ్‌ఎం‌సి మేయర్‌ ‌విజయలక్ష్మి హైదారబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : వీధికుక్కల బెడద నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటునట్టు తెలంగాణ మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. అంబర్‌పేట్‌లో వీథికుక్కల దాడిలో బాలుడు చనిపోయిన ఘటనపై స్పందించారు.…

దళిత ఎమ్మెల్యే సాయన్నకు ఇంత అన్యాయమే….

అధికార లాంఛనాలు లేకుండా చేయడం దారుణం దళితులపై కెసిఆర్‌ ‌ప్రేమ ఏమిటో గ్రహించాలి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆ‌గ్రహం మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న చనిపోతే కనీసం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం సీఎం కేసీఆర్‌ అహంకారానికి పరాకాష్ట అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆ‌గ్రహం వ్యక్తం…

స్వామివారి కల్యాణ మహోత్సవం కనులారా వీక్షించేలా ఏర్పాట్లు

మార్చ్ 30‌న శ్రీ సీతారాముల కల్యాణం….31న పుష్కర పట్టాభిషేకం జిల్లా అధికార యంత్రాంగం సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారి కళ్యాణ వేడుకలు ప్రతి భక్తుడు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. మంగళవార ఐడిఓసి కార్యాలయంలో శ్రీరామనవమి,…

హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీకి కేంద్రం మొండిచేయి

అభివృద్ధికి సహకరించని మోదీ ప్రభుత్వం ఫార్మాసిటీపై కోర్టులో ముగిసిన విచారణలు తీర్పు అనుకూలంగా వొస్తుందన్న ఆశాభావం మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి బెలగావి సమస్య తీర్చలేని మోదీ…యుద్ధాన్ని ఆపారంటే నమ్మాలా : నడ్డా వ్యాఖ్యలపై కెసిఆర్‌ ‌దెప్పిపొడుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీకి కేంద్రం నుంచి ఎలాంటి…

లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో 8 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి

24 నుంచి 26వ తేదీ వరకు 20వ బయో ఏషియా సదస్సు తొలిసారి సదస్సులో పాల్గొంటున్న ఆపిల్‌ ‌కంపెనీ వివరాలు వెల్లడించిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల ఉద్యోగాలను రెట్టింపు చేసి..8 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర…