అన్ని రంగాల్లో భారత్ ముందు
నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : చిన్న పిల్లల్లో పౌష్టికాహారం లోపం నివారణకు చిరుధాన్యాలను ఉపయోగించుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలకంటే భారత్ ఇవాళ అన్ని రంగాల్లోనూ ముందుందన్నారు. ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్తో సాధ్యమైందని చెప్పారు. 2023 సంవత్సరాన్ని మిల్లెట్ ఇయర్గా జీ20 దేశాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.…
