Category ముఖ్యాంశాలు

అన్ని రంగాల్లో భారత్‌ ‌ముందు

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : చిన్న పిల్లల్లో పౌష్టికాహారం లోపం నివారణకు చిరుధాన్యాలను ఉపయోగించుకోవాలని గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలకంటే భారత్‌ ఇవాళ అన్ని రంగాల్లోనూ ముందుందన్నారు. ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్‌తో సాధ్యమైందని చెప్పారు. 2023 సంవత్సరాన్ని మిల్లెట్‌ ఇయర్‌గా జీ20 దేశాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.…

45 ‌రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం

పనులను అడ్డుకుంటే బుద్దిచెబుతాం మంత్రి హరీష్‌ ‌రావు ప్రకటన సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : రానున్న 45 రోజుల్లోనే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి హరీష్‌ ‌రావు చెప్పారు. ఎవరైనా ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటే.. వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తూనే…ప్రాజెక్టును పూర్తి చేస్తామని హావి• ఇచ్చారు. ప్రాజెక్టు…

కెసిఆర్‌ ‌మూర్ఖత్వంతో కష్టాల్లో రాష్ట్ర ప్రజలు

ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సిఎం మద్యం మీద ఉన్న సోయి అభివృద్ధి మీద లేదు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : కేసీఆర్‌ ‌మూర్కత్వం వలన రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారని వారికి భరోసా ఇవ్వడానికే తాము ప్రజల వద్దకు వొస్తున్నామని రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌…

కన్నుల పండువగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

భారీగా తరలివస్తున్న భక్తులు శ్రీకృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చిన నరసింహ స్వామి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిసి వొస్తున్నారు. రోజుకో అవతారంలో నారసింహుడిని చూసి తరించిపోతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం యాదగిరిగుట్ట శ్రీ…

పోలవరం ఉద్యమంపై పోలీసు కాల్పుల కేసు కొట్టివేత

79 మందిపై 16 సంవత్సరాలుగా కొనసాగిన కేసు తీర్పు పట్ల నేతల హర్షం భద్రాచలం ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమం కొనసాగుతుందని వెల్లడి భద్రాచలం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : 2007లో పోలవరం ఉద్యమంపై భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో జరిపిన పోలీస్‌ ‌కాల్పుల కేసును శుక్రవారం జిల్లా అడిషనల్‌ ‌సెషన్స్ ‌కోర్టు జడ్జి నీరజ…

తెలంగాణ ఎంసెట్‌, ‌పీజీసెట్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల

మే 7 నుంచి ఎంసెట్‌ ‌పరీక్షల నిర్వహణ 28న నోటిఫికేషన్‌ ‌విడుదల….ఏప్రిల్‌ 30‌న హాల్‌ ‌టికెట్లు డౌన్‌లోడ్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల చేసిన ప్రొఫెసర్‌ ‌లింబాద్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : తెలంగాణ ఎంసెట్‌, ‌పీజీ సెట్‌ ‌షెడ్యూల్‌  ‌విడుదల చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  మే 7 నుంచి ఎంసెట్‌ ‌పరీక్షలు జరగనున్నాయి.…

కొండగట్టు ఆలయంలో భారీ చోరీ

జిల్లాలో మరో మూడు ఆలయాల్లోనూ వరుస చోరీలు రంగంలోకి దిగిన పోలీస్‌ ‌బృందాలు..దర్యాప్తు ముమ్మరం జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : జగిత్యాల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రఖ్యాత కొండగట్టు ఆలయంలోనూ చోరీ జరగడం కలకలం రేపుతుంది. ఒకేరోజు నాలుగు ఆలయాల్లో చోరీలకు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. రాయపట్నం గ్రామాల్లోని రెండు ఆలయాలతో పాటు,…

‌ప్రీతిది లవ్‌ ‌జిహాదీ కేసు

హిందూ అమ్మాయిలను టార్గెట్‌ ‌చేశారు వరంగల్‌ ‌ఘటనపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరపాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కొండగట్టులో దొంగతనంపై దిగ్బ్రాంతి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : మెడికో సూసైడ్‌ అటెంప్ట్ ‌వెనక సీనియర్‌ ‌వేధింపులే కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నా…దీన్ని చిన్న కేసుగా చూపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌…

‌ప్రీతిని పనిగట్టుకుని వేధించిన సైఫ్‌

‌వాట్సాప్‌ ‌గ్రూప్‌ ‌మేసేజీల్లో వేధింపులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా మారని వైనం ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కింద కేసు నమోదు వరంగల్‌ ‌సిపి రంగనాథ్‌ ‌వెల్లడి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : వరంగల్‌ ‌వైద్య విద్యార్థిని ప్రీతిని మరో సీనియర్‌ ‌విద్యార్థి సైఫ్‌ ‌వేధించడం నిజమేనని వరంగల్‌ ‌సీపీ రంగనాథ్‌ ‌తెలిపారు. ప్రీతి చాలా…