Category ముఖ్యాంశాలు

తెలంగాణలో బిజెపికి స్థానం లేదు

వొచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే హాత్‌సే హాత్‌ ‌జోడో యాత్రలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మానకొండూర్‌ (‌శంకరపట్నం),ప్రజాతంత్ర,మార్చి3: తెలంగాణ ప్రభుత్వ పాలనలో మార్పు లక్ష్యంగా తన యాత్ర ఫర్‌ ‌చేంజ్‌ ‌సాగుతోందని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. 19 రోజులుగా సాగుతున్న తన యాత్రలో ప్రజలు అనేక సమస్యలు తన దృష్టికి తెస్తున్నారని…

గ్యాస్‌ ‌ధరల పెంపుపై బిఆర్‌ఎస్‌ ‌ఫైర్‌

రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలతో ఆందోళన ఘట్‌కేసర్‌ ఆం‌దోళనలో పాల్గొన్న మంత్రులు బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అన్న హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 2:  గ్యాస్‌ ‌ధరల పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలకు దిగింది. పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌పిలుపు మేరకు పార్టీ నేతలు,మంత్రులు,ఎమ్మెల్యేలు ఎక్కడిక్కడ ఆందోళనలకు దిగారు. కేంద్ర…

గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ

నిద్రలోనే ముగ్గురు ప్రాణాలు మాయం  లారీ డ్రైవర్‌ ‌నిర్లక్ష్యంతోనే కొల్లూరు ఘటన  ఘటన స్థలాన్ని సందర్శించిన  మియాపూర్‌ ఏసీపీ నర్సింహారావు పటాన్‌ ‌చెరు, ప్రజాతంత్ర, మార్చి 2: బ్రతుకుదేరువు కోసం వచ్చిన కుటుంబానికి లారీ రూపంలో మృత్యువు కబలించింది. తెల్లవారుజామునే లారీ డ్రైవర్‌ ‌నిర్లక్ష్యంతో గుడిసెలో నిద్రిస్తున్న ముగ్గురిపైకి లారీ దూసుకెల్లడంతో నిద్రలోని ముగ్గురి ప్రాణాలు…

‘‌బాబు’..ఇక నువు మారవా ..?

మండువ రవీందర్‌రావు:తెలుగుదేశం పార్టీ ఆవిర్భవి ంచేవరకు తెలంగాణ ప్రజలకు వరి అన్నమంటేనే తెలవదట .. తెలంగాణ ప్రజలను జొన్నలు, కొర్రలు, రాగులు తినే దశనుండి వరిఅన్నం తినేస్థాయికి తీసుకువొచ్చింది ఆ పార్టీ వ్యవస్థా పకుడు ఎన్టీ రామారావేనట.. రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్టీఆర్‌ ‌రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చేవరకు తెల్లన్నమంటేనే తెలియదట.. ఏదైనా వేడుకలప్పుడు…

‌ప్రిన్స్ ‌ముకరంజా సతీమణి ఉదారత

యాదగిరిగుట్ట,ప్రజాతంత్ర,ఫిబ్రవరి27:యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి దివంగత నిజాం ముకర్రం జా సతీమణి, యువరాణి బేగం సాహిబా ఎస్రా బిర్గెన్‌ ‌భారీ విరాళం అందజేశారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు రూ.5లక్షల విలువైన 67 గ్రాముల బంగారు ఆభరణాలను విరాళం ఇచ్చారు. యువరాణి ఎస్రా తరపున.. యాదాద్రి ఆలయ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ ‌చైర్మన్‌ ‌జి…

రాష్ట్రంలో ‘కల్వకుంట్ల’ రాక్షస పాలన

అమరుల కుటుంబాలను ఆదుకోలేదు డాక్టర్‌ ‌ప్రీతి చావుకు కారణమైన ప్రభుత్వాన్ని గద్దె దించాలి పేద ప్రజలు వెళ్లని ప్రగతి భవన్‌ ఎం‌దుకు? కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన అభివృద్ధి రాష్ట్రంలో కనబడుతున్నది తొమ్మిదేళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదు పరకాల పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి చిట్యాల(పరకాల), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన…

మోదీ తెలంగాణ శని…

కాంగ్రెస్‌ ‌పాలనలో అభివృద్ధ్ది శూన్యం… తెలంగాణ ఏర్పడ్డాకే అభివృద్ధ్ది… ప్రశ్నిస్తే ఐటీ,ఈడీ దాడులతో కేంద్రం దాడులు బరాబర్‌ ‌కేసీఆర్‌ ‌కుటుంబ పాలన : ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జనగామటౌన్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: మోదీ దేవుడు కాదని తెలంగాణకు పట్టిన శని అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ఐటీ ,పురపాలికశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. జిల్లాలోని…

దుఖ:సంద్రంలో మొండ్రాయి గిర్నితండ..

పోలీస్‌ ‌పహారా నడుమ ప్రీతి అంత్యక్రియలు నా కూతురిది ఆత్మహత్య కాదు హత్య సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ చేపట్టాలి విలిపిస్తు విన్నవించిన ప్రీతి తండ్రి నరేందర్‌ ‌ప్రీతి మృతిపై పూర్తి స్థాయలో విచారణ రూ. 30 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఒకరికి ఉద్యోగం జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: కూతురు వైద్య విద్యలో రాణించి పది మందికి…

విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి

ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేసిన నిమ్స్ ‌ప్రీతిని బతికించేందుకు వైద్యుల కృషి….రాజకీయ రంగు పులమొద్దు : బిఎస్‌పి  ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : వరంగల్‌ ‌కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ‌ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.ఈ మేరకు ప్రీతి హెల్త్…