తెలంగాణలో బిజెపికి స్థానం లేదు
వొచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే హాత్సే హాత్ జోడో యాత్రలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మానకొండూర్ (శంకరపట్నం),ప్రజాతంత్ర,మార్చి3: తెలంగాణ ప్రభుత్వ పాలనలో మార్పు లక్ష్యంగా తన యాత్ర ఫర్ చేంజ్ సాగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 19 రోజులుగా సాగుతున్న తన యాత్రలో ప్రజలు అనేక సమస్యలు తన దృష్టికి తెస్తున్నారని…

