Category ముఖ్యాంశాలు

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

27న ఎదుర్కోలు, 28న తిరు కల్యాణం….మార్చి 3 వరకు ఉత్సవాలు కల్యాణోత్సవానికి హాజరుకానున్న సిఎం కెసిఆర్‌ ‌భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు ఐదేళ్ల తరవాత ఆలయ విస్తరణతో ప్రధాన ఆలయంలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన ఆలయ ముఖమండపంలో…

ఆజంఖాన్‌ ‌పని అయిపోయింది

రామ్‌పుర, ఫిబ్రవరి 20 : సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ ‌నేత ఆజంఖాన్‌ ‌పై మాజీ ఎంపీ, భాజపా నేత జయప్రద విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఆయన చేసిన పనులకు తగిన శిక్ష పడిందన్న ఆమె.. తండ్రీకొడుకులు చేసిన పాపాలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. మేరఠ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద.. సమాజ్‌వాదీ పార్టీ…

కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యలను పొందుపరుస్తాం

హన్మకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  కాంగ్రెస్‌ ‌పార్టీ మేనిఫేస్టోలో జర్నలిస్టుల సమస్యలను పొందుపరుస్తామని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హామీ ఇచ్చారు. హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్రలో భాగంగా రేవంత్‌ ‌రెడ్డి పాదయాత్ర సోమవారం సాయంత్రం వరంగల్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌ముందు నుంచి వెళుతుండగా.. గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు వేముల నాగరాజు,…

ఓరుగల్లు నగరంలో అవినీతి అక్రమాలు, భూకబ్జాలను నిలదీయాలి

పాదయాత్రలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి స్థానిక సమస్యలు తెనుసుకుంటూ ముందుకు సుబేదారి(హన్మకొండ), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : తెలంగాణ ప్రజల ఉద్యమ గడ్డ, కాకతీయుల పురిటి గడ్డ, రాణి రుద్రమదేవి ఏలిన రాజ్యం ఈ ఓరుగల్లు అనేక ఉద్యమాలకు పురిటిగడ్డగా గుర్తింపబడింది. ఇంత ఘన చరిత్ర కలిగిన ఓరుగల్లు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో…

హైదరాబాద్‌కు మరో పెట్టుబడి

జీనోమ్‌ ‌వ్యాలీలో గ్లాండ్‌ ‌ఫార్మా రూ.400 కోట్ల పెట్టుబడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్‌ ‌ఫార్మా జీనోమ్‌ ‌వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దాంతో మరో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. ఇవాళ రాష్ట్ర…

సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మంత్రి హరీశ్‌ ‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ ‌రావు సోమవారం బీఆర్‌కే భవన్‌లో హైలెవెల్‌ ‌సమీక్ష నిర్వహించారు. సిద్ధిపేట జిల్లాలో, సిద్ధిపేట నుంచి హైదరాబాద్‌ ‌వచ్చే రహదారిపై జరుగుతున్న ప్రమాదాలపై విశ్లేషించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామీణ రోడ్ల నుంచి రాష్ట్ర, జాతీయ రహదారులపై వచ్చే…

కార్పెట్‌పై నడుస్తూ పడిపోయిన గవర్నర్‌ ‌తమిళి సై

చెన్నై, ఫిబ్రవరి 20 : రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై కిందపడ్డారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్‌ ‌రాకెట్‌ ‌లాంచ్‌ ఈవెంట్‌కు హాజరైన తమిళి సై..కార్పెట్‌ ‌పై నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గవర్నర్‌ను పైకి లేపారు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ తాను కిందపడిన ఈ…

సిజేరియన్‌ ‌డెలివరీలు సరికాదు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : సిజేరియన్‌ ‌డెలిరీలపై మంత్రి హరీష్‌ ‌రావు మరోమారు అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది వైద్యులు కావాలనే ముందే డెలివరీలు చేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్‌ ‌రావు హెచ్చారించారు. హైదరాబాద్‌లోని పేట్లబురుజు హాస్పిటల్‌లో ఇన్ఫెక్షన్‌ ‌ప్రివెన్షన్‌, ఎర్లీ డిటెక్షన్‌ అం‌డ్‌ ‌మేనేజ్మెంట్‌ ‌పోగ్రామ్‌ను ప్రారంభించిన మంత్రి…

మోటార్లకు మీటర్లు పెడతామన్నది కేసీఆరే

రుణం ఇవ్వాలని కేంద్రానికి లేఖ కూడా రాసారు బయ్యారం స్టీల్‌ ‌ఫ్యాక్టరీపై ఇంతవరకు డీపీఆర్‌ ఇవ్వలేదు నిరూపించేందుకు నేను సిద్ధం..బహిరంగ చర్చకు సిద్ధమా? సిఎం కెసిఆర్‌కు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌సవాల్‌ ‌పోలీస్‌ ‌వ్యవస్థ దిగజారింది…జైలుకు వెళ్లి వొచ్చిన కార్యకర్తలకు బండి సన్మానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : మోటార్లకు మీటర్లు…