Category ముఖ్యాంశాలు

బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం

– రాహుల్ గాంధీ మోసాన్ని దేశ‌వ్యాప్తంగా ఎండ‌గ‌డ‌తాం – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ – బీసీలు కేసీఆర్‌ వెంటే ఉన్నారు – పార్టీ సీనియర్‌ నేతల సమావేశంలో హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24: బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ చేసిన అన్యాయాన్ని దిల్లీలో ఎండగడతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌…

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్దంగా ఉండాలి

– కౌన్సిల్‌ ‌సమావేశంలో సమస్యలపై పోరాడాలి – బీఆర్ఎస్ గ్రేట‌ర్ కార్పొరేటర్లకు కేటీఆర్‌ ‌దిశానిర్దేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 24: ‌జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌  ‌సూచించారు. మంగళవారం జరిగే కౌన్సిల్‌ ‌సమావేశంలో బల్దియాలోని సమస్యలు ప్రస్తావించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక…

రూపాయి పతనంపై మండిపడ్డ కాంగ్రెస్‌

– ఆనాటి మోదీ విమర్శల వీడియోను పోస్టు చేసిన జైరామ్‌ రమేష్‌ న్యూదిల్లీ, నవంబర్‌ 24: రూపాయి విలువ దారుణంగా పడిపోవడంపై కాంగ్రెస్‌ పార్టీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది. శుక్రవారం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 89 రూపాయలకు పడిపోయింది. రికార్డు స్థాయిలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై…

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వాహకులకు పలు సూచనలు     డిసెంబర్ 8,9 తేదీలల్లో    భారత్ ఫ్యూచర్ సిటీ లో జరగనున్న  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను  సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు  .. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్వాహకులకు పలు సూచనలు చేసారు. “అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలి.. సమ్మిట్…

‘అరైవ్ అలైవ్’.. చలి కాలంలో డ్రైవర్లు తీసుకోవలసిన కీలక జాగ్రత్తలు

 అవగాహన కార్యక్రమంలో భాగంగా  రహదారి భద్రతకు తెలంగాణ పోలీసు శాఖ సూచనలు  తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ రాష్ట్రంలో రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) పేరుతో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విధితమే. ఈ కార్యక్రమం ద్వారా, ముఖ్యంగా చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించేందుకు…

మహిళలు, పిల్లల అక్రమ రవాణ నివారణకు చర్యలు  

‘సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్’పై రాష్ట్ర స్థాయి శిక్షకులకుశిక్షణ ప్రారంభించిన    డీజీపీ  బి. శివధర్ రెడ్డి మహిళా భద్రతా విభాగం ద్వారా ‘సేఫ్ విలేజ్ ప్రోగ్రామ్’పై రాష్ట్ర స్థాయి శిక్షకులకుశిక్షణ (TOT) ప్రారంభించినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీఐడీ మరియు  మహిళా భద్రతా విభాగం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.  మహిళా భద్రతా…

  మానవ రూపంలోని దేవుడు..!

  భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  భగవాన్ సత్య సాయిబాబా  ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లో విస్తృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  తెలిపారు. సాయిబాబా  శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు…

జీ 20 శిఖరాగ్ర సమావేశంలో ప్రతిబింబించిన భారత్ ప్రాధాన్యతలు 

   భారత్ దృక్కోణంలో నాయకుల ప్రకటన   దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశంలో భారత్ జీ20 అధ్యక్షత సమయంలో సాధించిన కీలక ఫలితాలను భారత్ ప్రతిధ్వనించగలిగింది: నాయకుల ప్రకటనతో పాటు గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలు, ప్రాధాన్యాలు దీనిలో ప్రతిబింబించేలా భారత్ చూసుకుంది. భారత్ దృక్కోణంలో కీలక ఫలితాలు కింద ఉన్నాయి.  ఉగ్రవాదం అన్ని రూపాలు, వ్యక్తీకరణలు…

మరో భూ కుంభకోణానికి తెరలేపిన ప్రభుత్వం

– ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫర్మేషన్ పాలసీ పేరుతో అక్రమాలు – అది లూటింగ్ పాలసీగా మారింది ~ మాది నమ్మకం పెంచిన ప్రభుత్వం.. మీది అమ్మకాల సర్కారు ~ రూ.5లక్షల కోట్ల భూమి రూ.5వేల కోట్లకే కట్టబెడుతున్నారు ~ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం…