Category ముఖ్యాంశాలు

మేడారం మహా జాతరకు వారం రోజులే

– ఈనెల 28నుంచి ప్రారంభం – 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా – విధి నిర్వహణలో 50 వేల మంది అధికారులు, సిబ్బంది – భక్తులకు ఏ లోటు రాకుండా విస్తృత ఏర్పాట్లు మేడారం, ప్రజాతంత్ర, జనవరి 21: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి మరో…

రూ.12,500 కోట్లతో స్టీల్ ప్లాంట్

– తెలంగాణతో రష్మి గ్రూప్ ఎంవోయూ – 12 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు – ఏబీ ఇన్‌బెవ్ యూనిట్ విస్తరణకు సిద్ధం దావోస్, జనవరి 21: డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దావోస్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్…

ఏటా జూలైలో హైదరాబాద్‌లో డబ్ల్యూఈఎఫ్ ఫాలో అప్ సదస్సు

– దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన – ‘జాయిన్ ది రైజ్‌’ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రదర్శన – ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు చిరంజీవి దావోస్, జనవరి 21: ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్‌లో…

మేడారంపై ఎన్నాళ్లీ చిన్నచూపు ?  

అడవి బిడ్డల ఆత్మగౌరవానికి జాతీయ హోదా దక్కాల్సిందే! 4 కోట్ల మంది భక్తులు తరలివచ్చే దక్షిణ భారత కుంభమేళాపై వివక్ష ఇది ప్రాంతీయ పండుగ కాదు..  పది రాష్ట్రాల ప్రజల అచంచల విశ్వాసం ప్రధాని, హోం మంత్రులు మేడారం గడ్డపై అడుగుపెట్టని వైనం జాత‌ర‌కు హాజ‌రు కావాలి.. నిధులు కేటాయించాలి..    గిరిజ‌న సంస్కృతిని గౌర‌వించాలి…

ఏఐ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యం

Partnership with Telangana in the field of AI

ఆసక్తి కనబర్చిన రాయల్‌  ‌ఫిలిప్స్ హైదరాబాద్‌లో నాలెడ్జ్ ‌హబ్‌ ఏర్పాటుపై చర్చ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి20: ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ (ఏఐ) ‌రంగంలో తెలంగాణతో భాగస్వామ్య మయ్యేందుకు  ప్రముఖ హెల్త్ ‌టెక్‌ ‌సంస్థ రాయల్‌ ‌ఫిలిప్స్ ఆసక్తి చూపింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్ ‌హబ్‌ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక-2026 వార్షిక సమావేశాల్లో భాగంగా స్విట్జర్లాండ్‌లోని…

భారత్‌ ‌ఫ్యూచర్‌ ‌సిటీ అభివృద్ధికి తోడ్పాటు

తెలంగాణతో కలిసి పనిచేస్తామన్న యూఏఈ రేవంత్‌తో మంత్రి అబ్దుల్లా బిన్‌ ‌తౌక్‌ అల్‌ ‌మార్రీ భేటీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి20: భారత్‌ ‌ఫ్యూచర్‌ ‌సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూఏఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచ్‌.ఈ. అబ్దుల్లా బిన్‌ ‌తౌక్‌ అల్‌ ‌మార్రీ తెలిపారు.…

మేడారం జాతరలో హైటెక్ నిఘా

– తప్పిపోతే క్షణాల్లో గుర్తించే సాంకేతికత – తొలిసారి టీజీ క్వెస్ట్ డ్రోన్ వ్యవస్థ – వృద్ధులు, పిల్లల కోసం జియో ట్యాగ్ టెక్నాలజీ – శబరిమల తరహాలో అమలు – 30 చదరపు కిలోమీటర్ల మేర డేగ కన్ను – అప్రమత్తంగా 13 వేల మంది పోలీసులు ములుగు, ప్రజాతంత్ర, జనపరి 19: కోట్లాది…

సిరిసిల్ల పవర్ లూమ్‌పై కేంద్రం వివక్ష

– పదేళ్లుగా కోరుతున్నా పట్టించుకోని కేంద్రం – 8 మంది ఎంపిలు ఉన్నా అన్యాయమే – కేంద్ర మంత్రులకు అనేక లేఖలు రాసినా శూన్యం – మరోమారు కేంద్ర మంత్రి గిరిరాజ్కు కేటీఆర్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న…

సి-మిత్రకు భారీ స్పందన

– న్యాయం కోసం ఫిర్యాదుల వెల్లువ – పది రోజుల్లో వేయి ఫిర్యాదులు – రోజుకు సగటున వందమందితో వర్చువల్‌గా సంభాష‌ణ‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: సైబర్ నేరాల బాధితులకు భరోసా కల్పించే దిశగా హైదరాబాద్ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి…