Category ముఖ్యాంశాలు

సోలార్ మోడల్ విలేజ్ విప్లవాత్మక కార్యక్రమం

– ప్రతి ఇల్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలి – 81 గ్రామాల్లో రూ.1,380 కోట్లతో ఉచిత సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు – ప్రతి ఇంటికి సంవత్సరానికి రూ.14వేల ఆదాయం – రావినూతలలో సోలార్ మోడల్ విలేజ్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి బోనకల్లు, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 19ః ప్రతీ ఇల్లు, వ్యవసాయ…

కమీషన్లు, అయిన వారి కోసమే ‘సైట్ విజిట్’

– నైనీ ఒక్కటే కాదు.. అన్ని టెండర్లు రద్దు చేయాలి – బీజేపీ-రేవంత్ మధ్య చీకటి బంధం ఉంది.. – దమ్ముంటే స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి – మంత్రుల మధ్య కమీషన్ల పంచాయితీ నడుస్తోంది – ఇందులో బలిపశువులు ఐఏఎస్‌లు, జర్నలిస్టులు – మాజీ మంత్రి, బీఆరఎస్ నేత హరీష్‌రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర,…

సమ్మక్క-సారలమ్మ దేవాలయం పున:ప్రారంభం

-మొక్కులు తీర్చుకున్న సీఎం రేవంత్ – హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు తాడ్వాయి, ప్రజాతంత్ర, జనవరి 19: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్న మేడారం సమ్మక్క- సారలమ్మ ఆల యాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమ వారం పున: ప్రారంభించారు. దేవతలకు పట్టువస్త్రాలు, పూలు,…

పండుగ వరకు ఇదేరీతిన జయప్రదం చేయాలి

– గద్దెల ప్రాంగణం పున:ప్రారంభంతో ఓ ఘట్టం ముగిసింది – కేబినెట్ మీటింగ్‌ను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు – పంచాయతీరాజ్ మంత్రి సీతక్క మేడారం, ప్రజాతంత్ర, జనవరి 19: గద్దెల ప్రాంగణం పున:ప్రారంభంతో ఒక ఘట్టం ముగిసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని…

బీఆర్‌ఎస్‌ దిమ్మెలు కూలగొట్టాలి

– సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించిన ఎన్టీఆర్‌ – పథకాల అమలులో ఆయనే మాకు స్ఫూర్తి – ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 18: అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్‌ఎస్‌ దిమ్మెలను కూలగొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెట్టారంటూ ఆ పార్టీ…

మతతత్వ శక్తులపై పోరాడుతున్న‌ సీపీఐ

– బీజేపీ క‌ట్ట‌డికి క‌లిసి రండి – సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు స‌భ‌లో సీఎం రేవంత్‌ ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 18: దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నిటారుగా నిలబడి కొట్లాడుతోందని, కామ్రేడ్‌ సోదరులను మనసారా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కమ్యూనిస్టులు పేదల కోసం ప్రభుత్వాలపైనే యుద్ధాలు చేశారని, దున్నేవానిదే భూమి అనే…

మేడారం భక్తులకు నిఫుణులతో వైద్య సేవలు

– హాస్పిటల్‌ సందర్శించిన ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్రనాయక్‌ ములుగు, ప్రజాతంత్ర, జనవరి 18: మేడారం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 50 పడకల హాస్పిటల్‌ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుడు డాక్టర్‌ రవీంద్రనాయక్‌ ఆదివారం సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మేడారం సందర్శన, మేడారంలో మంత్రివర్గ సమావేశంలో భాగంగా…

సికింద్రాబాద్‌ అస్తిత్వం దెబ్బతీసేలా చర్యలు

– సికింద్రాబాద్‌పై పోరాటం ఆపేది లేదు – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి17:హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు ఎంతో చరిత్ర ఉందని.. సికింద్రాబాద్‌ అస్తిత్వాన్ని తొలగించే విధంగా చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తుగ్లక్‌ గురించి పుస్తకాల్లో…

మహా జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

– మేడారంలోనే అధికారం యంత్రాంగం బస – విధుల్లో 42027 అధికార్లు – నిరంతరాయంగా మొబైల్ నెట్వర్క్ – అప్రమత్తంగా అత్యవసర బృందాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర 2026కు తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయి లో ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది భక్తులు త ల్లుల దర్శనానికి వచ్చే ఈ మహా…