Category ముఖ్యాంశాలు

ఎబోలా కేసులు నమోదు కాలేదు

– ప్రజలు ఆందోళన చెందొద్దు – ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఎబోలా విషయంలో…

మీ పాలనలో ఎంత ధాన్యం కొన్నారో..

– ఆత్మ పరిశీలన చేసుకోవాలి – బీఆర్‌ఎస్‌కు మంత్రి ఉత్తమ్ సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : బీఆర్‌ఎస్ తన పదేళ్ళ పాలనలో ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో ఒకసారి విమర్శ చేసుకోవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం యాసంగి పంట కంటే ఎక్కువ ధాన్యాన్ని…

యూరియా సరఫరాలో కేంద్రం విఫలం

– యుద్ద ప్రభావంతోనూ సరఫరాలో అంతరాయం – రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టవద్దు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల   హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26: యూరియా సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోమారు ఆరోపించారు. యుద్ధ ప్రభావంతో యూరియా సరఫరాలో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఖరీఫ్…

అజ్ఞాతంలో మరో 47మంది మావోయిస్టులు

– తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు నలుగురే – లొంగిపోయిన‌ నరహరి, ధనమ్మ జంటకు చెక్కులు అందచేత – గణపతి తదితరులు కూడా వెంటనే లొంగిపోవాలి – డీజీపీ ఆనంద్ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : మావోయిస్టు పార్టీలో నాలుగున్నర దశాబ్దాలపాటు పనిచేసిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ఈనెల 12న తన…

అప్పుడు సిరులు.. ఇప్పుడు స్కాంలు

– కాంగ్రెస్ హయాంలో సింగరేణి పరిస్థితి ఆందోళనకరం – బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : సింగరేణిలో అందిన కాడికి కాంగ్రెస్ దోచుకుంటున్నదని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం…

2 నుండి ‘ప్రగతి ప్రణాళిక’ ముగింపు వేడుకలు

– 12 వరకు నిర్వహించాలి    – సర్వేతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా – సర్వే పూర్తయిన ఇళ్లకు స్టిక్కర్లు – కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతం కావడంతో దాని ముగింపు వేడుకలను…

శంషాబాద్‌లో రూ.వెయ్యి కోట్ల భూ స్కాం

– 170 ఎకరాల ప్రభుత్వ భూమి పట్టా ఎలా అయ్యిందో.. – ఆర్డీవో, తహసీల్దార్ వేర్వేరు రిపోర్టులు ఇవ్వడం ఏమిటి? – దీని వెనుక ప్రభుత్వ పెద్దలెవ బయటకు రావాలి – బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : ధాన్యం కొనుగోలు చేతగాదు.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాదు..కానీ…

ముందున్నది మండే కాలం

– కొన‌సాగుతున్న‌ అత్యధిక ఉష్ణోగ్రతలు – దహేగాంలో అత్యధికం 46.5 డిగ్రీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నట్టు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఎండల తీవ్రత మరింతగా కొనసాగనుంది. నిజానికి రుతుపవనాలు ఈనెల 26న కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా…

ఇందిరమ్మ ఇల్లు క‌ట్టుకున్నోళ్ల‌ను అడిగితే తెలుస్తది

– కెటిఆర్ సవాల్‌కు మంత్రి పొంగులేటి ప్రతిసవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25: సొంత చెల్లి, బావ ఫోన్‌లు కూడా ట్యాప్ చేసిన కేటీఆర్‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర…