Category ముఖ్యాంశాలు

భార్య అవయవ దానంతో  ఐదుగురికి కొత్త జీవితం

పుట్టెడు దుఃఖంలో స్ఫూర్తిదాయకమైన నిర్ణయం.. యాద‌గిరి గుట్ట వాసి కల్లెపల్లి ఐలయ్య మానవీయత యాదగిరిగుట్ట మండలం, రామాజీపేట (పెద్ద కందుకూరు) గ్రామానికి చెందిన కల్లెపల్లి ఉపేంద్ర (43) రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆమె భర్త కల్లెపల్లి ఐలయ్య తీసుకున్న ఒక నిర్ణయం ఐదుగురు రోగుల జీవితాల్లో వెలుగు నింపింది. ఈనెల‌ 16న భర్తతో…

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ కేసీఆర్ దూరదృష్టికి సజీవ సాక్ష్యం

30–40 వేల ఉద్యోగాల అవకాశాలు… పార్క్ పెండింగ్ పనులు పూర్తి చేయండి కేసీఆర్ చేసిన మహా రూపకల్పనను వృథా చేయొద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్     నాటి సీఎం కేసీఆర్ దూరదృష్టికి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌  సజీవ సాక్ష్యమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్…

కమీషన్ల కోసం కొత్త థర్మల్ ప్లాంట్లు

రేవంత్ మరో కుంభకోణం.. ఎన్టీపీసీ విద్యుత్‌ను తిరస్కరించి, ఖరీదైన ప్రాజెక్టులు ఎందుకు? వాటాల కోసమే క్యాబినెట్ సమావేశాలు త్వరలో మరిన్నిస్కాంలను బయటపెడుతాం మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల రేవంత్ రెడ్డి చేస్తున్న దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణాన్ని బిఆర్ఎస్ పార్టీ బయటపెట్టిందని, నేడు రేవంత్ రెడ్డి మరో అతి పెద్ద పవర్…

సర్పంచ్ గా  బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తే రూ. 10 లక్షల నిధులు

కేంద్ర సహాయ మంత్రి బండి  ఆఫర్  ‘ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే నిధులు’ – కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటనపై వివాదం తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుగల సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామాలకు రూ. 10 లక్షల నిధులను మంజూరు చేస్తానని కేంద్ర మంత్రి, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు…

భ‌విష్య‌త్‌పై విశ్వాసం క‌ల్పించేలా బ్రాండింగ్‌

* అంత‌ర్జాతీయ కంపెనీల పెట్టుబ‌డుల‌ను ఆకర్షించేలా ఉండాలి… * తెలంగాణ గ‌తం.. వ‌ర్త‌మానం.. భ‌విష్య‌త్‌ల‌ను ప్ర‌తిబింబించాలి * చ‌రిత్ర‌, ప్ర‌కృతి.. ప‌ర్యావ‌ర‌ణం, క‌ళ‌లు, ప్ర‌ముఖుల‌ను ప్ర‌చారంలో వినియోగించాలి * తెలంగాణ బ్రాండింగ్‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి  అంత‌ర్జాతీయ సంస్థ‌ల పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిల‌వాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్…

రేవంత్ అవినీతి కోసమే ‘హిల్ట్‌’ పాల‌సీ

– 9292 ఎక‌రాల భూమి ధారాద‌త్తం కోస‌మే.. – ఒక‌ప్పుడు ప‌రిశ్ర‌మ‌ల‌ కోసం ఇచ్చిన భూములు – నేడు ప్రైవేటు వ్య‌క్తుల‌కు అప్ప‌గింత‌ – ఇందుకు బీఆర్ఎస్ ఎంత‌మాత్రం అంగీక‌రించ‌దు – ఈ అవినీతిని అడ్డుకొని తీర‌తాం – మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 25:  కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5లక్షల కోట్ల అవినీతి…

మోగిన ‘స్థానిక’ ఎన్నికల నగారా

– మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ – డిసెంబర్‌ 11, 14, 17 ‌తేదీల్లో పోలింగ్‌ – అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్‌ -‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌రాణి కుముదిని వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌25: ‌రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు దశల్లో  ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకునోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ‌విడుదల…

27 అర్బ‌న్ లోక‌ల్ బాడీలు జీహెచ్ఎంసీలో విలీనం

– ఇందుకోసం చ‌ట్టంలో అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌లు – పునరుత్పాద‌క విద్యుత్ వినియోగం పెంచేందుకు చ‌ర్య‌లు – జూబ్లీ హిల్స్ లో అడ్వాన్స్ డ్ టెక్నాల‌జీ సెంట‌ర్‌ – మంత్రివ‌ర్గ కీల‌క నిర్ణ‌యాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 25:  హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మంగ‌ళ‌వారం…

భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షి అయోధ్య

– రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేటితో పూర్ణాహుతి – ధర్మ ధ్వజం భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం – ధ్వజారోహణతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయి – అయోధ్య రామాలయ ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ అయోధ్య, నవంబర్‌ 25: ‌భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షిగా అయోధ్య నిలిచిందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.…