Category ముఖ్యాంశాలు

ఉచిత విద్యుత్‌ ‌పథకంపై కాంగ్రెస్‌కు పేటెంట్‌

‌కేసీఆర్‌ 24 ‌గంటల ఉచిత విద్యుత్‌ ఒక మోసం సత్యాగ్రహ దీక్షను నీరుగార్చే కుట్ర.. మోదీని కాపాడేందుకు బీజేపీ బీ టీమ్‌ ‌చిల్లర పంచాయితీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : దేశ ఐక్యక, భారత సమగ్రత కోసం, పేద మధ్య తరగతి ప్రజల కోసం పోరాడుతున్న రాహుల్‌…

ఉచిత విద్యుత్‌ ‌రద్దు కాంగ్రెస్‌ ‌దుర్మార్గపు ఆలోచన

కాంగ్రెస్‌ ‌పార్టీ నైజం బయటపడింది రేవత్‌ ‌వ్యాఖ్యలపై• మండిపడ్డ కెటిఆర్‌ ‌సహా బిఆర్‌ఎస్‌ ‌మంత్రులు జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : ఉచిత విద్యుత్‌ ‌కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌ ‌పార్టీదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ అన్నారు. విద్యుత్‌ ఇవ్వకుండా గతంలో రైతులను…

రేవంత్‌ ఉచిత కరెంట్‌ ‌వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

ఆయన నిర్ణయాలు ఫైనల్‌ ‌కావంటూ కాంగ్రెస్‌ ఎం‌పి కోమటిరెడ్డి ఆగ్రహం సీతక్క సిఎం అంటూ చేసిన వ్యాఖ్యలపైనా గుస్సా రేవంత్‌ ‌వ్యాఖ్యలకు బిఆర్‌ఎస్‌ ‌వక్రభాష్యాలు : మండిపడ్డ పార్టీ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : తానా సభలో రేవంత్‌ ‌రెడ్డి ఉచిత కరెంట్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం…

రాంగ్‌రూట్‌లో వేగంగా వొచ్చిన బస్సు

కారును ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం బస్సు డ్రైవర్‌ ‌తప్పిదమే అని గుర్తించిన పోలీసులు లక్నో, జూలై 11 : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ-రట్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రాంగ్‌ ‌రూట్‌లో వేగంగా వచ్చిన ఓ స్కూల్‌ ‌బస్‌ ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు ప్రాణాలు…

సౌలత్ లు కరువైన సర్కార్ బడులు..  నేడు బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు

        తెలంగాణ సర్కార్ విద్యారంగం పై పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ,”ప్రభుత్వ రంగంలో విద్య” అందించే బాధ్యతలనుండి తప్పు కుంటున్నది.కేజీ టు పిజి వరకు సర్కార్ ఉచిత విద్య పేరిట ఇచ్చిన హామీని నెరవేర్చటంలో విఫలమయిన తెరాస ప్రభుత్వం  తెలంగాణ సమాజాన్ని మోసగిస్తుందని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి దూరంచేస్తున్న ఫలితంగానే…

హిమాచల్‌కు భారీ వర్ష సూచన

ఇళ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరికలు 13 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ‌కొనసాగింపు ఉధృతంగా బియాస్‌ ‌నది…వరదల్లో కొట్టుకుపోయిన కార్లు సిమ్లా, జూలై 10 : హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో హిమాచల్‌లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో 24 గంటల పాటు…

రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అం‌శాలను త్వరగా పరిష్కరించండి

హైదరాబాద్‌, ‌జూలై 10 : రాష్ట్రంలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతూ న్యూ దిల్లీలోని పలువురు కేంద్ర కార్యదర్శులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఒక రోజు పర్యటనకై న్యూ దిల్లీ వెళ్లిన సిఎస్‌, ‌కేంద్ర…

కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించాలి

రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ‘బహిరంగ విచారణ’ కౌలు రైతుల గుర్తింపుకై 2011 చట్టం అమలు చేయాలని డిమాండ్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 10 : తెలంగాణలో కౌలు రైతులకు అత్యంత అన్యాయం జరుగుతున్నదని, వారి సమస్యలు మళ్ళీ ఈ రోజు చాలా బాధతో వినవలసి వొచ్చిందని, ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించడానికి 2011 చట్టం…

ఆలస్యం జరిగింది…వర్షాలు పడుతాయి

ప్రజల పూజలు సంతోషంగా అందుకుంటున్నా రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. సోమవారం అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ’ప్రజలు చేసిన పూజలు…