Category ముఖ్యాంశాలు

బిజెపి నాయకత్వంపై రాములమ్మ అసంతృప్తి?

అందుకే మోదీ సభకు డుమ్మా విజయశాంతితో మాట్లాడే ప్రయత్నం చేసిన సోనియా? వివేక్‌, ‌విజయశాంతితో బిఆర్‌ఎస్‌ ‌నేతల సంప్రదిపులు? ఎ.సత్యనారాయణరెడ్డి / హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8: బిజెపి ఫైర్‌‌బ్రాండ్‌, ‌జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ పార్టీ నాయకత్వం తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తుంది. పార్టీ నాయకత్వం నాయకత్వంపై…

ఆశాలకు తెలంగాణలో అత్యధిక వేతనాలు

శిల్పకళావేదిక కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు 15 వేల మందికి నియామక పత్రాలు అందచేత శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జులై 7 :  దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారని ఆర్థిక, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్‌ ‌బిల్లులను కూడా ప్రభుత్వమే భరిస్తున్నదని…

మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తున్నాం…బహిష్కరిస్తున్నాం

పక్కా తెలంగాణ వ్యతిరేకి…మోదీ ఏ మొహం పెట్టుకు రాష్ట్రానికి వొస్తున్నారు గుజరాత్‌కు 20 వేల కోచ్‌ ‌ఫ్యాక్టరీ…మాకేమో 520 కోట్ల వ్యాగన్‌ ‌ఫాక్టరీ బిక్షం వేస్తున్నారా..? విభజన హామీలు ఒక్కటీ నెరవేర్చ లేదు వరంగల్‌ ‌టూర్‌కు మావారెవరూ వెళ్లరు స్పష్టం చేసిన మంత్రి కెటిఆర్‌ ‌బిజెపిని, మోదీని ఎందుకు విమర్శించడంటూ రేవంత్‌ను ప్రశ్నించిన మంత్రి బిఆర్‌ఎస్‌…

రాహుల్ గాంధీ పిటిషన్‌ను కొట్టివేసిన గుజరాత్ హై కోర్ట్

      2019 లో  “మోదీ ఇంటిపేరు” వ్యాఖ్యపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఆయనపై విధించిన శిక్షపై స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు నేడు ,జులై 7 న  నిరాకరించింది మరియు ఆ శిక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.శుక్రవారం శిక్షను నిలిపివేయడానికి నిరాకరించిన…

పథకాల అమలులో ముందుండాలి..!

ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రినిధులు,అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష దళిత బంధు పథకం ఒక సామాజిక విప్లవమని.. వెనుకబాటుతనం సమాజంలో లేదని అది చూసే వారి ఆలోచనలో ఉందని మంత్రి అన్నారు.ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్టీవోలతో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు గురువారం…

డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌పోస్టుల భర్తీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులకు గానూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఇందులో కాంట్రాక్ట్ ‌పద్ధతిన 527 మంది లెక్చరర్లను, 341 మందిని ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌పద్ధతిన, 50 మంది టీఎస్‌కేసీ…

వరి పొలాల్లో వలస కూలీలు

యూపీ, బీహార్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌టూ సిద్ధిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనులు, ఊపందుకున్న వరి నాట్లు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 6 : పొట్టకూటి కోసం వందల మైళ్ల దూరాన్ని దాటి వస్తున్నారు ఎందరో కూలీలు. ఉత్తరప్రదేశ్‌, ‌బీహార్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రాల నుంచి కూలీలు వలస వొస్తున్నారు. సిద్ధిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో…

‌ప్రధాని పర్యటనకు విస్తృత స్థాయి బందోబస్తు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రేపు రాష్ట్రంలో పర్యటించనున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు డీజీపీ అంజనీ కుమార్‌ ‌తెలిపారు. 8న ప్రధాని మోడీ హన్మకొండలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకై వొస్తున్న నేపథ్యంలో బందోబస్తు, భద్రతా పరమైన అంశాలపై గురువారం వరంగల్‌ ‌పోలీస్‌…

తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్‌ ‌సీట్లు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్‌ ‌సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. కోర్‌ ‌గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్‌ ‌కాలేజీలు కంప్యూటర్‌ ‌కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్‌ ‌సీట్లకు ప్రభుత్వం…