గెలుపే లక్ష్యంగా ఆగస్టు నుంచి బిజెపి పాదయాత్రలు
చేయనున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల ఈటల, ధర్మపురిలకు కేంద్రం అదనపు భద్రత హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఆగస్టు నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్రలు చేయాలని కాషాయనేతలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్…
