Category ముఖ్యాంశాలు

గజ్వేల్‌ ‌నుంచే కేసీఆర్‌ ‌పోటీ

త్వరలో ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో స్పెషల్‌ ‌లంచ్‌ ‌మీటింగ్‌ అదే వేదిక ద్వారా పోటీపై క్లారిటీ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ ‌పెట్టనున్న గులాబీ దళపతి ఎ.సత్యనారాయణరెడ్డి, ప్రజాతంత్ర ప్రతినిధి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : మరి కొద్ది నెలల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ రేస్‌ ‌గుర్రాలపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో…

మరో రెండు రోజులు భారీ వర్షాలు

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి సిఎస్‌ ‌శాంతి కుమారి అత్యవసర సమావేశం… హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 20 : రానున్న 48 గంటలలో రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సిఎస్‌ ‌శాంతికుమారి…

భారీ వర్షాలతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తం

అధికారులతో మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష ఏజెన్సీలో వైద్య సేవలకు సిద్ధం కావాలన్న మంత్రి విద్యుత్‌ ‌శాఖను అప్రమత్తం చేసిన మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : వర్షాలతో సీజనల్‌ ‌వ్యాధులు ప్రబల కుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో వరుసగా రెండు…

భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి

రామాలయం రోడ్లన్నీ జలమయం 43 అడుగులతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు 44 అడుగులు దాటిన నీటిమట్టం….లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో మునక భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 20  : అల్పపీడనం కారణంగా గత ఐదు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. గురువారం ఉదయం…

వరదల పరిస్ఠితి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు

వరదలు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు నియామకం. -పరిస్థితిని సమీక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు భద్రాచలం ప్రజాతంత్ర, జూలై 20 : గోదావరి వరద క్రమంగా పెరుగుతున్నందున 71అడుగులు వరకు పెరుగుతుందని దృక్పథాన్ని మనసులో పెట్టుకొని సంబంధిత స్పెషల్ ఆఫీసర్లు అధికారులు వారి సిబ్బందిని అందుబాటులో ఉంచుకొని ఏ ఒక్క ప్రాణానికి…

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు

మరోనాలుగు రోజులపాటు భారీ వర్షం హెచ్చరిక ప్రాజెక్టులకు భారీగా వొచ్చి చేరుతున్న నీరు పొంగిపొంగుతున్న వాగులు, వంకలు పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం స్కూళ్లకు రెండ్రోజుల పాటు సెలవుల ప్రకటన వైద్యశాఖను అప్రమత్తం చేసిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.…

గజ్వేల్‌ ‌నుంచే కేసీఆర్‌ ‌పోటీ

త్వరలో ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో స్పెషల్‌ ‌లంచ్‌ ‌మీటింగ్‌ అదే వేదిక ద్వారా పోటీపై క్లారిటీ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ ‌పెట్టనున్న గులాబీ దళపతి ఎ.సత్యనారాయణరెడ్డి, ప్రజాతంత్ర ప్రతినిధి మరి కొద్ది నెలల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ రేస్‌ ‌గుర్రాలపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

వర్షపునీటితో రామాలయం ప్రాంతం , పలు కాలనీలు మునక

భారీ వర్షాల కారణంగా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం చుట్టూ వర్షపు నీరు చేరుకుంది. రామాలయం వద్ద ఉన్న విస్తా కాంప్లెక్స్ ‌ప్రాంతానికి భారీగా నీరు చేరుకుంది. అక్కడే నిత్యాన్నదాన సత్రం వద్ద కూడ వర్షపు నీరు చేరింది. ఈ వర్షపు నీటిని గోదావరి లోకి పంపించేందుకు అధికారులు కృషి చేసారు. మోటార్లు సరిగ్గా పనిచేయకపోవడం…

భద్రాచలం వద్ద  గోదావరి 44 అడుగులు దాటి ప్రవహిస్తున్న నీటిమట్టం

43 అడుగులతో మొదటిప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 20 : అల్పపీడనం కారణంగా గత ఐదు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. గురువారం ఉదయం 36 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 44 అడుగులకు చేరుకుంది.ఇది అర్ధరాత్రి మరింత పెరిగి…