Category ముఖ్యాంశాలు

మణిపూర్‌ ‌ఘటనపై చర్చకు విపక్షాల పట్టు

వరుసగా రెండోరోజూ పార్లమెంట్‌లో నిరసన అన్ని కార్యకలాపాలు రద్దుచేసి చర్చించాలని డిమాండ్‌ ‌గందరగోళం మధ్య ఉభయ సభలు సోమవారానికి వాయిదా న్యూ దిల్లీ, జూలై 21 : వరుసగా రెండోరోజూ మణిపూర్‌ ‌ఘటన పార్లమెంట్‌ను కుదిపేసింది. దీనిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో గందరోగళం చెలరేగింది. చివరకు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అన్ని కార్యకలాపాలను…

కొంచెం తెరిపినిచ్చిన వర్షం…ఇంకా వదలని ముసురు

అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు ముమ్మరం ఎగవనీటి రాకతో నిండిన సరూర్‌నగర్‌ ‌చెరువు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : జంటనగగరాల్లో శుక్రవారం అడపాదడపా వర్షం కురుస్తున్నా..మధ్యలో కొంత తెరిపి ఇవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. యథావిధిగా కార్యక్రమాలు సాగిస్తున్నారు. గత మూడు రోజులతో పోలిస్తే శుక్రవారం పరిస్థితి మెరుగయ్యింది.  హైదరాబాద్‌లోఎడతెరిపి…

వర్షాలతో అప్రమత్తం…అన్ని రంగాలను సర్వసన్నద్ధం

వరద ప్రమాద ప్రాంతాల్లో చురుకుగా చర్యలు గోదావరి పరిసరాల్లో మరింత అప్రమత్తం వర్షాలు, వరదలపై సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సవి•క్ష భారీవర్షాలతో పోలీసులు అప్రమత్తం కావాలి  : డిజిపి ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : రాష్ట్ర వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులను  సిఎం కెసిఆర్‌…

అ‌ప్రమత్తంగా ఉండాలి..తక్షణ చర్యలు చేపట్టండి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భధ్రాచలం వద్ద గోదావరీ నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు  సిఎస్‌ ‌శాంతి కుమారికి పలు ఆదేశాలు…

సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌కు మంత్రి కెటిఆర్‌ ‌లీగల్‌ ‌నోటీస్‌

తగ్గేదే లేదంటూ ఘాటుగా స్పందించిన సుఖేష్‌ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటూ వెల్లడి న్యూ దిల్లీ, జూలై 20 : మంత్రి కేటీఆర్‌ ‌లీగల్‌ ‌నోటీసుకు జైల్లో ఉన్న సుఖేష్‌ ‌చంద్రశేఖర్‌ ‌స్పందించారు. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. తన వద్ద ఆధారాలున్నాయని.. దర్యాప్తునకు…

మైనార్టీలకు కూడా లక్ష సాయం

మంత్రి హరీష్‌ ‌రావు ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : తెలంగాణలోని మైనార్టీలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలోని పేద మైనార్టీలకు ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తుందని మంత్రి ప్రకటించారు. బిసిల తరహాలో వీరికి అందచేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌ ‌నగరంలో నిర్వహించిన మైనార్టీ చైర్మన్ల అభినందన…

అన్ని పార్టీలదీ బీసీ మంత్రం …

40 స్థానాలకు కాంగ్రెస్‌ ‌పార్టీ లో డిమాండ్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌లో ముందుకొస్తున్న ‘వెనకబడిన’ నేతలు..   బీజేపీలో కీలక పదవులతో వోటర్లకు ఎర.. అధికారంలోకి రావాలంటే బిసి మంత్రం అనివార్యంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఆ సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. పార్టీల…

సమస్యల పరిశీలనకు వెళ్తుంటే…కేంద్ర మంత్రిని అరెస్టు చేయడం అక్రమం

పోలీసుల తీరుపై మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి రోడ్డుపైనే వానలో బైఠాయించి నిరసన ఎంఎల్‌ఏ ‌రఘునందన్‌ ‌కూడా అరెస్ట్ ‌డబుల్‌ ఇళ్లపై బిజెపి పోరుబాట బాట సింగారం వెళ్లకుండా పోలీసుల బ్రేక్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 20 : బాట సింగారంలో డబుల్‌ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు బయలు దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి…

మణిపూర్‌లో దారుణం

ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు…అత్యాచారం…హత్య ఆలస్యంగా వెలుగు చూసిన వీడియో ఘటనపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ నిందితులకు బహిరంగ ఉరేస్తామన్న రాష్ట్ర సిఎం ఇంఫాల్‌, ‌జూలై 20 : మణిపూర్‌ అల్లర్లకు సంబంధించి ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి..ఆపై సామాఊహిక అత్యాచారం…