మణిపూర్ ఘటనపై చర్చకు విపక్షాల పట్టు
వరుసగా రెండోరోజూ పార్లమెంట్లో నిరసన అన్ని కార్యకలాపాలు రద్దుచేసి చర్చించాలని డిమాండ్ గందరగోళం మధ్య ఉభయ సభలు సోమవారానికి వాయిదా న్యూ దిల్లీ, జూలై 21 : వరుసగా రెండోరోజూ మణిపూర్ ఘటన పార్లమెంట్ను కుదిపేసింది. దీనిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో గందరోగళం చెలరేగింది. చివరకు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అన్ని కార్యకలాపాలను…
