Category ముఖ్యాంశాలు

రామాలయం చుట్టూ ఉన్న రోడ్లను ముంచి వేసిన వర్షం నీరు – ఇబ్బందులు పడుతున్న భక్తులు

రామాలయం వద్ద ఉన్న అన్నదానం సత్రం నీరు చేరుకున్న దృశ్యం. రామాలయం చుట్టూ ఉన్న రోడ్లు వర్షం నీటితో ఉన్న దృశ్యం. రామాలయం చుట్టూ ఉన్న రోడ్లను ముంచి వేసిన వర్షం నీరు – ఇబ్బందులు పడుతున్న భక్తులు. భద్రాచలం, ప్రజాతంత్ర జూలై 20: అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి.…

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి..కలెక్టర్ ప్రియాంకా ఆలా సమీక్ష

గోదారి వరద పై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ ప్రియాంక అలా – . సిబ్బంది కార్య స్థానంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 20 : భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.…

భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం.

  40 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 20 : భద్రాచలం వద్ద గోదావరి క్రమ,క్రమంగా గంట,గంటకు వేగంగా పెరుగుతుంది ప్రస్తుతం గురువారం ఉదయం 9 గంటలకు 40.00 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి నీటి మట్టం,నేటి రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది.ఎగువ వరద అందితే మరింత పెరిగే అవకాశం…

మహిళా కూలీలతో కలిసి నాట్లు వేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌

‌మెదక్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ ‌రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. అధికారిక కార్యక్రమాలతో బిజీ ఉన్నా సామాన్యులతో కలిసిపోతారు. తాజాగా జిల్లాలోని హవేలీ ఘనపూర్‌ ‌మండలం చౌట్లపల్లి గ్రామంలో మహిళా కూలీలతో కలసి  నాట్లు వేసి కూలీలను ఉత్సాహపరిచారు. మహిళా కూలీలు పాటపాడగా వారితో…

కేసీఆర్‌ అన్నం పెట్టినోనికి సున్నం పెడుతడు

దేశంలో రాహుల్‌ ‌గాంధీ గ్రాఫ్‌ ‌పెరిగింది త్వరలోనే బీసీ గర్జన…జనాభా త్రిపదికన బీసీలకు రిజర్వేషన్లు పిసిసి మాజీ అధ్యక్షుడు వి.హనుమంత రావు సంగారెడ్డి , ప్రజాతంత్ర, జులై 18 : ‘కేసీఆర్‌ ‌మమ్మల్ని బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారు.నువ్వెందుకు వేస్తావు. జనం వేస్తారు నిన్నే భంగళాఖాతంలో…సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే నాంపల్లి దర్గా దగ్గర అల్లాకే బాబా…

పంచాయితీ కార్మికులు సమ్మె వీడాలి

వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలతతో ఉంది వర్షాకాలంలో సీజనల్‌ ‌వ్యాధుల వ్యాప్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మంత్రి హరీష్‌ ‌రావు సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ ‌వ్యాధులు  వ్యాపిస్తాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా గ్రామ పంచాయతీ కార్మికులు వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని మంత్రి హరీష్‌ ‌రావు…

రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు

ప్రాజెక్టుల్లోకి వరద…పెరుగుతున్న నీటి మట్టం గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం కడెం, నిజాంసాగర్‌లకు భారీగా వరద సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఎస్‌ ‌హెచ్చరిక ఏకధాటి వర్షాలతో వరంగల్‌లో పాత గోడకూలిన ఘటనలో వ్యక్తి మృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : వర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వొచ్చిచేరుతున్నది.…

భదాద్రి వద్ద గోదావరి పరవళ్ళు

35 అడుగులకు చేరుకున్న నీటిమట్టం…మరింత పెరిగే అవకాశం ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌ ‌ప్రియాంక అలా పునరావాస కేంద్రాలు పరిశీలన – అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 19 : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. బుధవారం ఉదయం…

3 ‌గంటల కరెంట్‌ ‌పార్టీ కావాలా?

3 పంటలకు 24 గంటల ఉచిత కరెంట్‌ అం‌దించే బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కావాలా? రైతులు ఆలోచించాలని రాఘవాపూర్‌ ‌రైతు సమావేశంలో మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 19 : వ్యవసాయానికి 3గంటల కరెంటు అందించే పార్టీ కావాలా? 3 పంటలకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంట్‌ను అందించే బిఆర్‌ఎస్‌ ‌పార్టీ…