Category ముఖ్యాంశాలు

వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు

డా।। బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై ఆదివారం డా।। బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ‌సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటి పారుదల సహా ఇతర శాఖల్లో వీఆర్‌ఏలను సర్దుబాటు చేసే విషయమై చర్చించారు.…

మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం

పూర్తి సబ్సిడీతో అందించే విధంగా జిఓ జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలోని బిసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు నిర్ణయం మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ……

రాష్ట్ర హైకోర్టు సిజెగా జస్టిస్‌ అలోక్‌ అరాధే

రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌హాజరయిన సిఎం కెసిఆర్‌, ‌తదితరులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : తెలంగాణ హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ…

బసవేశ్వరుని జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

త్వరలో సిద్ధిపేటలో బసవేశ్వరుని భవన నిర్మాణం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 23 : తెలంగాణ వొచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడించారు. కోటి రూపాయలతో హైదరాబాద్‌ ‌ట్యాంకు బండ్‌పై బసవేశ్వర విగ్రహం…

భద్రాచలం వద్ద మళ్ళీ క్రమంగా పెరుగుతున్న గోదావరి

శనివారం సాయంత్రానికి 41 అడుగులు….మరింత పెరిగే అవకాశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 22 : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం తగ్గినట్టు కనిపించినా సాయంత్రం నుంచి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. మధ్యాహ్నానానికి 39.7 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 41 అడుగులకు పెరిగింది. ఇది క్రమంగా ఆదివారానికి ఇంకాస్త పెరిగే అవకాశం…

తంతుగా మారిన పార్లమెంట్‌ ‌సమావేశాలు

ప్రజా సమస్యలపై కానరాని ఆరోగ్యకర చర్చలు వాద, ప్రతివాదనలకు…వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్న ప్రతినిధులు విలువలకు, సత్సంప్రదాయాలకు తిలోదకాలు ప్రజా ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ఆయా పార్టీల ప్రాధాన్యం వి. రామ్‌మోహన్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి: హైదరాబాద్‌, ‌జూలై 22 : గత మూడు, నాలుగు టర్మ్‌లకు సంబంధించి ముఖ్యంగా 2009 తర్వాత జరుగుతున్న పార్లమెంట్‌…

యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్‌

ప్రణాళికను రూపొందిస్తున్న రైల్వే అధికారులు యాదాద్రి వరకూ రెండవ లైన్‌ ‌పొడిగింపు రెండవ లైన్‌ ‌పనులను సమీక్షించిన అధికారుల బృందం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్‌ ‌న్యూస్‌. ‌ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వరకు ఎంఎంటీఎస్‌ ‌ట్రైన్‌ ‌సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎంఎంటీఎస్‌ ‌సేవలకు…

మెదక్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : మెదక్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు.. డివైడర్‌ ‌దాటి అవతలికి వెళ్లింది. దీంతో ఎదురుగా వొస్తున్న లారీ దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నార్సింగి మండలం మాజీ అధ్యక్షుడు తౌర్య నాయక్‌,…

బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో సమావేశమైన కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సునీల్‌ ‌బన్సల్‌, ‌ప్రకాష్‌ ‌జవదేకర్‌, ‌కిషన్‌ ‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ…