విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు…
కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ల లంచ్ విటింగ్ హాజరైన రేవంత్, జానా, ఉత్తమ్, పొన్నాల, షబ్బీర్, సంపత్ తదితరులు ఆగస్ట్ నుంచి ప్రజల్లోకి…త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నామన్న కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 19 : ఆగస్ట్ నుంచి ప్రజల్లోకి వెళ్తామని, నేతలమంతా చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ ఎంపి…
