Category ముఖ్యాంశాలు

కోకాపేటలో బిఆర్‌ఎస్‌కు 11 ఎకరాల భూ కేటాయింపుపై…

బిఆర్‌ఎస్‌కు, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : కోకాపేట భూ అప్పగింత కేసులో బీఆర్‌ఎస్‌కు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయింపుపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి…

ఘనంగా నెల రోజుల పాటు రాష్ట్ర పండుగ..‘‘బోనాలు’’

అమ్మవారికి బోనమెత్తిన సబ్బండ వర్గాలు, సకల జనులు అడుగడుగునా పర్యవేక్షణతో ఘనంగా వేడుకలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషితో విజయవంతం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నెల రోజులపాటు నిర్వహించిన ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగి విజయవంతమయ్యాయి. అత్యంత ప్రాముఖ్యత…

అట్టడుగున తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీల ర్యాంకులు..!

తెలంగాణలో మొదటి పది ర్యాంకుల్లో ఒక్క యూనివర్సిటీ ఆఫ్‌ ‌హైదరాబాద్‌కు చోటు వంద ర్యాంకుల్లో ఉస్మానియా, ట్రిపుల్‌ ఐటిలకు మాత్రమే చోటు ఉన్నత విద్యలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తమిళనాడు, దిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రాలు ప్రపంచ వ్యాప్తంగా 31,097 యూనివర్సిటీలు ఉండగా భారత దేశ వ్యాప్తంగా 1,113 కేంద్రీయ, రాష్ట్ర, ప్రైవేట్‌ ‌విశ్వవిద్యాలయాలు…

కేసీఆర్‌ ‌ది 30 శాతం కమీషన్‌ ‌సర్కార్‌

థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్ల నిర్మాణంలో రూ. 15 వేల కోట్ల దోపీడీ 24 గంటల ఉచిత విద్యుత్‌పై రైతు వేదికల్లో చర్చకు సిద్ధం ఈ సవాలుకు కేటీఆర్‌ ‌సిద్ధమా? 24 గంటల కరెంట్‌ ‌సింగిల్‌ ‌ఫేజ్‌ అని సీఎండీని ఒప్పుకున్నారు ఉచిత విద్యుత్‌ ‌ముసుగులో కేసీఆర్‌ అవినీతి దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్‌కు వ్యవసాయం…

జిల్లా కేంద్రాల్లోనూ జనరల్‌ ‌బస్‌ ‌పాస్‌

పల్లె వెలుగు బస్సుల్లో అమలు కరీంనగర్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌నిజామాబాద్‌,‌నల్లగొండ టౌన్లకు వర్తింపు టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లె వెలుగు టౌన్‌ ‌బస్‌ ‌పాస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్‌, ‌మహబూబ్‌ ‌నగర్‌, ‌నిజామాబాద్‌, ‌నల్లగొండ జిల్లా…

రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ ‌నిరసనలు

రేవంత్‌ ‌వ్యాఖ్యలపై రైతులతో కలిసి ఆందోళన మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు మేరకు రైతు సమావేశాల నిర్వహణ కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కాలన్న మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అనవసరమన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పిలుపుమేరకు సోమవారం…

తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం వరకు ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్‌, ‌జయశంకర్‌, ‌ములుగు, భదాద్రి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు…

రాహుల్‌ ‌గాంధీని విమర్శించే అర్హత కేటీఆర్‌కు లేదు

ప్రజలతో మమేకమై తిరిగే నేత…పబ్బులు, క్లబ్యులు అని విమర్శించడం అవివేకం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్‌ ‌కెసిఆర్‌ ‌కూడా చంద్రబాబు పక్కన ఉన్నవాడే..! మంత్రి కెటిఆర్‌కు కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి కౌంటర్‌ ‌ఖమ్మం(ఎర్రుపాలెం)/జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 17 : పేద ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కన్యాకుమారి నుండి కాశ్మీర్‌ ‌వరకు పాదయాత్ర చేసిన…

నియోజకవర్గ ప్రజలను సిఎం కెసిఆర్‌ ‌మోసం

భద్రాచలం పోలీస్‌ ‌స్టేషన్‌లో ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలంటూ పట్టు భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 17 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దివ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్ని విధాలుగా మోసం చేసారని సోమవారం నాడు భద్రాచలం పోలీస్‌ ‌స్టేషన్‌లో స్థానిక ఎంఎల్‌ఏ ‌పొదెం వీరయ్య లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు.…