Category ముఖ్యాంశాలు

ఎనర్జీ ఉంటేనే పెట్టుబడులు

-స్టోరేజీకి అనుగుణంగా గ్రీన్‌ ఎనర్జీ -2047 నాటికి 3 ట్రిలియన్‌ ‌డాలర్‌ ఎకాన టార్గెట్‌ ‌-డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  గ్రీన్‌ ఎనర్జీ.. దేశ, ఆయా రాష్ట్రాల అభివృద్ధికి చాలా అవసరమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ ఎనర్జీ అనే చర్చ జరుగుతుందని అన్నారు. పారిస్‌లో…

కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌ 75శాతం ప‌నుల పూర్తి

– ప్ర‌ధాని చొర‌వ‌తో రాష్ట్రంలో రైల్వే మౌలిక స‌దుపాయాలు – కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి -కాజీపేల త‌యారీ యూనిట్ సంద‌ర్శ‌న‌   కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌లో 75% పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి తెలియజేశారు. శ‌నివారం ఆయ‌న ఈ యూనిట్‌ను సంద‌ర్శించి ప‌నుల…

ఛత్తీస్గఢ్ లో 10 మంది మావోయిస్ట్ లు లొంగుబాటు

ఛత్తీస్‌గ‌ఢ్‌లో ప‌దిమంది మావోయిస్టుల లొంగుబాటు – అవ‌సాన ద‌శ‌కు మావోయిస్టు ఉద్య‌మం రాయ్‌పూర్/సుక్మా, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 28: బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ తగిలింది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ  సీనియర్ సభ్యుడు చైతు అలియాస్ శ్యామ్ దాదా సహా పది మంది మావోయిస్టులు శుక్రవారం సుక్మా జిల్లాలో భద్రతా దళాల ముందు…

జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి

డిసెంబర్ 3న మహా ధర్నా -తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ హలీ జర్నలిస్టుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ డిసెంబర్ మూడున తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో తెలంగాణ…

పంచాయితీ ఎన్నికలపై సీఎం ఫోకస్‌

CM Revanth Reddy

‌డిసెంబ‌ర్‌ 1నుంచి సీఎం రేవంత్‌ ‌జిల్లాల పర్యటన  ‌పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో సీఎం మరోమారు జిల్లాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థలను గెలిపించేందుకు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో  జిల్లాల పర్యటనకు ఆయ‌న‌ ‌సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మొత్తం ఆరు రోజుల పాటు సీఎం జిల్లాల టూర్‌ ‌కొనసాగనుంది.…

పంచాయతీ ఎన్నికలకు లైన్‌ ‌క్లీయర్‌

-ఈ ‌దశలో స్టే విధించలేం -స్టే ఎలా విధిస్తాం? పిటిషనర్‌ను ప్రశ్నించిన ధర్మాసనం  ‌పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. సబ్‌ ‌క్యాటగిరీ రిజర్వేషన్‌ ‌లేనందుకు రు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా..? అని పిటీషనర్‌ను  హైకోర్టు ప్రశ్నించింది. పంచాయతీ…

కేసీఆర్‌ ‌దొంగ దీక్షలతో తెలంగాణ రాలేదు

-ఉనికి కోసం దీక్షాదివస్‌ ‌పేరుతో డ్రామాలు -సోనియా దయవల్లనే తెలంగాణ సాకారం -ఎస్సీ,ఎస్టీ, బిసి విద్యార్థుల త్యాగాలు మరువలేనివి -బీసీ రిజర్వేషన్ల అంశం ముగియలేదు -మీడియాతో పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌  ‌తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌చేసిన దీక్ష కారణంగానే తెలంగాణ రాలేదని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌…

మేడారం జాత‌రకు  విస్తృత ఏర్పాట్లు

యుద్ద‌ప్రాతిప‌దిక‌న అభివృద్ది ప‌నులు :   మంత్రి పొంగులేటి ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన మేడారం ఆదివాసీ గిరిజన జాత‌ర‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వ‌రంగ‌ల్ ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. భ‌విష్య‌త్తు త‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని  మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను…

మూకుమ్మ‌డి లొంగుబాటుకు మావోయిస్టులు సిద్ధం

– స‌హ‌క‌రించే ప్ర‌భుత్వం వ‌ద్ద లొంగిపోతాం – ఈసారి పీఎల్‌జీ వారోత్స‌వాలు జ‌ర‌ప‌బోము – స్పెష‌ల్ జోన‌ల్ క‌మిటీ ప్ర‌తినిధి అనంత్ లేఖ‌  తమకు ఏప్రభుత్వం సహకరిస్తే వారివద్దే లొంగిపోవడానికి తాము సిద్దంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ (ఎంఎంసి) ప్రతినిధి అనంత్‌  లేఖ విడుదలచేసారు.ఆయుధాలను వొదిలేసేందుందుకు భారత కమ్యూనిస్ట్‌ పార్టీ మావోయిస్ట్‌…