Category ముఖ్యాంశాలు

మోదీజీ.. మా ‘విజ‌న్‌’ను ప‌రిశీలించండి

– తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రండి – ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ ఆహ్వానం ‘- విజన్‌’లోని అభివృద్ధి పనులకు సహకరించాలని విన్నపాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌- 2047 గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాలంటూ ప్రధానమంత్రి…

మంత్రి శ్రీధర్‌బాబుది బాధ్యతారాహిత్యమే

– ‘హిల్ట్‌’ పాలసీపై సందేహాలను నివృత్తి చేయాల్సిందే – బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: హిల్ట్‌ పాలసీపై తాము లేవనెత్తిన చాలా అంశాలకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమాధానాలు చెప్పకుండా దాటవేయడం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమేనని బీజేఎల్పీ నేత అల్లేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తలు లేవనెత్తిన సందేహాలను…

‘హిల్ట్‌’ పాలసీపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

– 8 క్లస్టర్ల‌లో 8బృందాలతో ఆయా ప్రాంతాల్లో పరిశీలన – రేపటి నుంచి రెండు రోజులపాటు పర్యటన – పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: గ్రేటర్‌ పరిధిలోని రూ.5లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హిల్ట్‌) పేరుతో ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర…

రామయ్య సాక్షిగా జిల్లా అభివృద్ధి బాధ్య‌త నాది

– కొత్తగూడెం సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ~ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన కొత్తగూడెం – అందుకే ప్రతీ కార్యక్రమం ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభం – రాష్ట్రాన్ని ప్రసాదించిన మన్మోహన్‌సింగ్‌ పేరుతో ఎర్త్‌ సైన్స్‌ వర్సిటీ – – కొత్తగూడెం సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: తెలంగాణ ఉద్యమానికి స్పూర్తినిచ్చిన ప్రాంతం కొత్తగూడెం అని,…

ఓట్‌ చోరీ నుంచి దృష్టి మళ్లించేందుకే..

– సోనియా, రాహుల్‌లపై ‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసులు – టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి – మనం చేసింది ప్రచారం చేసుకోవాలి – పార్టీ అధ్యక్షులు, నాయకులకు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ఓట్‌ చోరీ కార్యక్రమాన్ని రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంతో దానినుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు సోనియాగాంధీ,…

హిల్ట్ ‌పాలసీపై విపక్షం అవాస్తవాలు ప్రచారం

– బీఆర్‌ఎస్‌ ‌హయాంలో ఇచ్చిన జీవోనే అమ‌లు చేస్తున్నాం – కాలుష్య నియంత్రణకే పరిశ్రమల తరలింపు: మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డి సెంబర్‌1 : హిల్ట్ ‌పాలసీపై విపక్షం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్‌బాబు విమర్శించారు. సోమవారం ఆయన మీడియా మాట్లాడుతూ లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను కన్వర్షన్‌ ‌చేసే…

చరిత్రాత్మక మైలురాయిగా ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీ

– అన్వేషణలకు శాస్త్రీయ వేదికగా నిలవనుంది – రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి – ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ తెలంగాణ శాస్త్రీయ అభివృద్ధి ప్రయాణంలో ఓ కొత్త అధ్యాయానికి చరిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణకు విద్యార్థుల బృందం

– బూటకపు ఎన్‌కౌంటర్‌ ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం – తమకు ఇబ్బందులు కలిగించవద్దని మావోయిస్టులకు లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నవంబర్‌ 18న జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై వాస్తవాలు తెలుసుకోవడానికి దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థుల బృందం నిజనిర్ధారణ యాత్రకు సిద్ధమైంది. ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ…

పాల‌మూరుకు నీళ్లు, నిధులు ఇస్తా

– అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలనుకున్నాం – కేసులు వేసి పనులకు అడ్డుపడిన బీఆర్‌ఎస్‌ నాయకులు – మక్తల్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మక్తల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: ప్రజా ప్రభుత్వం రాగానే ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలని ప్రయత్నిస్తే కోర్టులో కేసులు వేసి ఏడాదిన్నర పనులు జరగకుండా ఆపారు.. ఏ రైతుకూ…