Category ముఖ్యాంశాలు

ఎం‌బీబీఎస్‌ ‌రెండవ విడత ప్రవేశాల రిపోర్టింగ్‌ ‌గడువు పొడగింపు

వరంగల్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ఎం‌బీబీఎస్‌ ‌రెండవ విడత ప్రవేశాల గడువు పొడిగిస్తూ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంబీబీఎస్‌ ‌ప్రవేశాలకు రెండవ విడత కౌన్సిలింగ్‌ ‌పూర్తి అయింది. సీట్ల కేటాయింపు పూర్తి అయిన తర్వాత నేటితో కళాశాలలో చేరేందుకు గడువు ముగుస్తుంది. అభ్యర్థులు, తల్లిదండ్రులు గడువు పెంచాలిసిందిగా…

రాష్ట్రానికి మేఘాలయ ముఖ్యమంత్రి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 7 : ‌మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ ‌కె. సంగ్మా, గురువారం  ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్‌ ‌రావు తో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.. ప్రకటనలో  సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సాదరంగా ఆహ్వానించారని..అనంతరం తేనీటివిందు ఆతిథ్యం ఇచ్చారు.. కాసేపు ఇరువురు సిఎం లు ఇష్టాగోష్ఠి…

‌రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం గురువారం ఇంటీరియర్‌ ఒడిస్సాలోని మధ్య భాగాలు, పరిసరాళ్లలోని చత్తీస్‌ఘడ్‌ ‌వద్ద కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలో టర్ల వరకూ వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి…

పాలకుడు మంచివాడైతే ప్రకృతి కూడా కరుణిస్తుంది

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలే ఇందుకు నిదర్శనం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి నిర్మల్‌,‌సెప్టెంబర్‌7: ‌ప్రజలకు మంచి చేయాలని పాలకుడు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. దేవుని ఆశీస్సులు, ప్రకృతి కటాక్షం లభిస్తుందని  అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి అన్నారు.  పుష్కలంగా కురుస్తున్న వర్షాలే ఇందుకు నిదర్శమని ఇంద్రకరణ్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ…

మల్లన్న సాగర్‌కు గోదావరి పరుగులు

భారీ వర్షా నేపథ్యంలో ప్రాజెక్ట్‌ను నింపుతున్న అధికారులు సిద్దిపేట,సెప్టెంబర్‌7 : ‌కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్‌ను అధికారులు గోదావరి జలాలతో నింపుతున్నారు. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్నది. దీంతో మల్లన్నసాగర్‌కు నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రతిరోజు 0.45 టీఎంసీల చొప్పున 10 రోజుల పాటు మల్లన్నసాగర్‌కు నీటిని తరలించనున్నారు. రాజరాజేశ్వర జలాశయం…

త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

అభిప్రాయాలు సేకరించిన స్క్రీనింగ్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌మురళీధరన్‌ ‌స్క్రీనింగ్‌ ‌కమిటీ త్వరలో మరోసారి భేటీ కానుందని సిఎల్‌పి నేత భట్టి వెల్లడి కోమటిరెడ్డి అలక…బుజ్జగించిన పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ‌మాణిక్‌ ‌రావు థాక్రే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో…

సోనియా గాంధీ లేఖలో మహిళా బిల్లు ప్రస్తావన ఏదీ

ట్విట్టర్‌ ‌వేదికగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ ‌సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు అంశం లేకపోవడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు.…

ఐచ్చిక సెలవు రద్దుతో గందరగోళం

హజరు కావడానికి బయలుదేరి టీచర్‌ ‌దుర్మరణం…భర్తకు తీవ్రగాయాలు నిద్రమత్తు వీడని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆకస్మిక నిర్ణయాలతో అయోమయం….ఉదయం 8 తర్వాతే సెలవులపై ప్రకటన అయోమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఐచ్చిక సెలవు రద్దు చేసిన ఫలితంగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు దుర్మరణం పాలుకాగా…మరో ఉపాధ్యాయుడు తీవ్ర…

మొక్కుల ఫలితమే ఈ విజయం

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ఇరిగేషన్‌ అధికారులకు సిఎం కేసీఆర్‌ అభినందనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌బుధవారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంపై విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు మాట్లాడుతూ….‘‘తలాపున కృష్ణమ్మ పారుతున్నా..నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్ధాల కాలం పాటు ఉమ్మడి…