Category ముఖ్యాంశాలు

‌ప్రజల నీటి కష్టాలు తీర్చే ఎత్తిపోతల

‘పాలమూరు-రంగారెడ్డి’పై మంత్రి కెటిఆర్‌ ‌ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి సవిక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 :  ‌పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల.. ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో…

తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక

38వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నివాళులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు.  నేడు  ఐలమ్మ 38వ వర్ధంతి  సందర్భంగా సాయుధ తెలంగాణ పోరాట కాలం లో వారు కనబరిచిన ధైర్య సాహసాలను సిఎం…

కెసిఆర్‌ ‌దూరదృష్టితోనే రాష్ట్ర అభివృద్ధి

మౌలిక వసతుల కల్పనతోనే రియల్‌ ‌బూమ్‌ ‌నగర శాంతి భద్రతలకు ప్రభుత్వం పెద్దపీట ప్రాపర్టీ ఎక్స్‌పో సదస్సులో ఐటీ మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌లో పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్‌ ‌మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రత్యేకించి హైదరాబాద్‌లో…

‌గ్రామాల అభివృద్ధిలో గ్రామపంచాయతీ కార్యదర్శులు కీలకం

వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ‌జిల్లాలో నాలుగు సంవత్సరాల శిక్షణకాలం పూర్తి చేసుకున్న 309 మంది పంచాయతీ సెక్రెటరీలకు పూర్తి కాలపు ఉద్యోగులుగా నియామక పత్రాలను రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి పంపిణీ చేశారు. శనివారం కలెక్టర్‌ ‌కార్యాలయంలోని సమావేశ మందిరంలో…

దేశంలో జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ గల ఏకైక రాష్ట్రంగా తెలంగాణ

కాంగ్రెస్‌ ‌జమానాలో దక్కింది రెండు కాలేజీలే బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది శూన్యం డాక్టర్ల ఉత్పత్తిలోనూ అగ్ర స్థానంలో రాష్ట్రం 15న ఏకకాలంలో 9 జిల్లాల్లో మెడికల్‌ ‌కాలేజీల ప్రారంభం…ఘనంగా నిర్వహించాలి మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8 : 15‌న జరిగే మెడికల్‌ ‌కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు…

వినాయక నిమజ్జనంలో నిబంధనలు యథాతథం

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 8(ఆర్‌ఎన్‌ఎ) : ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లోనూ అవే ఉత్తర్వులు కొనసాగుతాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిబంధనల మేరకే నిమజ్జనం సాగుతుందన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ‌ప్యారిస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్‌ ‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతేడాది తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పీఓపీ…

21‌న రెండో విడత డబుల్‌ ఇళ్ల పంపిణీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8 : ఈ ‌నెల 21న హైదరాబాద్‌లో రెండో విడుత డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. పేదలకు ఎలాంటి పైసా ఖర్చు లేకుండా ఇళ్లను అందచేస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో డబుల్‌…

రవీందర్‌ ఆత్మహత్య దురదృష్ణకరం

దీనికి రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత హోంగార్డు వ్యవస్థలో నిత్య బానిసత్వం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, •కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఎన్నికల పోరాటనికి సిద్ధంగా ఉండాలని బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8 : ‌హోంగార్డు రవీందర్‌ ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి…

ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్‌ ‌చేసిన హత్యే

ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్య తీసుకోవాలి కుటుంబానికి 25 లక్షలు ఆర్ధిక సాయం అందించాలి ఐదు నెలలుగా హోంగార్డులకు జీతాల్లేవు హోంగార్డ్ ‌రవీందర్‌ ‌మృతిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో భద్రత కోసం డీజీపీకి వినతి హోంగార్డు రవీందర్‌ ‌కుటుంబాన్ని పరామర్శ్డ…పార్టీ తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయం హైదరాబాద్‌,…