Category ముఖ్యాంశాలు

సాకారమౌతున్న దశాబ్ధాల కల..!

16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం దక్షిణ తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో మరో సువర్ణాధ్యాయం రైతాంగానికి గొప్ప పండుగ… 16న భారీ బహిరంగ సభ…17న పల్లెపల్లెనా ఊరేగింపులు విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ఈ ‌నెల 16న మధ్యాహ్నం పాలమూరు రంగారెడ్డి…

కవి, గాయకుడు జయరాజ్‌కు 2023 ‘కాళోజీ’ అవార్డు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 06 : ‌పద్మవిభూషణ్‌, ‌ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ఇచ్చే అవార్డు 2023 గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌కు దక్కింది. ప్రతి యేటా సాహిత్య, సాంస్కృతిక రంగాలలో రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ఇచ్చే అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం…

క్షమాభిక్ష ప్రసాదించాలి..!

దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల కోసం మంత్రి కేటీఆర్‌ ‌ప్రయత్నం దుబాయ్‌ ‌భారత కాన్సుల్‌ ‌జనరల్‌ ‌కార్యాలయ, ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్‌ ‌లాయర్‌ ‌తదితరులతో మంత్రి సమావేశం తాజాగా దుబాయ్‌ ‌రాజు క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 6 : ‌దుబాయ్‌లోని అవీర్‌ ‌జైల్లో శిక్ష…

పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాల ఎజెండా స్పష్టం చేయాలి

ప్రజా సమస్యలపై చర్చించాలనుకున్నాం కీలక అంశాలపై చర్చకు మాకు అవకాశం కావాలి ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ లేఖ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో స్పష్టంగా చెప్పాలని కోరుతూ కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అజెండా…

నిండుకుండలా శ్రీరాంసాగర్‌

నిజామాబాద్‌,‌సెప్టెంబర్‌6 :  ‌రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నిజామాబాద్‌ ‌జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరద భారీగా కొనసాగుతుండటంతో.. ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు ఇన్‌లో, ఔట్‌ ఎలో 89,094 క్యూసెక్కులుగా ఉంది.…

వన్య ప్రాణుల సంరక్షణ…!

‘‘దేశంలో రక్షిత ప్రాంతాలు మానవాళి అభివృద్ధి వేగానికి వేలైన్లుగా భూగోళంపై నివసిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ వస్తున్నటువంటి అనేక జీవజాతులు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి.’’ దేశంలో రక్షిత ప్రాంతాలు మానవాళి అభివృద్ధి వేగానికి వేలైన్లుగా భూగోళంపై నివసిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ వస్తున్నటువంటి అనేక జీవజాతులు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి. ఎన్నో జీవులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొం టున్నాయి.…

క్షమాభిక్ష ప్రసాదించాలి..!..:

*దుబాయ్ లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల క్షమాభిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నం దుబాయ్ భారత కాన్సుల్ జనరల్ కార్యాలయ అధికారులు, దుబాయ్ ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్ లాయర్ తదితరులతో మంత్రి సమావేశం *తాజాగా దుబాయ్ రాజు క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు   ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,హైదరాబాద్,సెప్టెంబర్6: దుబాయ్ లోని అవీర్…

‌ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన బిజెపి

దేశరాజకీయాలు వేగంగా మారుతున్నాయి తెలంగాణ కోసం సోనియా ఐదు గ్యారెంటీలు 17న స్వయంగా ప్రకటిస్తారన్న పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన ఇల్లంతకుంట నేతలు….కండువాలు కప్పి ఆహ్వానించిన రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రమాదం అంచున నెట్టేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. దేశ రాజకీయాల్లో…

నాలాలో కొట్టుకు పోయిన బాలుడు మిథున్‌

హైదరాబాద్‌, ‌హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 5 : ‌హైదరాబాద్‌ ‌నగరంలో నాలాలు మృత్యుకూపాలుగా మారిపోయాయి. చినుకు పడితే చాలు..రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఏది రహదారియో, ఏది నాలాయో తెలియని పరిస్థితి. అడుగుపెడితే..అథఃపాతాలానికి పడిపోవడం ఖాయం. నిన్న గాంధీనగర్‌, ఇవాళ ప్రగతినగర్‌..‌నగరంలో మ్యాన్‌హోల్స్, ‌నాలాలు యమద్వారానికి మార్గాలుగా మారాయి. వర్షం పడితే చాలు..ప్రతియేటా ఇదే పరిస్థితి.…