పూర్తి కాకుండానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తారా?
ఒక్క పంపును ప్రారంభిస్తే..ప్రాజెక్టు పూర్తయినట్టా? బీఆరెస్కు రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న అనుచరులతో కాంగ్రెస్లో చేరిన కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : కేసీఆర్ పాలనలో పాలమూరు వలసలు ఆగలేదని అభివృద్ధి జరగలేదని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పూర్తి కాకుండానే ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును…
