Category ముఖ్యాంశాలు

కార్యకర్తలకు కంటికి రెప్పలా…కుటుంబాలకు అండగా..

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సభ్యత్వమున్న ప్రతీ కార్యకర్తకు ప్రమాద బీమా 6 గురికి రూ.12 లక్షల పార్టీ ఇన్సూరెన్స్ ‌మంజూరు బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు త్వరలోనే రెండవ విడత గొర్రెల పంపిణీ ఎశీస్తామని వెల్లడి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 14 : టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామనీ రాష్ట్ర…

రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు…

నిండుకుండలా మారిన ప్రాజెక్టులు మత్తడి దుంకుతున్న చెరువులు భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం దుమ్ముగూడెం వద్ద వంద కుటుంబాల తరలింపు ఉప్పొంగుతున్న మంజీన నది..జలదిగ్బంధంలో వలిమెల ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో భారీ వర్షాలు….మత్తడి పారుతున్న భద్రకాళి చెరువు జూరాలకు పెరుగుతన్న వరద…నెట్టెంపాడుకు నీటి విడుదల ఇలెందు సింగరేణి ఓపెన్‌ ‌కాస్టుల్లోకి భారీగా వరదనీరు…నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి…

కామారెడ్డి ఘటనపై సిఎం కెసిర్‌,‌ మంత్రి దిగ్భ్రాతి

మృతుల కుటుంబాలకు 3లక్షల చొప్పున పరిహారం నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్ ‌కాలనీలో విద్యుత్‌ ‌షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన కలచివేసింది. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ‌తీవ్ర విచారం వ్యక్తం…

ముoపు ప్రాంత రైతులను తక్షణమే ఆదుకోవాలి

పంట నష్టపోయిన వారికి 15వేలు పరిహారం ఇవ్వాలి సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ‌కు బహిరంగ లేఖ…

తెలంగాణకు పట్టిన శని కెసిఆర్‌

‌రాజపక్సెకు పట్టిన గతే పడుతుంది తెలంగాణ ప్రజలు పారదోలడం ఖాయం మిడియా సమావేశంలో సిఎం కెసిఆర్‌పై ఈటల రాజేందర్‌ ‌ఫైర్‌ ‌దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు ముందుకు రావాలని సవాల్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : తెలంగాణకు పట్టిన శని కెసిఆర్‌ అం‌టూ సీఎం కేసీఆర్‌ ‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌తీవ్రమైన…

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వర్షాలు

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు అలుగు పోస్తున్న చెరువులు…వంతెనలపై వరదతో ఆగిపోయిన రాకపోకలు లోతట్లు ప్రాంతాలు జలమయం భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ‌గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద హెచ్చరిక భద్రాచలంలో క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టం..మూడో ప్రమాద హెచ్చరిక జారీ సిరిసిల్ల జిల్లాలో వరదలపై మంత్రి కెటిఆర్‌…అవసరమైన చర్యలకు ఆదేశం…

ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని   కేసీఆర్ రాజకీయం…!

*తెలంగాణలో నిజాం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు *ప్రజల అవేదన అర్దం చేసుకుని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ *మహిళను సీఐ అత్యాచారం చేసిన కేసును తప్పుదోవ పట్టించే కుట్ర *పుస్తకావిష్కరణ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేసినా అని కేసీఆర్ ప్రజలను మోసం చేసిండని టీపిసీసీ అధ్యక్షులు రేవంత్…

గిరిజన బతుకుల్లో మట్టి కొట్టడానికా సిఎం అయ్యింది

పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న హావి• ఏదీ పోడు రైతుల సమస్యలపై ఎందుకీ నిర్లక్ష్యం సిఎం కెసిఆర్‌పై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ‌ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి అయ్యింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న…

నిజమైన ‘ప్రజాతంత్ర’ కథనం

గజ్వేల్‌ ‌నుంచి పోటీ చేస్తా : ఈటల రాజేందర్‌ ‌పశ్చిమబెంగాల్‌లో బిజెపి సువేందు అధికారి సీన్‌ ‌తెలంగాణలోనూ రిపీట్‌ ‌బెంగాల్‌ ‌మాదిరిగా ఇక్కడా ముఖ్యమంత్రిని ఓడించాలంటున్న ఈటల సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 9 : ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రిక కథనం నిజమైంది. సరిగ్గా ఎనిమిది నెలల కిందట అంటే గత ఏడాది డిసెంబర్‌ 23‌న ‘గజ్వేల్‌లో…