Category ముఖ్యాంశాలు

ఎం‌త అభివృద్ధి సాధించినా…పర్యావరణ పరిరక్షణే ప్రాథమిక ధ్యేయం

అటవీ రక్షణ కోసం అధికారుల కార్యదీక్ష అటవీ అధికార అమరుల ఆశయాలు సజీవంగా ఉండాలి రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే సమతుల్య పర్యావరణానికి ప్రణాళిక అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరుల ఆశయాలు సజీవంగా ఉండాలంటే..జంగల్‌ ‌బచావో-జంగల్‌ ‌బడావో…

సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌పై రోజురోజుకు పెరుగుతున్న రద్దీ

• లింగంపల్లి, కాచిచూగడ, హైటెక్‌ ‌సిటీ రైల్వేస్టేషన్లపై దృష్టి • పలు స్టేషన్ల నుండి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించేలా ప్రణాళికలు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌11: ‌సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌పై రోజురోజుకు తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో లింగంపల్లి, కాచిచూగడ, హైటెక్‌ ‌సిటీ రైల్వేస్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించేలా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే లింగంపల్లి-విజయవాడ-లింగంపల్లి…

అభివృద్ధికి కేరాఫ్‌ ‌తెలంగాణ

• ఇది కొనసాగాలంటే ప్రజలంతా ఏకం కావాలి • ఇరిగేషన్‌ ‌కార్పోరేషన్‌ ‌ఛైర్మన్‌ ‌డాక్టర్‌ ఎస్‌. ‌వేణుగోపాలాచారి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌11: ‌తెలంగాణ అభివృద్దిని కాంక్షిస్తున్న ప్రజలు మరోమారు కెసిఆర్‌ ‌సిఎం కావాలని కోరుకుంటున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కెసిఆర్‌ ‌హ్యాట్రిక్‌ ‌విజయం తప్పదని మాజీ కేంద్రమంత్రి, ఇరిగేషన్‌ ‌కార్పోరేషన్‌ ‌ఛైర్మన్‌ ‌డాక్టర్‌ ఎస్‌. ‌వేణుగోపాలాచారి అన్నారు. రానున్న…

అటవీ సిబ్బంది త్యాగాలు వృథా కానివ్వొద్దు

• వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలి • అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి సూచన • ఘనంగా  జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌11:‌జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని హైదరబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి,…

బండి సంజ‌య్ కు ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ సంపూర్ణ మద్దతు : కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల

ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ‘హాలిడే ఇన్-హాజలెట్ హోటల్’ న్యూ జెర్సీలో లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ బండి సంజ‌య్ ను హిందు హృదయ్ సామ్రాట్ ఫైర్ బ్రాండ్ గా, పవర్ బ్రాండ్ గా, తెలంగాణ బీజేపీ ఇమేజ్ ట్రాన్స్ఫార్మర్ బ్రాండ్ గా, నలభై యేండ్లు…

విమోచన దినం కోసం రాజీలేని పోరాటం : బండి సంజయ్:

  తెలంగాణ ప్ర‌భుత్వం విమోచన దినోత్సవం అధికారికంగా జరపక పోవడం అంటే తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ‘హాలిడే ఇన్-హాజలెట్ హోటల్’ న్యూ జెర్సీలో లో నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు.…

సిద్దిపేట లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో బీఫార్మసీ కళాశాల

    ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు,సబితా ఇంద్రారెడ్డి   సిద్దిపేట చిన్నకోడూరు మండలంలోని రామాంచ లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను సోమవారం మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్…

విజయభేరి సభకు భారీగా తరలిరండి…: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

  కొడంగల్ నేతల చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి కొడంగల్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కొడంగల్ ను అభివృద్ధి చేస్తామన్న బీఆరెస్ నేతలు ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఆదివారం జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్ పేట్, దౌల్తాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు…

ధర్మం గెలుస్తుంది…: హరీష్ రావు

జరగబోయే కురుక్షేత్రం లో బీఆర్ఎస్ దే విజయం మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి మహాభారతం చెప్పిన మంత్రి హరీశ్.. ధర్మం పాటించిన పాండవులే గెలుస్తారనీ, కౌరవులు ఎక్కడా గెలువరు..రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కురుక్షేత్రంలో గెలిచేది ధర్మం అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిద్ధిపేట, దుబ్బాక…