Category ముఖ్యాంశాలు

రాష్ట్ర చరిత్రలో సుదినం..: మంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీల్లో ఎంబిబిఎస్‌ ‌తరగతులను ప్రగతి భవన్‌ ‌నుండి వర్చువల్‌గా  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు  ప్రారంభించడం…

రాష్ట్ర చరిత్రలో సుదినం..: మంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీల్లో ఎంబిబిఎస్‌ ‌తరగతులను ప్రగతి భవన్‌ ‌నుండి వర్చువల్‌గా  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు  ప్రారంభించడం…

ఆరోగ్య తెలంగాణయే లక్ష్యం

అందుకే మెడికల్‌ ‌కళాశాలలకు ప్రాధాన్యం ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వివక్షతకు గురయ్యాం ఎన్నో అవమాన పరిస్థితులు…అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాం ఒకేసారి 9 మెడికల్‌ ‌కళాశాలల ప్రారంభం..సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం నేడు స్వరాష్ట్రంలో అభివృద్ధితో స్వేచ్ఛగా ఎగురుతున్నాం మెడికల్‌ ‌కళాశాలలను వర్చువల్‌గా ప్రాంభించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ఉమ్మడి రాష్ట్రంలో…

ఆరోగ్య తెలంగాణయే లక్ష్యం

అందుకే మెడికల్‌ ‌కళాశాలలకు ప్రాధాన్యం ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వివక్షతకు గురయ్యాం ఎన్నో అవమాన పరిస్థితులు…అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాం ఒకేసారి 9 మెడికల్‌ ‌కళాశాలల ప్రారంభం..సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం నేడు స్వరాష్ట్రంలో అభివృద్ధితో స్వేచ్ఛగా ఎగురుతున్నాం మెడికల్‌ ‌కళాశాలలను వర్చువల్‌గా ప్రాంభించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ఉమ్మడి రాష్ట్రంలో…

రాష్ట్ర చరిత్రలో సుదినం..: మంత్రి హరీష్ రావు 

వర్చువల్ గా 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీ ఎం కేసీఆర్… రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకేసారి…

రాష్ట్ర చరిత్రలో సుదినం..: మంత్రి హరీష్ రావు 

వర్చువల్ గా 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీ ఎం కేసీఆర్… రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకేసారి…

రాష్ట్రంలో వైట్ కోట్ రెవల్యూషన్…: సీ ఎం కేసీఆర్

ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శుక్రవారం శుభముహూర్తాన సిఎం కేసీఆర్ చేతులమీదుగా 9…

రాజకీయ కక్ష…

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌తనకు మోదీ నోటీసు వొచ్చిందని, అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని, ఆ విభాగం ఎలా చెబితే అలా ముందుకెళ్తామని తెలిపారు. గురువారం…

మహిళలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు..

బీజేపీని గెలిపించాలని పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌పిలుపు రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి దీక్షకు సంఘీభావం తుంగతుర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, మర్డర్లు జరుగుతున్నాయని ఇక్కడికి రాగానే కార్యకర్తలు తనకు చెప్పారని రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే…