Category ముఖ్యాంశాలు

వాయుగుండంగా మారనున్న అల్పపీడం

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా వానలు పడనున్నాయి. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్…

సీడబ్ల్యూసీ, విజయ భేరి సమావేశాలు చరిత్రాత్మకం

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 70 సీట్లు బిఆర్‌ఎస్‌, ‌బిజెపిల మధ్య రహస్య పొత్తు బిఆర్‌ఎస్‌ను గెలిపించడానికే రాష్ట్రంలో సైలెంటయిన బిజెపి కాంగ్రెస్‌ ఎం‌పి, సీడబ్ల్యుసీ సభ్యుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌విజయ భేరికి భారీ ఎత్తున తరలిరావాలని ప్రజలకు పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ఈ ‌నెల 16న హైదరాబాద్‌లో…

దిల్లీ లిక్కర్‌ ‌కేసులో కవితకు మరోసారి ఈడీ నోటీసులు

దిల్లీ, సెప్టెంబర్‌ 14 : ‌దిల్లీ లిక్కర్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. కవితకు సమన్లు జారీ చేయడంతో ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న దిల్లీ లిక్కర్‌ ‌స్కాం కేసులో మరోసారి కదలిక వొచ్చినట్టెంది. శుక్రవారం దిల్లీలో హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.…

రాష్ట్రంలో ఎవ్వరూ నిరసన తెలిపే పరిస్థితి లేదు

పోరాటాలను అణిచి వేసే ప్రయత్నం ఒంటెద్దు పోకడలకు కాలం చెల్లింది 24 గంటల దీక్షను విరమించిన రాష్ట్ర బిజెపి చీఫ్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌బిజెపి పోరాటాలను అణిచి వేసేందుకు కేసీఆర్‌ ‌ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో…

ఖమ్మంలో 100 సీట్లతో మెడికల్‌ ‌కాలేజ్‌

8.5 ‌కోట్లతో భవనాలు నిర్మాణం…గురువారం నుంచే తరగతులు రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాల్లో ఎంతో అభివృద్ధి ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు పాలమూరు ప్రజల కరువును శాశ్వతంగా తీర్చే ప్రాజెక్టు ‘ఎత్తిపోతల’ : విలేఖరుల సమావేశంలో మంత్రి ఖమ్మం టౌన్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ఈ ‌యాడాది నుంచే  100…

ఆర్‌టిసి బిల్లుకు గవర్నర్‌ ఆమోదం

తమిళి సై సౌందరరాజన్‌కు ఉద్యోగుల శుభాకాంక్షలు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం శుభ పరిణామం..: మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌టీఎస్‌ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా…

కవిత కు ఈడీ నోటీసు

లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఈడీ మరోమారు నోటీసు జారీ చేసింది.రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తగా, కేసిఆర్‌ ‌తొత్తుగా కేయు విసి

యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న దీక్షా శిబిరంలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల రిలే దీక్షకు సంఘీభావం… హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన విద్యార్థులపై దాడులకు పాల్పడడం దురదృష్టకరమని, తెలంగాణా కోసం మలి దశ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడిన విద్యార్థి…

రాజకీయాలు చేయడం కాదు…ప్రజలకు మేలు చేస్తే ఆనందం

సంగారెడ్డి జిల్లాలో మోనిన్‌ ‌పరిశ్రమకు మంత్రి కేటీఆర్‌ ‌భూమిపూజ సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌రాజకీయాలు చేయడం కంటే ప్రజలకు మేలు చేస్తే ఆనందం కలుగుతుందని, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని.. వాటిని ఎన్నికలప్పుడు చేసుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో మోనిన్‌ ‌పరిశ్రమకు కేటీఆర్‌ ‌భూమిపూజ…