Category ముఖ్యాంశాలు

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు

సోమవారం వినాయక చవితి వేడుకల సందర్భంగా ప్రగతి భవన్ గణనాథుడుకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శోభ దేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు. గణపతి పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి…

తెలంగాణ సాధనతో నా జన్మ సార్థకమైంది

సమైక్యతా దినంగా హైదరాబాద్‌ భారత్‌లో అంతర్భాగమైన రోజు నేడు దేశంలో అనేక రంగాల్లో నెం. 1 స్థానంలో తెలంగాణ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలం వైద్య విద్యలో నూతన విప్లవం…జిల్లాకో మెడికల్‌ కాలేజ్‌ ఐటి రంగంలో దేశంలోనే మేటిగా తెలంగాణ మన పల్లెలు, పట్టణాలకు జాతీయ అవార్డులు విశ్వనగరంగా హైదరాబాద్‌ స్వర్ణయుగాన్ని తలపిస్తున్న సాగు…

కాంగ్రెస్ పార్టీ కి వోటెయ్యండి ..!..: సీడబ్ల్యుసీ పిలుపు

  తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల పోరాటం ఫలించింది. నిధులు, నీళ్ళు, నియమాలు – వనరులు, నీరు, అందరికీ ఉపాధితో తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకునే బంగారు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో భారత జాతీయ కాంగ్రెస్…

చరిత్రను తప్పుగా చూపించేవారికి.. ప్రజలే సరైన సమాధానం చెబుతారు

  – సంతుష్టీకరణ కోసం వాస్తవాలను మరుగున పడేస్తే చరిత్ర ఉండదన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా – దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. ఆ తర్వాత 399 రోజులపాటు తెలంగాణలో రజాకార్ల అరాచకం పెరిగింది – మన పూర్వీకులు కలలుగన్న తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపు – తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవాన్ని…

యాస, భాషను చిన్న చూపుతో సమైక్యత చోటు చేసుకోలేదు

కేసీఆర్‌ ఉద్యమంతోనే కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది అభివృద్ధి అంటే మురికి కాలువలు, సిసి రోడ్లు నిర్మించడం కాదు అభివృద్ధి అంటే జిల్లా ప్రజల జీవన ప్రమాణాలను మార్చడమని గడిచిన తొమ్మిదేళ్లలో నిరూపించం సిద్ధిపేట తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: తెలంగాణ యాస, భాషలను చిన్న చూపు…

1 ‌నుంచి 10 తరగతుల విద్యార్థులకు అల్పాహారం

దసరా నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకం సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌తెలంగాణ రాష్ట్ర సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. దసరా కానుకగా, అక్టోబర్‌ 24 ‌నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో(1 నుంచి 10వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ…

1 ‌నుంచి 10 తరగతుల విద్యార్థులకు అల్పాహారం

దసరా నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకం సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌తెలంగాణ రాష్ట్ర సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. దసరా కానుకగా, అక్టోబర్‌ 24 ‌నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో(1 నుంచి 10వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ…

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రత్యేకతలు

ఆయకట్టు : 122. లక్షల ఎకరాలు , సోర్స్ : ‌శ్రీశైలం జలాశయం, లబ్ది పొందే జిల్లాలు : నాగర్‌ ‌కర్నూల్‌, ‌మహబూబ్‌ ‌నగర్‌, ‌నారాయణ్‌ ‌పేట, రంగారెడ్డి, వికారాబాద్‌, ‌నల్గొండ. ప్రతిరోజు లిఫ్ట్ ‌చేసే జలాలు : 1. టీఎంసీ. లిఫ్ట్ ‌స్టజీలు : 5, రిజర్వాయర్లు : 6. మొత్తం నీటి నిల్వ…