ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు
సోమవారం వినాయక చవితి వేడుకల సందర్భంగా ప్రగతి భవన్ గణనాథుడుకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శోభ దేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని విఘ్నేశ్వరుడిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు. గణపతి పూజా కార్యక్రమంలో మంత్రి…
