Category ముఖ్యాంశాలు

పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరగలేదు

కేయూ మల్టీ డీన్ ఫ్యాకల్టీ ఫోరం వెల్లడి కాళోజీజంక్షన్,(హన్మకొండ),సెప్టెంబరు 19, ప్రజాతంత్ర : కాకతీయ విశ్వవిద్యాలయం క్యాటగిరి – II  పి హెచ్. డి అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా నే జరిగిందని, ఏలాంటి అక్రమాలు జరగలేదని కేయూ డీన్ ఫ్యాకల్టీస్ ఫోరం ఒక ప్రకటనలో వెల్లడించింది. విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను తీవ్రంగా ఖండించారు.  2017 నుండి…

తెలంగాణపై విషం చిమ్ముతున్న ప్రధాని మోదీ

కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట ముంచుతారు ఆరు హామీలు కాదు ..6 గురు ముఖ్యమంత్రులు ఖాయం… 6 నెలల పాటు కర్ఫ్యూ, 6 గంటలు మాత్రమే కరెంట్‌ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు కాంగ్రెస్‌ ‌నాయకులదంతా అసత్య ప్రచారాలు వారు అధికారంలోకి వస్తే ఆరు  నెలలకో సిఎం నారాయణ్‌ ‌ఖేడ్‌ ‌నియోజకవర్గ కార్యక్రమాల్లో హరీష్‌…

త్వరలో కల సాకారం కాబోతున్నది

మహిళా బిల్లుకు బిఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ మద్దతిస్తుందన్న ఎంఎల్‌సి కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్‌ ‌కృషి ఉందన్నారు. మహిళా బిల్లుకు…

కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు దొందూ దొందే

తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ కాంగ్రెస్‌ను నమ్మితే కరెంట్‌ ‌కష్టాలు తప్పవు మంత్రి కెటిఆర్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌మోదీ సర్కార్‌ ‌తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, అభివృద్ధిని అడ్డుకుందని మంత్రి కెటిఆర్‌ ఆరోపించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ 24 ‌గంటలు కరెంట్‌ ఇస్తుందని చెబితే, పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మనం…

విభజనపై ప్రధాని మోదీ ప్రసంగం తెలంగాణ రాష్ట్రానికి అవమానం

రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కించపరచడమే ఏఐసీసీ అధినేత రాహుల్‌ ‌గాంధీ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అగౌరవ వ్యాఖ్యలు రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని అవమానించడమే తప్ప మరొకటి కాదని ఏఐసీసీ అధినేత రాహుల్‌ ‌గాంధీ మంగళవారం అన్నారు. ‘తెలంగాణ అమరవీరులు, వారి…

బిల్లును చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఏకగ్రీవంగా ఆమోదించండి : ప్రధాని మోదీ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీన్ని ఉభయ సభల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కొత్త పార్లమెంట్‌ ‌భవనంలో ప్రసంగించిన మోదీ..ఈ బిల్లుకు కేబినెట్‌ ‌భేటీలో…

ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా సెంట్రల్‌ ‌హాల్‌

4 ‌వేలకు పైగా చట్టాలను ఆమోదించుకున్నాం ఇకపై సంవిధాన్‌ ‌సదన్‌గా పాత పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాలు విశేషాలను వివరించిన ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్‌ ‌భవనంలోకి సభ్యులు ప్రధాని మోదీ వెంట నడిచిన మంత్రులు గ్రూపు ఫోటో దిగిన పార్లమెంట్‌ ‌సభ్యులు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌సెంట్రల్‌ ‌హాల్‌ ఎన్నో చారిత్రక ఘట్టాలకు…

లోక్‌ ‌సభకు మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు

నేడు చర్చ…అనంతరం ఆమోదం పొందే అవకాశం మహిళా బిల్లు తమదేన్న సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు బిఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ మద్దతు : కె కేశవ రావు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చరిత్మ్రాత్మక మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన తరవాత..…

కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆరెస్ కకావికలం

  *కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆరెస్ కకావికలం *మేం ఏం చేస్తామో చెబుతూ ప్రజల్లోకి వెళతాం *బీఆరెస్ కు మిగిలింది మరో 99 రోజులే *బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం వేర్వేరు కాదు… అంతా ఒక్కటే *100 శాతం ధరణిని రద్దు చేసి తీరతాం *ధరణి కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం *టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజయభేరి సభలో…