Category ముఖ్యాంశాలు

తెలంగాణ నుంచి 2 ఉత్తమ పర్యాటక గ్రామాలు

పెంబర్తి, చంద్లాపూర్‌ ‌గ్రామాల ఎంపిక 27న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందజేత జీ-20 సహా అంతర్జాతీయ వేదికలపై అతిథులకు కానుకగా తెలంగాణ వస్త్ర, కళా ఉత్పత్తులు… మన కళల గౌరవాన్ని పెంచిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‌కేంద్ర ప్రభుత్వం..తాజాగా 2 తెలంగాణ గ్రామాలను ఈ సంవత్సరానికి గానూ…

ఆరోగ్యం..దేశానికే రోల్‌మోడల్‌..!

అరవై ఏళ్లలో సాధ్యం కానిది దశాబ్ద కాలంలో ఆవిష్కారం 12,364 కోట్ల బడ్జెట్‌..3,352 ‌రూ. తలసరి ఖర్చు నీతి ఆయోగ్‌ ‌సూచీలో నాడు 11వ స్థానంలో…నేడు 3వ స్థానంలో కొరోనా తాత వొచ్చినా ఎదుర్కునేలా రాష్ట్ర ఆరోగ్య రంగం సిద్ధం త్వరలో హెలీక్యాప్టర్లతో ఎయిర్‌ అం‌బులెన్స్‌లు దీనికంతటికీ కర్త, కర్మ, క్రియ సిఎం కెసీఆరే ప్రజల…

గవర్నర్‌ ‌కోటా ఎంఎల్‌సి అభ్యర్థిత్వాల తిరస్కరణ

రాష్ట్ర సర్కార్‌కు తమిళి సై సౌందరరాజన్‌ ‌షాక్‌ అర్హతలు అడ్డొస్తున్నాయంటూ దాసోజు శ్రవణ్‌, ‌కుర్రా సత్యనారాయణల పేర్లు తిరస్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‌గవర్నర్‌ ‌కోటాలో రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఎంఎల్‌సి అభ్యర్థిత్వాలను గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌తిరస్కరించారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం గవర్నర్‌ ‌కోటాలో ఎంపిక చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ…

బంగాళాఖాతంలో భూ ప్రకంపణలు

న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌25:  ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 8.35 గంటలకు ఉత్తరకాశీలో స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ ‌స్కేల్‌పై 3.0గా  నమోదయింది. భూ అంతర్భాగంలో 5 కిలోటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌సీస్మోలజి తెలిపింది. ఉదయం 9.38 గంటలకు బంగాళాఖాతంలో  4.3…

దళిత మహిళను వివస్త్ర చేసి మూత్రం తాగించారు

పాట్నా,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌25 ః ‌సెప్టెంబర్‌ 24: ‌బీహార్‌ ‌రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొంది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు. అంతటితో అగకుండా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా కర్రలతో కొట్టారు. బలవంతంగా మూత్రం తాగించి మృగాల్లా వ్యవహరించారు.…

దక్షిణ భారతదేశంలో ప్రజా ఉద్యమం..!

డీలిమిటేషన్ గణాంకాల పై కేటీఆర్ ట్వీట్ ” డీలిమిటేషన్ (నివేదించిన సంఖ్యలు సరైనవి అయితే) మొత్తం దక్షిణ భారతదేశంలో బలమైన ప్రజల ఉద్యమానికి దారి తీస్తుంది.. మనమందరం గర్వించదగిన భారతీయులం మరియు భారతదేశంలోని అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల ప్రతినిధులం..దేశంలోని అత్యున్నత ప్రజాస్వామిక వేదికపై మన ప్రజల గొంతులు, ప్రాతినిధ్యాన్ని అణచివేస్తే  మౌనంగా..ప్రేక్షకులుగా మిగిలిపోము.. కేంద్రం…

ఐటి చెల్లింపుల్లో పారదర్శకతకే కొత్త చట్టాలు

చట్టాలపై అవగాహన తప్పనిసరి స్వచ్ఛంద సంస్థలకు రిజిస్ట్రేషన్ అవసరం సదస్సులో ఐటి కమిషనర్ బాలకృష్ణ కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 :  ఆదాయపన్ను చెల్లింపులు, రాయితీలపై స్వచ్ఛంద, ధార్మిక సంస్థలకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలో ఇటీవల చేసిన సవరణలపై అవగాహన తప్పనిసరని ఇన్ కమ్ టాక్స్ (ఎగ్జెన్షన్స్) కమిషనర్ బి బాల కృష్ణ అన్నారు.…

లడ్డు దొంగలు…!

  లడ్డు దొంగతనానికి యత్నించిన యువకులు అరెస్ట్ ఎల్. బి నగర్, ప్రజాతంత్ర: గణేష్ లడ్డు దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వనస్థలిపురం ఇన్స్పెక్టర్ డి జలంధర్ రెడ్డి తెలిపారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మన్సూరాబాద్ డివిజన్ రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అర్ధరాత్రి రెండు గంటలకు సమయంలో…

అసంతృప్తులకు బిఆర్‌ఎస్‌ ‌బుజ్జగింపులు..ఆశలు

పదవులకు హావి• ఇస్తూ ఒక్కటి చేసే ప్రయత్నంలో మంత్రి కెటిఆర్‌ ‌స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌లో కడియం, జనగామలో పల్లాకు టికెట్టు ఖరారు? హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : అసంతృప్తి ఉన్న నియోజకవర్గాలపై బీఆర్‌ఆర్‌ అధినాయత్వం ప్రత్యేకంగా ఫోకస్‌ ‌పెట్టింది. అసంతృప్తి ఉన్న లీడర్లను పిలిచి ఒక్కో స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. సీట్లు లభించని వాళ్లకు భవిష్యత్‌లో…