Category ముఖ్యాంశాలు

ఈ ‌నెల 30న పాలమూరుకు ప్రధాన మంత్రి మోదీ

సార్వత్రిక ఎన్నికలకు మోదీ శంఖారావం విలేఖరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ ‌రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌ ‌రెడ్డి మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌మహబూబ్‌నగర్‌ ‌పట్టణానికి ఈనెల 30వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారని, భారతీయ జనతా పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ ‌రెడ్డి, మాజీ…

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు

టీఎస్పీఎస్సీపై ప్రభుత్వానికి సిగ్గుండాలి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23: ‌తెలంగాణ పబ్లీక్‌ ‌సర్వీస్‌ ‌కమిసన్‌ ‌గ్రూప్‌-1 ‌పరీక్ష రద్దుపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటెల రాజేందర్‌ ‌స్పందించారు. తెలంగాణ హైకోర్టు తీర్పు కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి చెంప పెట్టు…

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాల విషప్రచారం..!

అడుగడుగునా ఆటంకాలు.. ప్రతిపక్షాలపై మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ఎటువంటి నీటి లభ్యతలేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు మీద, దానికింది ఆయకట్టు, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌ ‌సాగర్‌ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలతో కలిపి 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయని గమనించి కేసీఆర్‌ 216 ‌టీఎంసీల…

‌గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌రద్దు చేయండి

మళ్లీ నిర్వహించండి….టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు పరీక్షను రద్దుచేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 23(ఆర్‌ఎన్‌ఎ) : ‌గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్‌పై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జూన్‌ 11‌న నిర్వహించిన గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు..తిరిగి నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్‌-1 ‌పోస్టుల కోసం మొదటిసారిగా గతేడాది…

‌గ్రూప్‌-1 ‌పరీక్షలు వాయిదా దురదృష్టకరం

సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌గ్రూప్‌-1 ‌పరీక్షలు మళ్లీ వాయిదా పడటంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి స్పందిస్తూ… సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో…

ఓటమి భయంతోనే సింగరేణి కార్మిక ఎన్నికలు వాయిదా

సంఘాల నిర్వీర్యానికి కేసిఆర్‌ ‌కుట్ర కేసిఆర్‌ ‌చెప్పేదొకటి…చేసేది మరొకటి మట్టి తీసేది…బొగ్గు తోడేది ప్రైవేటోళ్ళే సొమ్ము తెలంగాణది, సోకు ఓబి కాంట్రాక్టర్లది రాష్ట్ర బిజెపి ఎన్నికల కమిటి చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ‌కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ఓటమి భయంతోటే సింగరేణిలో కార్మిక ఎన్నికలు నిర్వహించట్లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం సింగరేణి సంస్థను టెండర్లలో…

రాష్ట్రంలో 36 వేల కోట్ల రైతు రుణమాఫీ

రైతుబంధు పథకంతో రైతులకు ఆర్థిక భరోసా అంక్సాపూర్‌లో 13 కోట్ల అభివృద్ది పలు పనులకు మంత్రి వేముల శంకుస్థాపన నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌తెలంగాణలో వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కేవలం ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి అన్నారు.…

షెడ్యూల్‌ ‌ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు

అక్టోబర్‌ 3, 4, 5 ‌తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది వోటర్ల చేరిక 6.99 లక్షల యువ వోటర్ల నమోదు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 :  ‌తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ‌ప్రకారమే…

సరళంగా భారతీయ భాషల్లో చట్టాలు

రూపొందిండానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో ప్రధాని మోదీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 23 : ‌సరళమైన పద్ధతిలో, భారతీయ భాషల్లో చట్టాలను రూపొందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం బార్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా ఆధ్వర్యంలో న్యూ దిల్లీ విజ్ఞాన్‌ ‌భవన్‌లో రెండు రోజుల…