Category ముఖ్యాంశాలు

ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారు…

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు గ్రూప్‌-1 ‌పరీక్షపై టిఎస్‌పిఎస్‌సిపై హైకోర్టు ఆగ్రహం…విచారణ నేటికి వాయిదా హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 22 : ‌గ్రూప్‌-1 ‌పరీక్షపై విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారని టిఎస్‌పిఎస్‌పిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్‌ 11‌న రెండవ సారి నిర్వహించిన పరీక్షను కూడా ఈ నెల 23న హైకోర్టు సింగిల్‌ ‌బెంచ్‌ ‌ధర్మాసనం రద్దు…

లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో ఈడీ సమన్లపై సుప్రీమ్‌ ‌కోర్టులో కవితకు ఊరట

విచారణ నవంబర్‌ 20‌కి వాయిదా ఈ లోపు సమన్లు జారీ చేయవద్దని ఈడీకి ఆదేశం న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 26 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించిన బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవితకు ఊరట లభించింది. పిటిషన్‌పై విచారణను నవంబర్‌ 20‌కి వాయిదా వేస్తూ అప్పటి వరకు ఆమెకు ఎలాంటి నోటీసులు జారీ…

కేసిఆర్‌ ‌పథకాలు కాపీ కొట్టిన మోదీ

బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతలవి మాటలు…కేసీఆర్‌వి చేతలు సిద్ధిపేటలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హారీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌, 26 : ‌సీఎం కేసీఆర్‌ ‌బీసీలకు చేసే ఆర్థిక సాయం పథకాన్ని మోదీ కాపీ కొట్టారని రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ ‌మాటలు చెప్పేవాళ్లయితే..చేతల్లో చూపేది సీఎం కేసీఆర్‌…

కృష్ణాలో మా వాటా తేల్చండి

మా వాటా 575 టీఎంసీలు మాకు దక్కాల్సిందే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానామా… తెలంగాణకు క్షమాపణలు చెప్పాకే కాలు  మోపాలి రాష్ట్రంపై మోదీ విషం చిమ్ముతున్నారు కించపరుస్తూ పదేపదే ప్రజలను అవమానిస్తున్నారు గవర్నర్లు మోదీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు తమిళి సై గవర్నర్‌ ‌పదవికి అర్హురాలు కాదు బలహీనవర్గాల వారిని మండలికి తీసుకొస్తామంటే మీకేమిటి ఇబ్బంది..? మీడియా…

బాల సాహిత్యంలో తెలంగాణ దేశానికే నమూన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26: ‌తెలంగాణాలో పాఠశాల విద్యార్థులు చిన్నారి చేతులతో రాసిన కథలు నూతన చరిత్రకు శ్రీకారం చుట్టినట్టు అయ్యిందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒకే రోజు ఒకే సమయానికి ఐదు లక్షల మంది విద్యార్థులు ‘‘మన ఊరు-మన చెట్టు’’ అన్న అంశంపై కథలు రాయడం దేశ చరిత్రలోనే మొట్ట మొదటిది కావడం…

ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ ‌తమిళిసై తీరు

• ప్రభుత్వం పంపిన జాబితాను ఆమోదించడం సంప్రదాయం • రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తుందా..? : ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26:  ‌ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ ‌తమిళిసై వ్యవహరించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్‌ ఆమోదించడం సంప్రదాయమని, దానికి విరుద్ధంగా అనేక కారణాలు చెప్పి సర్కారు పంపిన పేర్లను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.…

సిద్ధిపేటకు మరో జాతీయ కీర్తి

• బెస్ట్ ‌టూరిజం ప్రాంతం గా చందల పూర్‌ •‌ జాతీయ టూరిజం లో మెరిసిన చందల పూర్‌ •‌ రంగనాయక సాగర్‌ ‌నెలవు మారిన చందలపూర్‌ ‌గ్రామానికి దక్కిన గుర్తింపు. • తెలంగాణ రాష్ట్రం నుండి ఉత్తమ టూరిజం గ్రామాల ఎంపిక • రాష్ట్రం నుండి రెండు గ్రామాలు ఎంపిక.. సిద్దిపేట నుంచి  చంద్లపుర్‌…

ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26: ‌నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. చిట్యాల ఐలమ్మ  జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న సందర్భంగా వారి త్యాగాలను పోరాట స్ఫూర్తిని సీఎం కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. నాటి కాలంలోనే, తన హక్కుల…

దేశానికి ఆదర్శంగా తెలంగాణ పాలన

కెసిఆర్‌ ‌నాయకత్వంతో మారిన ముఖచిత్రం అభివృద్ధి నమూనాలు కోకొల్లులగా అమలు మళ్లీ కెసిఆర్‌ ‌నాయకత్వాన్ని బలపరచాలి ఐడిసి ఛైర్మన్‌ ‌వేణుగోపాలాచారి పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26:  ‌సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని మాజీ కేంద్రమంత్రి,ఐడిసి ఛైర్మన్‌ ‌డాక్టర్‌ ఎస్‌. ‌వేణుగోపాలాచారి అన్నారు. పేదల మేలు కోసం రాష్ట్ర సర్కారు అమ లు చేస్తున్న పథకాలకు…