Category ముఖ్యాంశాలు

సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

  :తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా వైరల్‌ ఫీవర్‌, దగ్గుతో బాధపడుతున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఇంటి వద్దనే వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు…

గవర్నర్‌ ‌గారు..ఇదేం పద్దతి..?

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‌దాసోజు శ్రవణ్‌, ‌కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌నిర్ణయించడం దారుణమని  రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్‌ ‌రావు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన దాసోజు శ్రవణ్‌, ‌కుర్ర…

అన్ని పాఠశాలల విద్యార్థులకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ ‌పథకం

అమలుకు విద్యా శాఖ కసరత్తు  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‌సీఎం బ్రేక్‌ఫాస్ట్ ‌పథకాన్ని కేవలం ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేయకుండా, మాడల్‌ ‌స్కూళ్లు, మదర్సాలు, ఎయిడెడ్‌ ‌పాఠశాల్లోనూ అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్‌ ‌స్కూళ్లు 642, మాడల్‌ ‌స్కూళ్లు 194, మదర్సాలు 100 ఉన్నాయి. వీటిల్లో 1.50 లక్షలకుపైగా…

రాష్ట్రంలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం…సంపద లూటీ

ప్రజలను మభ్యపెడుతూ మోసపూరిత హామీలు టిఎస్‌పిఎస్‌సి గ్రూప్‌-1 ‌పరీక్షపై హైకోర్టు తీర్పు బిఆర్‌ఎస్‌కు చంపపెట్టు దాచుకోవడం దోచుకోవడం మాత్రమే కేసీఆర్‌కు తెలుసు యువత ఉసురు తీస్తున్న కేసీఆర్‌ ‌పాలన కాంగ్రెస్‌ ‌నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి విమర్శ కొత్తగూడెం/ ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‌రాష్ట్రంలో వనరులు లూటీ అవుతున్నాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని…

కాంగ్రెస్‌లో కోటా పంచాయితీ… పోరుబాటలో బీసీలు

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 25 : ‌సమాజంలో అధికశాతం జనాభా కలిగిన బలహీన వర్గాల పట్ల ఇంతకాలం రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయని, ఇక ఎంతోకాలం ఈ అన్యాయాన్ని సహించేదిలేదంటున్న బీసీలు ఉద్యమించేందుకు సిద్దపడుతున్నారు. గత కొంతకాలంగా పార్టీలకు బిన్నంగా బీసీ నేతలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైనారు. ఆయా పార్టీలలో జనభా ప్రాతిపదికన(మేమెంతో…మాకు అంత అన్న…

అమెరికాలో బోర్లాగ్‌ ‌సదస్సుకు.. మంత్రులు కెటిఆర్‌, ‌నిరంజన్‌ ‌రెడ్డిలకు ఆహ్వానం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్‌కు, మంత్రి నిరంజన్‌ ‌రెడ్డికి ఆహానాలు అందాయి. వ్యవసాయరంగంలో ప్రపంచ ప్రగతి చర్చకు వేదికగా పరిగణించే ’బోర్లాగ్‌ ఇం‌టర్నేషనల్‌ ‌డైలాగ్‌’ ‌సదస్సులో వీరు పాల్గొననున్నారు. ఈ వేదికపై తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని వివరించాలని సదస్సు నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. అక్టోబర్‌…

‌గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్ష రద్దుపై …టిఎస్‌పిఎస్‌సి లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌

ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం నేడు విచారిస్తామన్న హైకోర్టు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 25(ఆర్‌ఎన్‌ఎ) : ‌గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్షను రద్దుపై హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ను టీఎస్‌పీఎస్సీ ఆశ్రయించింది. ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈ నెల 23న సింగిల్‌ ‌బెంచ్‌ ‌జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్‌ ‌మోషన్‌  అనుమతి కోరుతు…

దక్షిణ భారతదేశంలో ప్రజా ఉద్యమం..!

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‘‘‌డీలిమిటేషన్‌(‌నివేదించిన సంఖ్యలు సరైనవి అయితే) మొత్తం దక్షిణ భారతదేశంలో బలమైన ప్రజల ఉద్యమానికి దారి తీస్తుంది..మనమందరం గర్వించదగిన భారతీయులం మరియు భారతదేశంలోని అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల ప్రతినిధులం..దేశంలోని అత్యున్నత ప్రజాస్వామిక వేదికపై మన ప్రజల గొంతులు, ప్రాతినిధ్యాన్ని అణచివేస్తే మౌనంగా..ప్రేక్షకులుగా మిగిలిపోము..కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఇది గురిస్తారని…