Category ముఖ్యాంశాలు

అక్టోబర్‌ 3‌న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌

మూడు రోజుల పర్యటనలో రాబోయే ఎన్నికలపై అధికారులతో సమావేశాలు వివరాలు సిద్ధంగా ఉంచాలని అధికారులతో సమీక్షలో సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌రాష్ట్రంలో అక్టోబర్‌ 3‌న ఎలక్షన్‌ ‌కమిషన్‌ అధికారుల పర్యటన సందర్భంగా అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఈసీ…

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌పరిశ్రమ ఏదైనా పెట్టుబడులకు డెస్టినేషన్‌గా తెలంగాణ మారుతున్నది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి జాతీయ అంతర్జాతీయ కంపెనీలు క్యూకడుతున్న క్రమంలో తాజాగా గ్లోబల్‌ ‌ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అయిన అడ్వెంట్‌ ఇం‌టర్నేషనల్‌ ‌రాష్ట్రంలో రూ.16,650 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వొచ్చింది. ఈ మేరకు కంపెనీ ఎండీ పంకజ్‌…

ఆహార అలవాట్ల వల్లే అనేక రోగాలు

ప్రాథమిక దశలో బీపీ, షుగర్‌ ‌గురించక పోవడం వల్ల దీర్ఘకాలిక రోగాలు ప్రతినిత్యం వ్యాయామం, ధ్యానం చేయాలి వరల్డ్ ‌హార్ట్ ‌డే కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు కార్డియాలజిస్ట్ ‌సొసైటీ తెలంగాణ స్టేట్‌ ‌చాప్టర్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌సగం రోగాలు మన ఆహార అలవాట్లే కారణమని, ఒకప్పుడు కమ్యూనికబుల్‌…

15 ‌కోట్లతో హాస్పిటల్‌ ‌ని అందుబాటులోకి తెస్తాం….!

కోతలు లేని విద్యుత్‌ అం‌దిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఆత్మగౌరాన్ని పెంచిన ఘనత కేసిఆర్‌ ‌దే ఆడబిడ్డ ఉన్న ప్రతి తల్లికి కేసీఆర్‌ ‌కొండంత అండ 12 లక్షల 74 వేల పెళ్లిలకు కేసీఆర్‌ ‌సహాయం ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే విధంగా బిఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టో ప్రజల తీర్పును శిరసావాహిస్తాం ఆర్థిక ఆరోగ్య శాఖ…

వ్యవసాయంలో పంజాబ్‌ను తలదన్నేలా అద్భుతాలు

ఆయిల్‌ ‌పామ్‌ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌ ‌వన్‌ ‌స్థానానికి రావాలి కృష్ణానీళ్లను బొట్టు బొట్టు ఒడిసిపట్టి పాలమూరును పచ్చగా చేస్తున్నాం కేసీఆర్‌ ‌నాయకత్వంలో మూడో సారి అధికారం లోకి వొస్తాం రాష్ట్ర ఐటీ మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ వనపర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌వ్యవసాయ రంగంలో పంజాబ్‌ను తలదన్నే విధంగా అద్భుతాలు సూచించామని…

కాంగ్రెస్‌ ‌నాయకుల హామీలకు గ్యారెంటీ లేదు…వారెంటీ లేదు…

కిందికి నీళ్లు తీసుకుపోతే హారతి పట్టిన పార్టీ 60 ఏళ్లు పట్టించుకోని పాలమూరు బిడ్డల అరిగోస వనపర్తి బహిరంగ సభలో మంత్రి కెటిఆర్‌ వనపర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌కాంగ్రెస్‌ ‌నాయకుల మాటలు గ్యారెంటీ లేదు…వారెంటీ లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మిషన్‌…

అలిశెట్టి కుటుంబానికి డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇల్లు..

అండగా రాష్ట్ర ప్రభుత్వం..  సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు..  కేటాయించిన మంత్రి కేటీఆర్‌ ‌కేసీఅర్‌ ‌కు రుణపడి ఉంటామన్న అలిశెట్టి కుమారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌తన కవిత్వాన్ని నిర్భాగ్యుల గొంతుకగా మలచిన ప్రజా కవి,  తెలంగాణ శ్రీ శ్రీ గా అభిమానులు పిలుచుకునే తెలంగాణ అభ్యుదయ కవి, దివంగత అలిశెట్టి ప్రభాకర్‌…

రాష్ట్రంలో దూసుకు పోతున్న కాంగ్రెస్‌ ‌పార్టీ..

• ఎదుటి వారి వ్యూహాలకు ధీటుగా మా వ్యూహాలు • కాంగ్రెస్‌ ‌పార్టీ  స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌ ‌ప్రేమ్‌ ‌సాగర్‌ ‌రావు సనత్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29:‌ప్రత్యర్థిపక్షాల వ్యూహాలకు ధీటుగా మా వ్యూహాలు ఉంటాయి..ఎన్నికల వ్యూహాల రిపోర్టు వచ్చే వారం ఠాక్రే కు అందిస్తాం అని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ  స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌…

జనగామ గడ్డ పోరాటాల గడ్డ

దేవాదులు ద్వారా నీటి తో నిండిన  జనగామ జిల్లాలోని ప్రతి గ్రామంలోని చెరువులు,కుంటలు పంట పొలాలతో సస్యశ్యామలం జనగామ నియోజకవర్గ సోషల్‌ ‌మిడీయా ఇంచార్జీలతో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌,‌పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమావేశం జనగామ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 29 :‌జనగామ గడ్డ వీరుల రక్తంతో తడిసిన గడ్డ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ అన్నారు.రఘనాధపల్లి మండలం నిడిగోండ గ్రామంలోని…