అక్టోబర్ 3న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల కమిషన్
మూడు రోజుల పర్యటనలో రాబోయే ఎన్నికలపై అధికారులతో సమావేశాలు వివరాలు సిద్ధంగా ఉంచాలని అధికారులతో సమీక్షలో సిఎస్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : రాష్ట్రంలో అక్టోబర్ 3న ఎలక్షన్ కమిషన్ అధికారుల పర్యటన సందర్భంగా అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఈసీ…
