Category ముఖ్యాంశాలు

నేడు పాలమూరుకు ప్రధాని మోదీ

రూ 13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు భూత్పూర్‌ అమిస్తాపూర్‌ ‌వద్ద బహిరంగ సభ…పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎంపీ జితేందర్‌ ‌రెడ్డి, డికె అరుణ మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌విశ్వగురుగా పేరుగాంచిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు పర్యటనకు రానున్నారు.  పర్యటనలో భాగంగా…

అభివృద్ధి కార్యక్రమాలకు రాని ముఖ్యమంత్రి మనకు అవసరమా?

చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు 9 ఏండ్లలో 9 లక్షలకోట్లతో మోదీ తెలంగాణలో అభివృద్ధికి బాటలు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌ ‌రెడ్డి బీజేపీలో చేరిన మాజీ మంత్రులు..చిత్తరంజన్‌ ‌దాస్‌, ‌కృష్ణ యాదవ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి…

నాపై రాళ్లు విసిరితే వాటితో ఇల్లు కట్టుకుంటా..

మంచి పనులు చేయడానికి అధికారంలో ఉండాలి నేనూ ఒకప్పుడు రాజకీయ నాయకురాలినే..నేడు గవర్నర్‌ని గవర్నర్‌గా వొచ్చినప్పుడు రాష్ట్ర మంత్రి మండలిలో ఒక్క మహిళా మంత్రి లేరు రాజ్‌ ‌భవన్‌లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై కృతజ్ఞత సభలో గవర్నర్‌ ‌తమిళి సై హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : లోక్‌ ‌సభ, శాసన సభల్లో మహిళలలకు 33…

సమాజంలో మార్పులకనుగుణంగా మనమూ మారాలి

విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ‌ద్వారా ప్రజలకు సేవలు అందించాలి సిద్ధిపేట పోలీస్‌ అధికారుల సమీక్షా సమావేశంలో డిజిపి అంజనీకుమార్‌ ‌కమిషనరేట్‌ అద్భుతంగా ఉందని సిపి శ్వేతారెడ్డికి డిజిపి అభినందన సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌సమాజంలో వొస్తున్న మార్పులను గమనించి మనమూ మారాలని రాష్ట్ర డిజిపి అంజనీకుమార్‌ అన్నారు.…

చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం

ఈ వయసులో అరెస్టు చేయడం మంచిది కాదు బాబు అరెస్టుపై స్పందించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు…

కేసీఆర్‌ ‌లేకుంటే, తెలంగాణ, కాళేశ్వరం వొస్తుండెనా?

రైతులు బాగు పడేవారా..? జై కిసాన్‌..‌జై జవాన్‌..‌మాటలు చెప్పిన వారి హయాంలోనూ రైతుల ఆత్మహత్యలు జరిగాయి బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలపై• మంత్రి హరీష్‌రావు ఫైర్‌ ‌నర్మెట్టలో రూ.300 కోట్ల పెట్టుబడితో చేపట్టిన మామాయిల్‌ ‌ఫ్యాక్టరీ శంకుస్థాపన సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 :  50ఏళ్ల కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వ హయాంలో అన్నదాతల ఆత్మహత్యలు, ఆకలి చావులు,…

భద్రాచలంలో భారీ వర్షం…మంత్రి కేటిఆర్‌ ‌భద్రాచలం పర్యటన రద్దు

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌శనివారం మంత్రి కెటిఆర్‌ ‌భద్రాచలంలో పర్యటించాల్సి ఉండగా వాతావరణం సహకరించక పోవడంతో పర్యటన రద్దుచేసుకోవాల్సి వొచ్చింది. ఉదయం నుండి తీవ్రంగా ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కెటిఆర్‌ ‌శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రత్యేక హెలీక్యాఫ్టర్‌ ‌ద్వారా భదాద్రి చేరుకుని…

చరిత్ర ఎవరు రాసినా సత్యాలు చెరపలేరు

తెలంగాణ అస్థిత్వాన్ని దేశానికి చాటింది కేసీఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌వాళ్ళవి చేతలు తక్కువ, కోతలు ఎక్కువ రూ.1360 కోట్ల అభివృద్ది పనులకు మంత్రి కేటిఆర్‌, ‌పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌శంఖుస్థాపనలు తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చెప్పిన మహనీయుడు ఎన్‌టిఆర్‌ : ‌ఖమ్మంలో ఎన్‌టిఆర్‌ ‌విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్‌ ఖమ్మం టౌన్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌చరిత్ర…

ప్రముఖ ఫోటో జర్నలిస్టు భరత్‌ ‌భూషణ్‌ ‌కుటుంబానికి హైదరాబాద్‌లో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు

కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం..అండగా సీఎం కేసీఆర్‌ ‌ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు, చిత్రకారుడు, దివంగత భరత్‌ ‌భూషణ్‌ ‌కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. భరత్‌ ‌భూషణ్‌ ‌కుటుంబానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు ఆదేశాల మేరకు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ‌శాఖ…