Category ముఖ్యాంశాలు

కష్టాలు కావాలంటే కాంగ్రెస్‌కు వోటెయ్యండి..!!

గాడ్సేను ఆరాధించే మతతత్వ పార్టీ బిజెపి జగిత్యాల జిల్లా మామిడి రైతులకు మేలు చేస్తా.. ఇక్కడికి పెప్సీ..కోకా కోలా ఫ్యాక్టరీ తెస్తా జగిత్యాల, ధర్మపురి పర్యటనలో మంత్రి కెటిఆర్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌కష్టాలు కావాలంటే కాంగ్రెస్‌కు వోటేయాలని, ఈ విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 50 ఏళ్లు…

సిద్ధిపేట టు సికింద్రాబాద్‌ ‌రైలు వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ

సిద్ధిపేటలో జెండా ఊపి రైలును ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు దుద్దెడ వరకు రైలులో మంత్రి ప్రయాణం సిద్ధిపేట రైల్వే స్టేషన్‌ ‌వద్ద ఉద్రిక్తత..బిఆర్‌ఎస్‌, ‌బిజెపి శ్రేణులు పోటా పోటీ నినాదాలు…ఘర్షణఎగిరిన కుర్చీలు, పలువురికి గాయాలు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌సిద్ధిపేట ప్రజల చిరకాల స్వప్నం సాకారమయింది. మంగళవారం  సిద్ధిపేట టు సికింద్రాబాద్‌(‌మనోహరాబాద్‌) ‌రైలును…

పటాన్‌ చెరు లో ప్రజాయుద్ధనౌక గద్దర్‌ విగ్రహం..

అతి త్వరలో విగ్రహ ఆవిష్కరణకు పూర్తయిన ఏర్పాట్లు గద్దర్‌ సిద్ధాంతాలను ప్రతిబింబిస్తూ 11 అడుగుల కాంస్య విగ్రహం.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి పటాన్‌ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3:తొలి, మలి దశ తెలంగాణ పోరాటాలలో కీలక భూమిక పోషించడంతోపాటు తన పాటలతో తెలంగాణ జాతిని ఏకం చేసిన మహోన్నత వ్యక్తి, ప్రజా యుద్ధనౌక గద్దర్‌ 11…

తెలంగాణలో క్రీడాకారులకు బంగారు భవిత

క్రీడా స్పూర్తితో జీవితంలో శిఖరాలలో రాణించాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సహిస్తాం   మంత్రి మహేందర్‌ ‌రెడ్డి పరిగి,ప్రజాతంత్ర,అక్టోబర్‌, 03: ‌ప్రతిభావంతులైన క్రీడాకారులకు తెలంగాణలో బంగారు భవిత ఉంటుందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి అన్నారు.ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తితో జీవితంలో ఉన్నత…

నిజామాబాద్‌ ‌లో సుమారు 8వేల కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల కు శంకుస్థాపన

దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి పునాది రాయిని వేసిన ప్రాజెక్టుల ను పూర్తి చేయడం అనేది మా ప్రభుత్వం  శ్రమ సంస్కృతి : ప్రధాని  పీ ఐ బీ ,హైదరాబాద్‌, అక్టోబర్‌ 3:‌ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ మంగళ వారం  నిజామాబాద్‌ ‌లో విద్యుత్తు, రైలు  మరియు ఆరోగ్యం ల వంటి…

పీఆర్సీని నియామకానికి సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయం

రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి ఎన్‌. ‌శివశంకర్‌ ‌నేతృత్వలో కమిటీని నియమిస్తూ సిఎస్‌ ఉత్తర్వులు జారీ   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2 : ‌రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్‌ ‌చెల్లింపు కోసం పే రివిజన్‌ ‌కమిటీని( పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్‌గా ఎన్‌. ‌శివశంకర్‌ (‌రిటైర్డ్…

మీ దీవెనతో మరింత అభివృద్ధి…

ఇక్కడి సేట్లే సిద్ధిపేటకు బ్రాండ్‌ అం‌బాసిడర్లు గత ప్రభుత్వాలు వైశ్యుల నుండి మామూళ్ల వసూలు…బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో ఆ బాధల్లేవ్‌ ‌త్వరలో సిద్ధిపేటలో వృద్ధాశ్రమం ఏర్పాటు సిద్ధిపేటలో వైశ్య సంక్షేమ సమితి కన్వెన్షన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు రాబోయే ఎన్నికల్లో మంత్రి హరీష్‌ ‌రావును లక్షా 50 వేల మెజారిటీతో గెలిపించాలని వైశ్యుల తీర్మానం సిద్ధిపేట, ప్రజాతంత్ర,…

వారంటీ లేని గ్యారెంటీలు కాంగ్రెస్‌ ‌పార్టీవి

ప్రధాని మోదీ అన్నట్టుగానే మాది కుటుంబ పాలనే ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు నమ్మొద్దు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సభలో మంత్రి కేటీఆర్‌ ‌సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 02 : ఆరు దశాబ్దాల పాటు పాలించిన ఏం చేయకుండా మళ్లి ఆరు గ్యారెంటీల పేరుతో ఒక్క అవకాశం ఇవ్వమంటూ  ముందుకు వొస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీని…

అదాని చేతిలో బిజెపి స్టీరింగ్‌

తలసరి ఆదాయంలో నెంబర్‌ 1 ‌స్థానంలో తెలంగాణ సిఎం కెసిఆర్‌ ‌పాలనకు మళ్లీ పట్టం కడితే మరింత సంక్షేమం, అభివృద్ధి మలక్‌పేటకు టివి టవర్‌ ‌పేరు బదులుగా ఐటి టవర్‌గా మారుస్తా మలక్‌ ‌పేటలో ఐటి టవర్‌కు మంత్రి కెటిఆర్‌ ‌భూమి పూజ దళిత బంధుతో దళితుల జీవితాల్లో ఆర్థిక మార్పులు : మురుగును తరలించే…