బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన పొత్తు

సీట్ల సర్దుబాటు కూడా అయిపోయింది మోదీ మాటలతో ఆ బంధం నిజమని స్పష్టమైంది ప్రభుత్వ వ్యతిరేక వోటును చీల్చడానికే మోదీ పర్యటన ఎంఐఎం ఎటువైపో తేల్చుకోవాలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర అక్టోబర్ 4 : లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు కుదిరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి…







