Category ముఖ్యాంశాలు

పాడి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది

• దేశానికి ఆదర్శంగా పాల ఉత్పత్తి • రైతులను రాజు చేయాలనే లక్ష్యం సి ఎం కె సి ఆర్‌ •‌ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారక రామారావు మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 05 ‌రైతులను రాజు చేయాలనే లక్ష్యంతో పాడి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర పురపాలక ఐ టి…

మీడియా స్వేచ్ఛను హరిస్తే…ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే

ఐజేయూ, టీయూడబ్ల్యూజే సభలో వక్తల ఆందోళన నగరంలో గర్జించిన జర్నలిస్టులు…ప్రదర్శన విజయవంతం ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 5 : ‌పాలకులు మీడియా స్వేచ్ఛను హరించడమంటే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని దిల్లీలో మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై జరిగిన దాడులను గర్హిస్తూ హైదరాబాదులో ఇండియన్‌ ‌జర్నలిస్ట్ ‌యూనియన్‌, ‌టీయూడబ్ల్యూజే…

కాలం కఠినమై..

కంఠాన్ని కఠినమైన ప్రశ్నలు నలిమేస్తున్నాయి. కాలం బుసకొట్టే నాగుపాములై దూసుకొస్తుంది. మోసం చాటున నక్కిన నయవంఛకుల చేతిలోపడి కష్టం కన్నీటివానై కురుస్తుంది. స్వేదపుచుక్కల సాక్షిగా మనిషిశిఖరం కూలిపోతుంది. నేలను చదునుచెయ్యడం నేర్చినవాడిని. మొక్కలకు పానం పోసి పెంచడం ఎరిగినవాడిని. భూమిని నమ్ముకొని బువ్వపూలు పూయించేవాడిని. తెల్లని బంగారాన్ని పందించేవాడిని పసుపుపచ్చని పసిడికొమ్ములతో తొలిబోనమై పొశవ్వకు పసుపుకుంకుమలు…

వయో వృద్ధులకు ఇంటి నుంచే వోటు వేసే అవకాశం

ఆధారాలతో మరణించిన వారి వోట్లనే తొలగించాం తెలంగాణలో సమానంగా స్త్రీ, పురుష వోటర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే వోటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడిరచారు. తెలంగాణలో ఏకపక్షంగా వోట్లు…

నేడు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు 

ప్రారంభించనున్న జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నేడు..శుక్రవారం.. ఘట్ కేసర్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగనున్నాయి.. ఈ సమావేశాలకు సుమారు వెయ్యిమంది ముఖ్య నాయకులు హాజరవుతారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు. బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా  సమావేశాలు ప్రారంభిస్తారని తెలుపుతూ పార్టీ…

గిరిజన యూనివర్శిటీ ఆలస్యానికి కారణం కేసీఆర్‌

బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీ ఏనాడు హామీ ఇవ్వలేదు.. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా తెలంగాణకు గత పదేళ్లుగా అన్యాయం జరుగుతోందని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అన్నారు.గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన…

ప్రభుత్వ పాఠశాలల్లో  ముఖ్యమంత్రి అల్పాహార పథకం

23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం రావిర్యాలలో ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ దేశంలోనే ఎక్కడ లేని విధంగా మధ్యాహ్న భోజన పథకం..:రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలను బాలోపేతం చేసెందుకు కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న…

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌మధ్య కుదిరిన పొత్తు

సీట్ల సర్దుబాటు కూడా అయిపోయింది మోదీ మాటలతో ఆ బంధం నిజమని స్పష్టమైంది ప్రభుత్వ వ్యతిరేక వోటును చీల్చడానికే మోదీ పర్యటన ఎంఐఎం ఎటువైపో తేల్చుకోవాలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర అక్టోబర్‌ 4 : ‌లోక్‌ ‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌పొత్తు కుదిరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి…

‌ప్రతిపక్షాలు అదిరిపోయేలా బిఆర్‌ఎస్‌ ‌మెనిఫెస్టో

కోస్గిలో 50 పడకల హాస్పిటల్‌ని ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు మంచినీటి కష్టాలు తీర్చిన నాయకుడు సిఎం కెసిఆర్‌ అన్న మంత్రి కొడంగల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‌త్వరలోనే బీఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టోను సీఎం కేసీఆర్‌ ‌విడుదల చేస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టోలో మహిళలకు…