Category ముఖ్యాంశాలు

బీఆర్‌ఎస్‌ అవినీతికి బీజేపీ రక్షణ

రెండు పార్టీలు ఒక్కటే అని ప్రజలకు అర్థమైంది బీజేపీ స్టీరింగ్‌ అదానీ చేతిలో…బీఆర్‌ఎస్‌ ‌స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ‌చేతిలో ప్రభుత్వం, పదవులు లేకపోయినా నాయకులు కాంగ్రెస్‌లోకి వొస్తున్నారు మరుగుజ్జులు ఎవరో, ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో తేలుతుంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌రెండూ…

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రపంచ స్థాయి కంపెనీ కేయిన్స్ ‌తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వొచ్చింది. ఈ సందర్భంగా కేయిన్స్ ‌నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్వాగతించారు. ఈ మేరకు కేటీఆర్‌ ‌సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో సెవి…

తెలంగాణలో కుటుంబపాలన అంతం ఖాయం

ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే ప్రాంతీయ పార్టీ స్థాయికి కాంగ్రెస్‌ ‌బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ ‌సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని..బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా…

కంటికి కునుకు లేకుండా ప్రజల గురించి పరితపించే వ్యక్తి సీఎం

మూడోసారి కేసిఆరే ముఖ్యమంత్రి విపక్షాలకు కూడా ఆ విషయం తెలుసు కాంగ్రెస్‌, ‌బిజెపి నాయకులు సంక్రాంతి ముందు వొచ్చే గంగిరెద్దులోల్లు.. ఎన్నికలప్పుడే ప్రజలకు కనిపిస్తరు…వారి కల్ల బొల్లి మాటలకు మోసపోవద్దు మోసపూరిత వాగ్దానాలకు గోల్‌ ‌మాల్‌ ‌కావొద్దు ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం తొందరలోనే మంచి శుభవార్త తెలంగాణ…

జాకీ పెట్టి లేపినా తెలంగాణలో బీజేపీ లేవదు

కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు టికెట్ల పంపిణీ చేయలేక చతికిల పడిపోయింది దర్పల్లి 100 పడకల హాస్పిటల్‌తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి హరీష్‌ ‌రావు నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చే పరిస్థితి లేదని హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. తప్పుడు సర్వేలతో హస్తం పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే…

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు రేపు లేదా 10న ఎన్నికల నోటిఫికేషన్‌?

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన వార్తలు జాతీయ విడియాలో తెరపైకి వొస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ ‌వొచ్చింది. తెలంగాణ సహా రాజస్థాన్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌మిజోరామ్‌ ‌రాష్ట్రాల అసెంబ్లీ…

నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం

23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం రావిర్యాలలో ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ ‌దేశంలోనే ఎక్కడ లేని విధంగా మధ్యాహ్న భోజన పథకం..:రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 05 : ‌ప్రభుత్వ పాఠశాలను బాలోపేతం చేసెందుకు కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విద్యా శాఖ మంత్రి సబితా…

నేడు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు

ప్రారంభించనున్న జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్ 5 : నేడు ఘట్ కేసర్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగనున్నాయి.. ఈ సమావేశాలకు సుమారు వెయ్యిమంది ముఖ్య నాయకులు హాజరవుతారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు.బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా  సమావేశాలు…

రాష్ట్ర అభివృద్ధి ఆర్‌ఎస్‌తోనే సాధ్యం

తొమ్మిదేళ్లలో రాష్ట్రం బాగుపడిందా ..పాడయిందా ప్రజలే గుర్తించాలి షాద్‌ ‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి కెటిఆర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌పై ప్రశంసల వర్షం.. మరోసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధిలో పరుగులు : వికారాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి కెటిఆర్‌ షాద్‌నగర్‌/‌వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 5 : ‌రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రజలు…